Tag: national news
-

TTD Rice Auction: ఆన్లైన్లో శ్రీవారి హుండి బియ్యం వేలం.. మే 13 లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..! | | ACTPnews
Last Updated:May 03, 2026 2:23 PM IST టీటీడీ మే 14న తిరుమల సహా ఆలయాల్లో హుండి బియ్యం ఈ వేలం, 41 లాట్లలో 16338 కిలోల మిక్స్డ్ రైస్ విక్రయం, konugolu పోర్టల్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్, మే 13లోపు ఈఎండీ అవసరం News18 తిరుమల శ్రీవారి ఆలయం సహా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని వినియోగదారులకు పారదర్శకంగా అందించేందుకు మే 14న ఈ-వేలం నిర్వహించనున్నట్లు…
-

Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా? | ACTPnews
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఒకరిని జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిని జైల్లో వేయాలో చెప్పాల్సిన అవసరం తనకు లేదని, తప్పు చేసిన వారిని శిక్షించడానికి దేశంలో జడ్జిలు, న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే…
-

Kadiyam Kavya's Roar in LS: తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?".. ఎంపీ కడియం కావ్య ఫైరింగ్ స్పీచ్! | ACTPnews
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిప్పులు చెరిగారు. “అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?” అంటూ ఆమె కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించి రాజకీయంగా అన్యాయం చేయాలని చూడటం కుట్రపూరితమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లను 2029 వరకు వాయిదా వేయడం మహిళా లోకాన్ని వంచించడమేనని, జనగణనతో సంబంధం…
-

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…
-

Ravula Sridhar Reddy Fires | తేజస్వి సూర్య, రేవంత్ రెడ్డిలపై రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ | | ACTPnews
Last Updated: Apr 17, 2026, 17:31 IST బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తేజస్వి సూర్య దక్షిణాది రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.…
-

Ravula Sridhar Reddy Slams CM Revanth : రేవంత్ రెడ్డిది అంతా ‘డైవర్షన్ పాలిటిక్స్’.. | ACTPnews
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం రేవంత్ ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ, తాగునీటి సమస్య వంటి కీలక అంశాలను వదిలేసి, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. హామీల అమలుపై స్పష్టమైన గడువు ప్రకటించాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రావుల…
-

Hyderabad: ట్రేడింగ్ పేరిట భారీ మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 కోట్లు స్వాహా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 6:23 AM IST తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సామాన్యులనే కాకుండా అధిక విద్యావంతులైన ఐటీ ఉద్యోగులను కూడా తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఆన్లైన్…
-

CM Revanth Reddy: కేసీఆర్కు ప్రతిపక్ష హోదా దక్కనివ్వను.. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్! | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 21, 2026 7:59 AM IST సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ 2034 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ధీమా, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికను మూర్ఖత్వంగా అభివర్ణించారు + జీవన్ రెడ్డిపై ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి…
-

Tirumala: వేసవిలోనూ కూల్గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…
-

Mohith Reddy Challenges Lokesh | లోకేష్కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ సవాల్! | ACTPnews
చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంత్రి నారా లోకేష్పై నిప్పులు చెరిగారు. తమ కుటుంబంపై లోకేష్ చేసిన కబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “మేము ఎక్కడ కబ్జాలు చేశామో లోకేష్ ఆధారాలతో నిరూపించాలి” అని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో విషం బాటిల్ పట్టుకుని, గెలిపించకపోతే చనిపోతానని ప్రజలను వంచించి మీ ఎమ్మెల్యే గెలిచారని ఎద్దేవా చేశారు. నేడు ఆ ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో చేస్తున్న భూకబ్జాలను తాము ఆధారాలతో సహా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











