Tag: చదరబబ
-

తిరుమల పవిత్రతతో చెలగాటం ఆడితే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! Tirumala temple sanctity. | | ACTPnews
Last Updated:Jun 12, 2026 4:25 PM IST తిరుమల పవిత్రతపై రాజీ లేదని సీఎం చంద్రబాబు హెచ్చరిక, వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై విమర్శ, భక్తుల సౌకర్యాలు పెంపు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్తో కలిసి అభివృద్ధి భరోసా + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే…
-

Araku MP Gumma Thanuja Rani | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews
పొన్నూరు నియోజకవర్గంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టిన దళిత మహిళా రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అరకు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనడానికి పొన్నూరు ఘటనే సజీవ సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై పోలీసులు రౌడీల్లా జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు, ఎంపీ…
-

Breaking News Live Updates: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.. చంద్రబాబు | | ACTPnews
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.. చంద్రబాబు జూన్ 4, 2024… ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు… రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా…
-

AP News: ఏపీ లిక్కర్ స్కాంలో రూ.3,500 కోట్ల కాదు.. అంతకు మించి: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 04, 2026 9:01 PM IST AP News: పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన అంశంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ హయాంలో అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. ఈ క్రమంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. chandrababu CM Chandrababu: ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద…
-

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది | ACTPnews
వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే అమలు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టారని కొనియాడారు. “చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది.. జగన్ గారు మహిళల శక్తిని గుర్తించి వారికి రాజకీయం నుంచి ఆర్థికం వరకు అన్నిటా పెద్దపీట వేశారు” అని స్పష్టం చేశారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్…
-

Kakani Govardhan Reddy | డ్రగ్స్ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు ప్లాన్.. | ACTPnews
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్ పాజిటివ్ అని తేలడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన తన పార్టీ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు తన పరపతిని వాడుతున్నారని, రేవంత్ రెడ్డితో ఉన్న ‘హాట్లైన్’ సంబంధాలతో కేసును…
-

CM Chandrababu | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews
విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ చేశారు. ఈ సందర్భంగా ఇమామ్లు, మౌజమ్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు ఆటోనగర్ ద్వారా ముస్లిం యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని…
-

YS Sharmila | కార్యకర్తల కోసమే పథకాలా? చంద్రబాబు, జగన్లపై షర్మిల ఫైర్! | ACTPnews
ప్రస్తుత రాజకీయాల్లో సంక్షేమ పథకాల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానేత వైఎస్సార్ పాలనలో పథకాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందేవని.. కానీ నేడు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అదే జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ కూటమి కార్యకర్తలకే పెద్దపీట వేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజలను ఓటర్లుగా కాకుండా మనుషులుగా చూడాలని, రాజకీయాల్లో మార్పు రావాలని…
-

Tirumala | శ్రీవారి భక్తులకు భోజనం వడ్డించిన చంద్రబాబు ఫ్యామిలీ | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానం చేయడం ఈ కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రూ. 44 లక్షలను టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా అందజేసి, ఒకరోజు అన్నదాన వితరణ బాధ్యతను స్వీకరించారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ మరియు దేవాన్ష్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.…
-

Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews
Last Updated:Apr 20, 2026 5:46 PM IST Chandrababu Naidu Birthday: తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు. + Bhashyam Ramakrishna donation Tirumala: ఒకే సందర్భంలో రెండు మంచి పనులు చేయడం అరుదుగా జరుగుతుంది.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











