Tag: మ
-

Jr NTR: అన్నా నువ్వు మా వోనివే.. ‘అడ్రస్ పెట్టు ముందు అడ్రస్ పెట్టు’ అంటూ ఎన్టీఆర్ మాస్ రిప్లై.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 12:55 PM IST ఇన్స్టాగ్రామ్లో ఓ అభిమానికి Jr. NTR ఇచ్చిన సింపుల్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిజీ షెడ్యూల్ మధ్య కూడా అభిమానులపై తారక్ చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటోంది. News18 యంగ్ టైగర్ ఎన్టీర్ సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించడం చాలా అరుదు. కానీ తాజాగా ట్విటర్లో జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా తన సినిమాలు, ఫిట్నెస్,…
-

Bold Films in OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న 5 వెబ్ సిరీస్లు, మీ పార్ట్నర్తో కలిసి చూస్తే ఆ కిక్కే వేరప్పా.. | | ACTPnews
లస్ట్ స్టోరీస్: “లాస్ట్ స్టోరీస్” భారతీయ ఓటీటీ ప్లాట్ఫామ్లో బోల్డ్ కంటెంట్కు ఒక కొత్త మార్గాన్ని చూపింది. నలుగురు ప్రఖ్యాత దర్శకులు—కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, మరియు దిబాకర్ బానర్జీ—దర్శకత్వం వహించిన ఈ ఆంథాలజీ చిత్రం, ఆధునిక సమాజంలో మహిళల కోరికలు, వైవాహిక జీవితంలోని ఒంటరితనం, మరియు శారీరక సంబంధాలను లోతుగా, ధైర్యంగా అన్వేషిస్తుంది. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ నటించిన ఈ సిరీస్లోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో…
-

JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ ఔట్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి | | ACTPnews
56 వేల మందికి పైగా అర్హత.. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,87,389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,79,694 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యార్థులు ఇప్పుడు దేశంలోని ఐఐటీలు, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ను పరిగణనలోకి తీసుకునే ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం JoSAA కౌన్సెలింగ్లో పాల్గొననున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి…
-

Summer Camps: కిషోర బాలికలకు అదిరిపోయే గిఫ్ట్! మే 2 నుంచి స్నేహా సమ్మర్ క్యాంప్స్! పూర్తి వివరాలు ఇవే | ములుగు వార్తలు (Mulugu News) | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:21 AM IST Summer Camps: తెలంగాణ ప్రభుత్వం మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనుంది, 15-18 ఏళ్ల బాలికల నైపుణ్యాలు, భద్రత, విద్య, నాయకత్వంపై దృష్టి. News18 రాష్ట్రంలోని కిషోర బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “స్నేహా సమ్మర్ క్యాంప్స్” గురించి పంచాయతీరాజ్, మహిళా…
-

Ponnam Prabhakar | మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అన్న వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అంతే ఘాటుగా ప్రతీకారం తీర్చుకున్నారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం.. “మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే! ఉద్యమాలు చేసి సాధించుకున్న 4 కోట్ల మంది తెలంగాణ వాసుల కన్నతండ్రుల జాగీరిది. అంతేకాని ఇది నీ అయ్య జాగీర్ కాదు పవన్ కళ్యాణ్” అంటూ అత్యంత…
-

అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:31 PM IST శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక అద్భుతమైన స్మార్ట్ వీల్చైర్ను రూపొందించారు. కేవలం తల, కళ్ల కదలికలతోనే ఈ కుర్చీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! చేతులు కదపాల్సిన అవసరం లేదు.. ఎవరి సహాయం అసలే అక్కర్లేదు! కేవలం కళ్ల కదలికలు, తల ఊపుతూ కనుసైగలతోనే చక్రాల కుర్చీని…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి ఆ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్! | | ACTPnews
సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య…
-

TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. | | ACTPnews
Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…
-

Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్…నీకు కొవ్వెక్కిందా? | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ జనసేన ఫైర్బ్రాండ్ లీడర్ రాయపాటి అరుణ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సిగ్గు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి” అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలపై రాయపాటి అరుణ అత్యంత తీవ్రంగా స్పందించారు. “మా పవన్నే తిడతావా? సామెల్ నీకు కొవ్వెక్కిందా?” అంటూ నిప్పులు చెరిగారు. అబద్ధపు మాటలను, తప్పుడు ప్రచారాలను…
-

Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews
హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











