Author: Sanju
-

Metroi frail Bhavan: మెట్రో రైల్ భవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 2:54 PM IST తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో రసూల్పురాలోని మెట్రో రైల్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. News18 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో రసూల్పురాలోని మెట్రో రైల్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్ జాతీయ పతాకాన్ని…
-
డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కత్తిపోటు.. షాకింగ్ ఘటన వెలుగులోకి! | | ACTPnews
Last Updated:Jun 02, 2026 3:53 PM IST మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కొందరు యువకులు ఓ వృద్ధుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన.. శరీరంలో కత్తి దిగిన స్థితిలోనే సాయం కోసం రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో…
-

AP News: మండలిలో ‘మతం’ రేపుతున్న రచ్చ.. అసలు తగ్గేదేలే అంటున్న కూటమి, వైసీపీ నేతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 04, 2026 4:23 PM IST AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇరువైపుల వారు స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి కొట్టుకున్నంత పని చేశారు. caste AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది.…
-

Dhanush: సీఎం విజయ్ బాటలో ధనుష్.. రాజకీయ ప్రవేశంపై తండ్రి సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
ఇక ధనుష్ విషయానికి వస్తే.. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన, చాలా కాలంగా తన అధికారిక అభిమాన సంఘాల (Dhanush Fans Welfare Association) ద్వారా తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్యా దానం, వరదల సమయంలో సహాయక చర్యలు, తన పుట్టినరోజు సందర్భాల్లో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. ఈ గ్రౌండ్…
-

Peddi First Review: రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదేందయ్యా సినిమా ఇలా ఉంది | | ACTPnews
Peddi First Review: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే అటు మెగా ఫ్యాన్స్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా, ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి ఒక రేంజ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా సెన్సార్…
-

Ebola virus India: భారత్లో ఎబోలా టెన్షన్.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ | | ACTPnews
Last Updated:Jun 02, 2026 2:20 PM IST Ebola virus India: ఇండియాలో ఎబోలా కేసులు లేవు. ఇది నిజం. కాకపోతే.. ఒక కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుడటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడే సమస్య వచ్చింది. అందుకే కేంద్రం అప్రమత్తమైంది. ప్రతీకాత్మక చిత్రం కాంగో, ఉగాండా తదితర ఆఫ్రికా దేశాల్లో ఎబోలా (Ebola Virus) వ్యాధి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలాలోని అత్యంత ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ (Bundibugyo) స్ట్రెయిన్ వేగంగా…
-

45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. జూన్ 12న వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ కంప్లైంట్ గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 3:06 PM IST హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కూడిన ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అదే ‘పోలీస్ కంప్లైంట్’. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్ వెండితెరపై సరికొత్త ప్రయోగాలు, వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ కోవలోనే ఇప్పుడు హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కూడిన ఓ…
-

HYDRA Crackdown in Hyderabad: శంషాబాద్లో స్టోన్ క్రషర్లను కూల్చివేసిన హైడ్రా | ACTPnews
శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై హైడ్రా విరుచుకుపడింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ శాఖల ఫిర్యాదుల మేరకు సోమవారం, మంగళవారాల్లో భారీ కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 5 స్టోన్ క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ (RMC) యూనిట్లను అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. వందల కోట్ల బకాయిలను ఎగ్గొట్టి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. మైనింగ్ శాఖ విన్నపం మేరకు హైడ్రా రంగంలోకి…
-

Annamalai: అన్నామలై రాజీనామా.. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కి అందజేత.. సా.4కి అమిత్ షాతో భేటీ | | ACTPnews
Last Updated:Jun 02, 2026 1:53 PM IST Tamilnadu: అన్నామలై తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు సమర్పించారు. చెన్నైకి బయలుదేరే ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అన్నామలై (Image – PTI) తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు…
-

KA Paul’s Bold Claim | నేను శపించాను.. స్టాలిన్ ఓడిపోయాడు | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన అఖండ విజయంపై డాక్టర్ కె.ఎ. పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 234 స్థానాలకు గానూ టీవీకే 108 సీట్లు గెలుచుకోవడంపై ఆయన స్పందిస్తూ.. ఇది అవినీతి పాలనపై ప్రజలు సాధించిన విజయమని పేర్కొన్నారు. “నేను శపించాను కాబట్టే స్టాలిన్ ఓడిపోయాడు” అని పాల్ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తనను అనుసరించే లక్షలాది మంది క్రైస్తవ, తెలుగు మరియు తమిళ యువత విజయ్కు ఓటు వేయడం వల్లే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











