Tag: మద.

  • RCB vs GT Qualifier 1: రెచ్చిపోయిన రజత్ పటిదార్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతటే? | క్రీడా వార్తలు | ACTPnews

    RCB vs GT Qualifier 1: రెచ్చిపోయిన రజత్ పటిదార్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతటే? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 26, 2026 9:31 PM IST టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిధార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) రెచ్చిపోయాడు. PC : X.com RCB vs GT Qualifier 1: గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో ధర్మశాల వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ 1 పోరులో ఆర్సీబీ (RCB vs GT)…

    Continue Reading

  • Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వెనుక అసలు వ్యూహం బయటపెట్టిన చౌహాన్.. మోదీ తీసుకున్న షాకింగ్ నిర్ణయాలు | | ACTPnews

    Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వెనుక అసలు వ్యూహం బయటపెట్టిన చౌహాన్.. మోదీ తీసుకున్న షాకింగ్ నిర్ణయాలు | | ACTPnews

    Last Updated:May 26, 2026 2:22 PM IST Operation Sindoor: భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది జరిగిన పహల్గామ్ దారుణ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సాయుధ…

    Continue Reading

  • IPL 2026: ముంబయి ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. లీగ్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: ముంబయి ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. లీగ్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Apr 28, 2026 11:41 AM IST బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆయనకు ఈ గాయమైంది. శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను ముంబయి జట్టులోకి తీసుకుంది. PC : IPL IPL 2026: ఐపీఎల్ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ జట్టు ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ నుండి వైదొలిగారు. బౌండరీ…

    Continue Reading

  • ఫాల్తాలో బీజేపీ సంచలన విజయం.. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.. బెదిరింపుల రాజకీయం ఓడింది’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య ! | | ACTPnews

    ఫాల్తాలో బీజేపీ సంచలన విజయం.. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.. బెదిరింపుల రాజకీయం ఓడింది’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య ! | | ACTPnews

    Last Updated:May 24, 2026 10:29 PM IST పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ కోట అయిన ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, ఇది ప్రజాస్వామ్య విజయమని కొనియాడారు. News18 బెంగాల్ రాష్ట్రంలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వెలువడిన ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఇది ప్రజాస్వామ్య…

    Continue Reading

  • Donald Trump: ‘భారత్, మోదీ అంటే నాకు ఎంతో ఇష్టం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews

    Donald Trump: ‘భారత్, మోదీ అంటే నాకు ఎంతో ఇష్టం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews

    Last Updated:May 24, 2026 10:56 PM IST అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దిల్లీ ఎంబసీకి ఫోన్ చేసి భారత్‌కు వంద శాతం మద్దతు ఇస్తానని ప్రకటించారు. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానినని, త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుందని స్పష్టం చేశారు. News18 న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది.…

    Continue Reading

  • కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 11 మంది జలసమాధి ! | | ACTPnews

    కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 11 మంది జలసమాధి ! | | ACTPnews

    Last Updated:May 24, 2026 11:14 PM IST కర్నాటకలోని భట్కల్‌లో ముత్యపు చిప్పలు ఏరడానికి నదిలోకి దిగిన ఒకే… కుటుంబానికి చెందిన 11 మంది నీటి లోతు తెలియక మునిగి చనిపోయారు. ఈ దారుణ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. News18 కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆదివారం అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. భట్కల్ పరిధిలోని తట్టె హక్కలు నదిలో ముత్యపు చిప్పలు ఏరడానికి…

    Continue Reading

  • PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews

    PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews

    Last Updated:May 24, 2026 10:16 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ బిజీ షెడ్యూల్ మధ్య ఆఫీసులో ఇద్దరు చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. ఆ అమాయక పిల్లలను తన యువ స్నేహితులుగా పేర్కొంటూ ప్రధాని పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ అత్యంత బిజీగా ఉండే పని వేళల్లో కొద్దిసేపు చిన్న పిల్లలతో గడిపారు. ‘సేవా తీర్థ్’ ప్రాంగణంలోకి ఇద్దరు నటుల వంటి చిన్న పిల్లలు…

    Continue Reading

  • రఫాడించిన SRH బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews

    రఫాడించిన SRH బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 06, 2026 9:20 PM IST ఐపీఎల్ 2026లో పంజాబ్‌పై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 వికెట్లకు 235 పరుగులు చేసింది, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 అజేయం, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఆరంభం News18 ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235…

    Continue Reading

  • Ebola: ఆఫ్రికా దేశంలో ఎబోలా కలకలం.. మూఢనమ్మకంతో చికిత్స కేంద్రాలకు నిప్పు.. పారిపోయిన 18 మంది బాధితులు | | ACTPnews

    Ebola: ఆఫ్రికా దేశంలో ఎబోలా కలకలం.. మూఢనమ్మకంతో చికిత్స కేంద్రాలకు నిప్పు.. పారిపోయిన 18 మంది బాధితులు | | ACTPnews

    Last Updated:May 24, 2026 10:07 AM IST కాంగోలోని ముంగ్‌బ్వాలూ పట్టణంలో ఎబోలా బాధితులకు చికిత్స అందిస్తున్న ఒక ప్రత్యేక శిబిరానికి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Ebola: ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ సంక్షోభం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఒకవైపు ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు స్థానిక ప్రజలలో నెలకొన్న మూఢనమ్మకాలు, భయాందోళనలు ఈ సంక్షోభాన్ని…

    Continue Reading

  • Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

    Noida International Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ | ACTPnews

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరో మైలురాయి నమోదైంది. జేవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Phase-1) ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆయన విమానాశ్రయ నిర్మాణ నాణ్యతను, అత్యాధునిక సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ యూపీలో భారీగా పెట్టుబడులు వస్తాయని, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని…

    Continue Reading