Tag: national news
-

Ram Charan Fever: తిరుపతిలో పెద్ది జోష్.. రామ్ చరణ్ పోస్టర్ ముందు ఛత్తీస్గఢ్ మహిళల డ్యాన్స్ వైరల్..! Ram Charan Peddha movie celebrations. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 9:01 PM IST తిరుపతిలో పెద్ది రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద రామ్ చరణ్ అభిమానుల హంగామాలో ఛత్తీస్గఢ్ మహిళలు కూడా డ్యాన్స్ చేస్తూ పాల్గొనగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం పెద్ది విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. బెనిఫిట్ షోలతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనగా..…
-

Hyderabad Metro: మెట్రో ఇక మనదే.. L&T నుంచి హస్తగతం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. భాగ్యనగర రవాణాలో కొత్త చరిత్ర..! | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:37 PM IST హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది, L&T LTMRHLలో వంద శాతం షేర్లు కొనుగోలు, 13538.53 కోట్ల అప్పు రీఫైనాన్స్ చేయనుంది News18 హైదరాబాద్ మెట్రోలో ఒక కీలక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో సాగిన మెట్రో ప్రయాణం ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానుంది. భాగ్యనగర ప్రజల రవాణా కష్టాలను…
-

Vemula Veeresham | నీ డైలాగ్లు ఆంధ్రాలో కొట్టు..తెలంగాణలో కాదు…! | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత వేముల వీరేశం అత్యంత ఘాటుగా స్పందించారు. “నీ సినిమా డైలాగ్లు ఏవైనా ఉంటే ఆంధ్రాలో కొట్టుకో.. ఇక్కడ నడవవు” అంటూ పవన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్, బీజేపీలను…
-

Summer Camps: కిషోర బాలికలకు అదిరిపోయే గిఫ్ట్! మే 2 నుంచి స్నేహా సమ్మర్ క్యాంప్స్! పూర్తి వివరాలు ఇవే | ములుగు వార్తలు (Mulugu News) | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:21 AM IST Summer Camps: తెలంగాణ ప్రభుత్వం మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనుంది, 15-18 ఏళ్ల బాలికల నైపుణ్యాలు, భద్రత, విద్య, నాయకత్వంపై దృష్టి. News18 రాష్ట్రంలోని కిషోర బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “స్నేహా సమ్మర్ క్యాంప్స్” గురించి పంచాయతీరాజ్, మహిళా…
-

Layout Regularisation: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు బంపర్ ఆఫర్.. ఫీజులో 25 శాతం రాయితీ, గడువు పెంపు! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:41 AM IST తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ఫీజులకు 25 శాతం రాయితీ, చెల్లింపు గడువు 2026 మే 1 నుంచి జూలై 31 వరకు, GHMC HMDA సహా రాష్ట్రవ్యాప్తంగా అమలు News18 తెలంగాణ రాష్ట్రంలో భూములు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, దరఖాస్తుదారులపై ఆర్థిక…
-

YS Jagan | డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా | ACTPnews
కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ ప్రక్రియలో అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. తాడేపల్లిలో డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై స్పందించిన ఆయన.. బాధితుల న్యాయపోరాటానికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని, కోర్టు ఖర్చులన్నీ వైఎస్సార్సీపీనే భరిస్తుందని ప్రకటించారు. ఈ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్…
-

ATM Theft: వీడేం దొంగ రా బాబు.. ఏటీఎం మెషీన్ను కర్రతో పగలగొట్టి అడ్డంగా దొరికేశాడు.. | | ACTPnews
Last Updated:Apr 30, 2026 8:16 AM IST హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దోపిడీ యత్నం విఫలం, అలారం మోగడంతో పోలీసులు వేణుస్వామిని అరెస్ట్ చేశారు News18 హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో సినిమా ఫక్కీలో జరిగిన ఏటీఎం చోరీ యత్నం కలకలం రేపింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒక వ్యక్తి చేసిన సాహసం చివరికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. ఈ ఘటనకు…
-

TRTC Bus Accident | జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు బీభత్సం | ACTPnews
సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వద్ద ఒక ఆర్టీసీ బస్సు ఘోర బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుండి కార్ఖానా వైపు అతివేగంగా వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివ అనే ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అక్కడ ఉన్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, స్థానిక వాహనదారులు తక్షణమే స్పందించి క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి శివను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో శివ…
-

AP CM Chandrababu Naidu | వేల కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వేస్ట్! | ACTPnews
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సరికొత్తగా ఏర్పాటైన ‘లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఏ వ్యవస్థకైనా ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. “ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు” అని చెబుతూ.. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని గుర్తుచేశారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












