Author: Sanju
-

Lakshadweep: లక్షద్వీప్లో సీప్లేన్ సేవలు.. పర్యాటక రంగంలో భారీ మార్పులకు శ్రీకారం | | ACTPnews
Last Updated:May 28, 2026 11:46 AM IST ఇప్పటివరకు లక్షద్వీప్కు వెళ్లాలంటే అగత్తి వరకు మాత్రమే పరిమిత విమాన సౌకర్యం ఉండేది. అక్కడి నుంచి నౌకల ద్వారానే ఇతర ద్వీపాలకు చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభించనుంది. Representational image లక్షద్వీప్లోని నీలిరంగు సముద్ర ద్వీపాల మధ్య సీప్లేన్లో ప్రయాణించే కల త్వరలో నిజం కానుంది. పర్యాటకం, రవాణా…
-

Jr NTR tributes to NTR |తాతకు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి!ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్యాన్స్ హంగామా | ACTPnews
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తన తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తారక్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.…
-

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా బహిరంగ సవాల్.. నేను దేనికైనా రెఢీ, నీవు సిద్ధమా?: హరీశ్ రావు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 29, 2026 9:50 PM IST Harish Rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా లాగుతున్నారని ఆరోపించారు. Harish rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో…
-

Chiranjeevi: పర్సంటేజీ వివాదానికి చిరంజీవి ఫుల్స్టాప్.. పెద్ది మూవీకి లైన్ క్లియర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 9:03 AM IST టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలకు మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది. చిరంజీవి (FILE Image) టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలకు మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. థియేటర్లను…
-

రేవంత్ క్యాబినెట్ మార్పులు.. ఇద్దరు మంత్రులకు గుడ్ బై.. కొత్తవారు ఎవరంటే..? Revanth Reddy cabinet expansion veto on North Telangana. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Mar 30, 2026 3:05 PM IST తెలంగాణలో Revanth Reddy మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్. Lambada ప్రాధాన్యతతో Warangal నేతలు Konda Surekha Seethakka Revuri Prakash Reddy పోటీ పెంపు. + మంత్రివర్గ విస్తరణలో నేతలకు చోటు దక్కేనా..? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి…
-

IPL Sunrisers Hyderabad: మీరిద్దరు కాకుండా ఇంకా వేరే ఎవరు ఉన్నా సన్రైజర్స్ గెలిచేది.. పిల్లాడి చేతులో అలా ఓడిపోయారేంట్రా? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:58 AM IST హై టెన్షన్ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం జట్టుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, బౌలింగ్ వైఫల్యం, టాప్ ఆర్డర్ కుప్పకూలడం ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ అంతా దూసుకెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్…
-

YS Sharmila | మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్ | ACTPnews
దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (మార్చి 31, 2026) నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం…
-

KTR : పొంగులేటిని బర్తరఫ్ చేయండి! గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. | ACTPnews
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. సోమవారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం, మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సభా సంఘం (House Committee)…
-

Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 5:39 AM IST జనసేనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన పార్టీపై ఆయన చేసిన సంచలన…
-

New Assembly Constituencies: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఇవే.. ఏ పార్టీకి లాభమో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 02, 2026 2:19 PM IST New Assembly Constituencies: చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు తిరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 7 నుంచి 10 లేదా 11కి పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












