Tag: national news
-

Metroi frail Bhavan: మెట్రో రైల్ భవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 2:54 PM IST తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో రసూల్పురాలోని మెట్రో రైల్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. News18 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో రసూల్పురాలోని మెట్రో రైల్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్ జాతీయ పతాకాన్ని…
-

AP News: మండలిలో ‘మతం’ రేపుతున్న రచ్చ.. అసలు తగ్గేదేలే అంటున్న కూటమి, వైసీపీ నేతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 04, 2026 4:23 PM IST AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇరువైపుల వారు స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి కొట్టుకున్నంత పని చేశారు. caste AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది.…
-

HYDRA Crackdown in Hyderabad: శంషాబాద్లో స్టోన్ క్రషర్లను కూల్చివేసిన హైడ్రా | ACTPnews
శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై హైడ్రా విరుచుకుపడింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ శాఖల ఫిర్యాదుల మేరకు సోమవారం, మంగళవారాల్లో భారీ కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 5 స్టోన్ క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ (RMC) యూనిట్లను అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. వందల కోట్ల బకాయిలను ఎగ్గొట్టి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. మైనింగ్ శాఖ విన్నపం మేరకు హైడ్రా రంగంలోకి…
-

KA Paul’s Bold Claim | నేను శపించాను.. స్టాలిన్ ఓడిపోయాడు | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన అఖండ విజయంపై డాక్టర్ కె.ఎ. పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 234 స్థానాలకు గానూ టీవీకే 108 సీట్లు గెలుచుకోవడంపై ఆయన స్పందిస్తూ.. ఇది అవినీతి పాలనపై ప్రజలు సాధించిన విజయమని పేర్కొన్నారు. “నేను శపించాను కాబట్టే స్టాలిన్ ఓడిపోయాడు” అని పాల్ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తనను అనుసరించే లక్షలాది మంది క్రైస్తవ, తెలుగు మరియు తమిళ యువత విజయ్కు ఓటు వేయడం వల్లే…
-

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 6:43 AM IST మాటలు కలిపి మాయ చేసేశారు.. కానీ గంటల వ్యవధిలోనే సీన్ సితార్ చేసిన తిరుమల పోలీసులు.. అసలేం జరిగిందంటే? Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! కలియుగ వైకుంఠమైన పవిత్ర తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో అక్రమాలకు పాల్పడాలని చూసే…
-

AP News: ఏపీ లిక్కర్ స్కాంలో రూ.3,500 కోట్ల కాదు.. అంతకు మించి: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 04, 2026 9:01 PM IST AP News: పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన అంశంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ హయాంలో అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. ఈ క్రమంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. chandrababu CM Chandrababu: ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద…
-

ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్.. 90 కంపెనీలు, వేల ఉద్యోగాలు.. హిందూపురంలో మెగా జాబ్ మేళా! Nandamuri Balakrishna to host job fair in Hindupur on 15th. | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 07, 2026 1:25 PM IST శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో Nandamuri Balakrishna ఆధ్వర్యంలో ఈ నెల 15న Saptagiri Degree Collegeలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 90కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. ఈనెల 15న నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే…
-

Summer Holidays Extend: విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు! | | ACTPnews
ఓయూ పరిధిలోకి వచ్చే అన్ని రకాల కళాశాలలకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ కాలేజీలకే పరిమితం కాకుండా ప్రైవేట్, ఎయిడెడ్, కాన్స్టిట్యుయెంట్, ఇతర అనుబంధ కళాశాలలన్నీ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్), పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) కోర్సులు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పొడిగించిన సెలవులు వర్తిస్తాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ప్రత్యేక సర్క్యులర్ ద్వారా కాలేజీల యాజమాన్యాలకు స్పష్టంగా తెలియజేసింది. Source link
-

Hyderabad Traffic News: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్తే ట్రాఫిక్లో చిక్కినట్లే | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 8:21 AM IST హైదరాబాద్లో ఉంటున్న వారికి అలర్ట్. బైక్ లేదా కారులో ఈరోజు ఆఫీస్లకు, ఇతరత్రా పనుల కోసం బయటకు వెళ్లే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈరోజు ఈ రూట్లలో వెళ్తున్నారా? భారీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్టే! తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దశాబ్దాల పోరాటం, ఎంతోమంది అమరవీరుల త్యాగఫలంగా సిద్ధించిన ఈ అద్భుత ఘట్టాన్ని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












