Author: Sanju
-

Tollywood: పర్సంటేజ్ వివాదంపై పవన్ కళ్యాణ్తో నిర్మాతల అత్యవసర సమావేశం.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 10:55 AM IST టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్తో నిర్మాతల అత్యవసర సమావేశం జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ ఇష్యూ ఏపీ…
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 5:57 AM IST హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. భాగ్యనగర అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే తెల్లవారుజామునే వెళ్లాలి. ఈ మాటను నిజం చేస్తూ పురావస్తు శాఖ (ASI) ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఇప్పటిదాకా ట్రాఫిక్ తో, ఎండలతో ఇబ్బంది పడుతూ చార్మినార్, గోల్కొండ కోటను…
-

Sumanth: సుమంత్ ప్రధాన పాత్రలో మహేంద్రగిరి వారాహి.. అతి త్వరలో టీజర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 11:18 AM IST సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. News18 సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి.…
-

రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:10 AM IST హైదరాబాద్లో నివసిస్తున్న వారికి తీపికబురు. ప్రభుత్వం రూ.7,360 కోట్లు కేటాయించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి. రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తులో గుక్కెడు నీటికి కటకట రాకూడదు.. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలి అనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. విశ్వనగరంగా శరవేగంగా…
-

IPL 2026 Eliminator: ఇవాళ ఐపీఎల్ ఎలిమినేటర్ పోరు.. సన్రైజర్స్ Vs రాజస్థాన్ మ్యాచ్పై భారీ ఉత్కంఠ.. ఎవరి బలం ఎంత? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 7:22 AM IST పంజాబ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం బ్యాటర్లకు మాత్రమే కాకుండా బౌలర్లకూ సహకరించే సమతుల్య పిచ్గా గుర్తింపు పొందింది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉండగా, మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత కీలకమైన…
-

Bellamkonda Sreenivas: సింపుల్గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:06 PM IST తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం, కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నేతలు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది + News18 తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై, అత్యంత పవిత్రమైన వాతావరణంలో ఈ…
-

Jeevan Reddy on Revanth: రేవంత్ని ఓడించే ..పార్టీలోనే చేరుతా..! | ACTPnews
మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు మార్పు కోరుకుని కేసీఆర్ను గద్దె దించారని, కానీ ఇప్పుడు కేవలం రెండేళ్లలోనే “రేవంత్ రెడ్డి పోవాలి” అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించలేదని విమర్శించారు. మేడిగడ్డ నివేదిక వచ్చినా పునర్నిర్మాణం చేపట్టకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.…
-

Kurasala Kannababu | చంద్రబాబుకు కన్నబాబు సీరియస్ వార్నింగ్! | ACTPnews
మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం (ఏప్రిల్ 6, 2026) విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్ చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. “అమరావతి అవినీతిపై ఎక్కుపెట్టిన గన్ లాగా కూటమి నేతలకు మావిగన్ కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఒక పక్క రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేవు అని చెబుతూనే, మరోపక్క రూ. 2 లక్షల కోట్లతో అమరావతిని…
-

Kavitha on 'Save Singareni' | సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం! | ACTPnews
సింగరేణి కాలరీస్ (SCCL) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు, మేధావులతో కలిసి ఆమె చర్చలు జరిపారు. సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని ఆమె అభివర్ణించారు. బొగ్గు గనుల వేలం పేరుతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. 42 వేల మంది కార్మికుల భవిష్యత్తును కాపాడేందుకు తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని, అవసరమైతే ఢిల్లీలో నిరసనలు చేపడతామని కవిత…
-

Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












