Author: Sanju

  • DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

    DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

    డీకే శివకుమార్‌కి మొదటి నుంచి భక్తి ఎక్కువ. తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు. ఆయనకు ఈ భక్తి.. మరీ ఎక్కువగా ఉంది. అంటే.. తరచూ స్వాములు, మఠాలకు వెళ్లి ఆశ్వీర్వాదాలు తీసుకోవడం, జ్యోతిష్య సలహాలు పాటించడం వంటివి ఆయన జీవితంలో కనిపిస్తుంటాయి. ఇదే సమస్య అవుతోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత.. డీకే.. తన దీర్ఘకాలిక జ్యోతిష్యుడు అయిన బెళ్లూరు ద్వారకానాథ్ (రాజగురు ద్వారకానాథ్ గురూజీ) సలహా కోరారు. ఏ రోజు సీఎం పదవి చేపట్టాలి…

    Continue Reading

  • Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. | | ACTPnews

    Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. | | ACTPnews

    Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్‌లో గత మూడు…

    Continue Reading

  • Bandi Bhagirath: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. భగీరథ్ ఎక్కడా..?,వెలుగులోకి కొత్త వీడియో | ట్రెండింగ్ | ACTPnews

    Bandi Bhagirath: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. భగీరథ్ ఎక్కడా..?,వెలుగులోకి కొత్త వీడియో | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:May 12, 2026 10:35 AM IST Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరోవైపు ఈకేసులో బండి సంజయ్‌ది ముమ్మాటికి తప్పేనని..అతడ్ని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. Bandi Bhagirath Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్…

    Continue Reading

  • Rajasthan Sandstorm: రాజస్థాన్‌లో ఇసుక తుపాను ఎందుకొచ్చింది? ఎల్ నినో ప్రభావం చూపిస్తోందా? | | ACTPnews

    Rajasthan Sandstorm: రాజస్థాన్‌లో ఇసుక తుపాను ఎందుకొచ్చింది? ఎల్ నినో ప్రభావం చూపిస్తోందా? | | ACTPnews

    IMD ముందస్తు అలర్ట్‌లు ఇచ్చినప్పటికీ, తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల గాలులు, వర్షాలు వచ్చాయి. రాజస్థాన్‌లో మార్చి-జూన్ మధ్య డస్ట్ స్టార్మ్‌లు సాధారణం. ఇవి ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి ఇసుక తుపాను ప్రమాదం తక్కువ. ఈ రాష్ట్రాలు తీర ప్రాంతాలు కావడంతో సైక్లోన్లు, హీట్ వేవ్స్ ఎక్కువ. థార్ ఎడారి దూరంగా ఉండటంతో డస్ట్ స్టార్మ్ ప్రభావం మనకు తక్కువ. అయితే ఎల్ నినో వల్ల హీట్…

    Continue Reading

  • Anakapalli  | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు | ACTPnews

    Anakapalli | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు | ACTPnews

    అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేదిక నిర్మాణ…

    Continue Reading

  • తిరుపతిలో 3 రోజులు ఆధ్యాత్మిక సందడి.. రామానుజాచార్యుల మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు..! ttd ready for sri ramanujacharya avatar celebrations in tirupati. | | ACTPnews

    తిరుపతిలో 3 రోజులు ఆధ్యాత్మిక సందడి.. రామానుజాచార్యుల మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు..! ttd ready for sri ramanujacharya avatar celebrations in tirupati. | | ACTPnews

    Last Updated:Apr 19, 2026 8:58 PM IST తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఏప్రిల్ 20 నుంచి 22 వరకు అన్నమాచార్య కళామందిరంలో భక్తి కార్యక్రమాలతో జరగనున్నాయి శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలకు టీటీడీ ఘన ఏర్పాట్లు..! తిరుపతిలో భక్తి వాతావరణం మరింత పరవశించనుంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు సమన్వయంతో ఈ…

    Continue Reading

  • Regina Cassandra: రెజీనా మరీచిక మూవీ రివ్యూ.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Regina Cassandra: రెజీనా మరీచిక మూవీ రివ్యూ.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 30, 2026 3:10 PM IST రెజీనా కసండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరీచిక’. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. News18 రెజీనా కసండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరీచిక’. సతీష్ కాసెట్టి దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది.…

    Continue Reading

  • DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews

    DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews

    Last Updated:May 30, 2026 5:15 PM IST డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. News18 కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

    Continue Reading

  • శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:May 30, 2026 4:26 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థలలో ఒకటైన నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన…

    Continue Reading

  • Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 30, 2026 6:04 AM IST విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే దీనిపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖాజా మొయిజుద్దీన్ Hyderabad: రాజధానిలో కోట్ల విలువైన భూవివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేక ఓ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రొఫెషనల్ న్యాయవాదిని అంతమొందించేందుకు పక్కా వ్యూహంతో సుపారీ ముఠాను రంగంలోకి దించిన…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports