Tag: national news

  • మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 3:55 PM IST తిరుపతి 28వ వార్డు పెద్ద పీర్ల చావడిలో మటన్ మార్కెట్‌పై దాడి, డాక్టర్ యువ అన్వేష్ బృందం అర టన్ను కుళ్లిన మాంసం సీజ్, వ్యాపారులకు కఠిన హెచ్చరిక + News18 మటన్ కొంటున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. తాజాగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు అధికారులనే కాకుండా స్థానికులను కూడా షాక్‌కు గురిచేశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న…

    Continue Reading

  • Minister Ponnam Prabhakar : వంజరి భవన్ ప్రారంభోత్సవం! | ACTPnews

    Minister Ponnam Prabhakar : వంజరి భవన్ ప్రారంభోత్సవం! | ACTPnews

    తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు ఉప్పల్ భగాయత్లో వంజరి కమ్యూనిటీ ఆత్మగౌరవ భవనాన్ని (వంజరి భవన్) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ మరియు వంజరి కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వంజరి సంఘం అభివృద్ధికి మరియు…

    Continue Reading

  • తిరుమల పవిత్రతతో చెలగాటం ఆడితే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! Tirumala temple sanctity. | | ACTPnews

    తిరుమల పవిత్రతతో చెలగాటం ఆడితే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! Tirumala temple sanctity. | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 4:25 PM IST తిరుమల పవిత్రతపై రాజీ లేదని సీఎం చంద్రబాబు హెచ్చరిక, వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై విమర్శ, భక్తుల సౌకర్యాలు పెంపు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి అభివృద్ధి భరోసా + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే…

    Continue Reading

  • Ramchander Rao : రేవంత్ సర్కార్ను నిలదీసిన బీజేపీ రాంచందర్ రావు | ACTPnews

    Ramchander Rao : రేవంత్ సర్కార్ను నిలదీసిన బీజేపీ రాంచందర్ రావు | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములకు సంబంధించి రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా, బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సీఎం పర్యటనకు ముందే తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించడాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఖండించారు. Source…

    Continue Reading

  • Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: శత్రు పక్షం బలహీనంగానే ఉన్నా, ఆ పక్షాన్ని నిలబెట్టేది ఒక్క బలమైన నాయకుడే అయితే… ముందుగా ఆ నాయకుడిని ఆ పక్షం నుంచి వేరు చేయాలి. అప్పుడు ఆ పక్షం మొత్తం కుప్పకూలుతుంది. యుద్ధంలో విజయం సాధించడం సులభమవుతుంది. ఇదే అసలైన రణనీతి. ఇదే రణనీతిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో గంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో… ఇప్పుడు పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.…

    Continue Reading

  • Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: శత్రు పక్షం బలహీనంగానే ఉన్నా, ఆ పక్షాన్ని నిలబెట్టేది ఒక్క బలమైన నాయకుడే అయితే… ముందుగా ఆ నాయకుడిని ఆ పక్షం నుంచి వేరు చేయాలి. అప్పుడు ఆ పక్షం మొత్తం కుప్పకూలుతుంది. యుద్ధంలో విజయం సాధించడం సులభమవుతుంది. ఇదే అసలైన రణనీతి. ఇదే రణనీతిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో గంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో… ఇప్పుడు పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.…

    Continue Reading

  • మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 3:55 PM IST తిరుపతి 28వ వార్డు పెద్ద పీర్ల చావడిలో మటన్ మార్కెట్‌పై దాడి, డాక్టర్ యువ అన్వేష్ బృందం అర టన్ను కుళ్లిన మాంసం సీజ్, వ్యాపారులకు కఠిన హెచ్చరిక + News18 మటన్ కొంటున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. తాజాగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు అధికారులనే కాకుండా స్థానికులను కూడా షాక్‌కు గురిచేశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న…

    Continue Reading

  • Weather Update: వణికించబోతున్న వర్షం.. ఈరోజు రాత్రికి ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు! | | ACTPnews

    Weather Update: వణికించబోతున్న వర్షం.. ఈరోజు రాత్రికి ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు! | | ACTPnews

    సియాసాత్ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సైతం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 100 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదు కావొచ్చని…

    Continue Reading

  • N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్! | ACTPnews

    N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్! | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తేదీ, సమయం ఖరారు చేస్తే సచివాలయం గేటు వద్దకైనా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర మంత్రులను “సరిహద్దులు దాటనివ్వను”…

    Continue Reading

  • Kalvakuntla Warning : 317, 190 జీవోలపై కవిత ఫైర్.. | ACTPnews

    Kalvakuntla Warning : 317, 190 జీవోలపై కవిత ఫైర్.. | ACTPnews

    కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేదని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని కవిత కల్వకుంట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 317 జీవో బాధితులను స్వస్థలాలకు పంపిస్తామని, సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పి తొమ్మిది నెలలు గడిచినా 190 జీవోను అమలు చేయకపోవడంపై ఆమె మండిపడ్డారు. జీవో 25 రేషనలైజేషన్తో సంబంధం లేకుండా వెంటనే 190 జీవోను అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports