Tag: national news

  • Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులుఅక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు.2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి.అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్…

    Continue Reading

  • Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ ‘ప్రేమ కాదంట’ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్.. | | ACTPnews

    Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ ‘ప్రేమ కాదంట’ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్.. | | ACTPnews

    Last Updated:May 31, 2021 2:36 PM IST Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ అప్ కమింగ్ సినిమా ప్రేమ కాదంట(Allu Sirish Prema Kadanta) ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. 10. అల్లు శిరీష్: చివరి రిలీజ్: ఏబిసిడి, విడుదలైన ఏడాది: 2019, తర్వాతి సినిమా: 2021 ప్రేమ కాదంట అల్లు శిరీష్ అప్ కమింగ్…

    Continue Reading

  • Tamil Nadu’s Only BJP MLA | తమిళనాడులో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఈయనే | ACTPnews

    Tamil Nadu’s Only BJP MLA | తమిళనాడులో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఈయనే | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీలో బుధవారం (మే 13, 2026) జరిగిన ఉత్కంఠభరిత బలపరీక్షలో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీలగిరి జిల్లా ఉదగమండలం (ఊటీ) నియోజకవర్గం నుంచి 976 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన ఆయన.. ఈ బలపరీక్షలో తటస్థంగా (Neutral) ఉంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (TVK) నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునే క్రమంలో, అటు ప్రభుత్వానికి గానీ, ఇటు విపక్షానికి గానీ మద్దతు తెలపకూడదని…

    Continue Reading

  • Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

    Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:May 20, 2026 11:49 AM IST Tirumala: తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన గోల్డ్ మెన్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపించారు. + News18 Tirumala: వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం తిరుమలేశుడి దర్శనం కోసం…

    Continue Reading

  • YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews

    YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తూ భారీగా చేరుతున్నారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన…

    Continue Reading

  • టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! | | ACTPnews

    టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! | | ACTPnews

    Last Updated:May 19, 2026 10:57 PM IST టీటీడీ మే 21 నుంచి జూన్ 2 వరకు తిరుమల, అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన 505 లాట్ల వస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్ ఈ వేలం ద్వారా విక్రయించనుంది News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు సమర్పించిన వివిధ రకాల వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు…

    Continue Reading

  • High Command Finalizes VD Satheesan | సీఎం సతీషన్..హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ | ACTPnews

    High Command Finalizes VD Satheesan | సీఎం సతీషన్..హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ | ACTPnews

    కేరళ కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) నేతగా వి.డి. సతీశన్ను కొనసాగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (మే 14, 2026) ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం, కేరళ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపా దాస్మున్షీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. పార్టీ పటిష్టత కోసం హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆమె స్పష్టం చేశారు. నాయకత్వ మార్పుపై రాష్ట్ర స్థాయిలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, అధిష్టానం మాత్రం సతీశన్ వైపు మొగ్గు చూపడం…

    Continue Reading