Tag: national news
-

Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక చందనోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్నను వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. Source link
-

Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.…
-

Pay ₹500 to Live Like a Prisoner for a Day! | రూ.500 చెల్లిస్తే జైలులో ఒకరోజు! | ACTPnews
జైలు జీవితం అంటే ఎలా ఉంటుందో సామాన్యులకు తెలిపేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చంచల్గూడ సెంట్రల్ జైలు వేదికగా ‘ఫీల్ ది జైల్’ (Jail Anubhavam) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కేవలం రూ. 500 చెల్లిస్తే చాలు, 24 గంటల పాటు ఖైదీగా గడపవచ్చు. ఖైదీ దుస్తులు, జైలు ఆహారం, కఠిన నిబంధనలు అన్నీ అచ్చం ఖైదీల మాదిరిగానే ఉంటాయి. అయితే, మధ్యలోనే భయం వేసి…
-

Revanth Reddy: హరీష్రావు ఢిల్లీకి వెళ్లింది అందుకే.. గులాబీ శ్రేణులను కలవరపెడుతున్న రేవంత్రెడ్డి కామెంట్స్ | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 21, 2026 11:14 AM IST Revanth Reddy: కేసీఆర్, హరీష్ ను జైల్లో వేయాలని,ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఆనాడు అన్నారనికానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించిందన్నారు.కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారు.కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. + దోషులను కఠినంగా శిక్షిస్తాం Revanth Reddy: కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీష్ రావు…
-

Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 6:08 PM IST రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్కు రూ. 13,600 కోట్ల ఫైనాన్స్ Hyderabad: హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక…
-

Gangamma Jathara 2026: గంగమ్మ జాతరకు సిద్దమైన టెంపుల్ సిటీ.. రేపటి నుండి రోజూ పండగే | | ACTPnews
Last Updated:May 04, 2026 10:31 AM IST Gangamma Jathara 2026: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరల్లో ఒకటైన తిరుపతి గంగమ్మ జాతర 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 5 నుండి మే 13 వరకు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించబడనుంది. Gangamma Jathara 2026 Gangamma Jathara 2026: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరల్లో ఒకటైన తిరుపతి గంగమ్మ జాతర…
-

N Ramchander Rao : మేం వచ్చాకే.. ప్రభుత్వం నిద్రలేచింది | ACTPnews
వికారాబాద్ జిల్లా కులకచర్లలో నిర్వహించిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గోనె సంచులు, టార్పాలిన్లు, లారీలు లేక రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిసిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని విమర్శించారు. తెలంగాణ రైతుల…
-

Hyderabad: 60 తులాల బంగారం, 20 కిలోల వెండి.. హైదరాబాద్లో నేపాలీ దొంగల బీభత్సం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 4:44 AM IST జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. నేపాలీ ముఠా సభ్యులు ఒక విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి, సుమారు 60 తులాల బంగారం, 20 కిలోల వెండిని దోచుకెళ్లారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నమ్మినవారే నట్టేట ముంచారు. ఇంట్లో పని మనుషులుగా చేరి, యజమానుల నమ్మకాన్ని గెలుచుకుని, చివరకు పక్కా పథకం ప్రకారం భారీ దోపిడీకి పాల్పడ్డారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా…
-

Hyderabad: ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్పై ఎస్సై అరాచకం.. అబార్షన్ చేయించి చివరకు అరెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 8:39 AM IST ఆమె జీవితంతో ఆడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి, సదరు కానిస్టేబుల్ను మోసగించిన ఎస్సై సన్నెదాన సురేశ్ను కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సమాజంలో చట్టాన్ని కాపాడూతూ, మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఒక బాధ్యతాయుతమైన సబ్ ఇన్స్పెక్టర్ (SI) దారి తప్పాడు. తన వద్దే పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ను ప్రేమ పేరుతో లోబర్చుకుని, ఆమె…
-

Heatwave Alert in Telangana : తెలంగాణకు హీట్ వేవ్ వార్నింగ్! 45 డిగ్రీలు దాటనున్న ఎండలు | ACTPnews
తెలంగాణలో రాబోయే వారం రోజుల వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. గురువారం (మే 14, 2026) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం తీవ్ర వడగాల్పుల (Heatwave) హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 4-5 రోజుల్లో ఇక్కడ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











