Author: Sanju
-

Rupee value: భారీగా పుంజుకున్న రూపాయి.. చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు ! | బిజినెస్ | ACTPnews
Last Updated:May 21, 2026 9:52 AM IST అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 52 పైసలు పుంజుకుంది. బుధవారం నాటి ముగింపు 96.82 నుండి గురువారం నాటి ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి 96.30 స్థాయికి బలపడింది. News18 విదేశీ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా దిగిరావడంతో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోయింది. బుధవారం నాటి…
-

Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథ్కు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన మేడ్చల్ కోర్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 7:31 PM IST లోతైన దర్యాప్తు జరపడానికి కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పేట్బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల అభ్యర్థనను పాక్షికంగా అంగీకరిస్తూ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. బండి భగీరథ్ Bandi Bhagirath: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారానికి కారణమైన మైనర్ బాలిక…
-

Motkur Municipality Controversy: మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ | యాదాద్రి భువనగిరి వార్తలు (Yadadri Bhuvanagiri News) | ACTPnews
Last Updated:Apr 07, 2026 2:58 PM IST Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. + మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది.…
-

ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన సక్సెస్.. ఇండియాకు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు | | ACTPnews
Last Updated:May 21, 2026 10:34 AM IST ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన భారతదేశానికి భారీ పెట్టుబడులను తెచ్చిపెట్టింది. సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల (40 బిలియన్ డాలర్లు) విలువైన నూతన పెట్టుబడి ఒప్పందాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఖరారయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల (యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) అధికారిక పర్యటన భారతదేశ ఆర్థిక రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ఈ విదేశీ పర్యటన…
-

RCB vs GT Qualifier 1: ఆర్సీబీ అదరహో.. గుజరాత్ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్లో ఎంట్రీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 11:45 PM IST ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో జరిగిన పోరులో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఫైనల్లో ప్రవేశించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. PC : IPL RCB vs GT Qualifier 1: ఐపీఎల్ 2026 (IPL 2026)లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్…
-

CM Chandrababu | బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం పై రైతులతో చంద్రబాబు ముఖాముఖి | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో పర్యటించి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పెండేకల్ రిజర్వాయర్ సమీపంలో సాగవుతున్న పొలాలను పరిశీలించిన ఆయన, ప్రకృతి సేద్యం మరియు బిందు సేద్యం విధానాలపై రైతులతో చర్చించారు. స్థానిక రైతులు నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలలతో సాగునీటి అవసరాలు, పీఎండీఎస్ (PMDS) సాగు పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు…
-

UPSC prelims 2026: నేడే యూపీఎస్సీ సివిల్ సర్సీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన కీలక నిబంధనలు ఇవే! | | ACTPnews
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలను, డ్రెస్ కోడ్ నిబంధనలను విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ వివరాలు లోతుగా పరిశీలిద్దాం. పరీక్ష సమయాలు – గేట్ల మూసివేతపై కఠిన రూల్స్ ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో (పెన్ అండ్ పేపర్ మోడ్) రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ (జనరల్ స్టడీస్ – పేపర్ 1): ఉదయం 9:30 గంటల…
-

గొల్లపల్లి రిజర్వాయర్పై రాజకీయ వేడి.. మెగా రెడ్డి vs నిరంజన్ రెడ్డి మాటల యుద్ధం..! megha reddy niranjan reddy war of words over gollapalli reservoir. | | ACTPnews
Last Updated:Apr 09, 2026 9:04 PM IST గొల్లపల్లి రిజర్వాయర్పై వనపర్తిలో రాజకీయ వేడి, ఎమ్మెల్యే మెగా రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు + గొల్లపల్లి రిసర్వాయర్ పై ప్రస్తుత పరిస్థితి ఇదే …. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్పై వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే Megha Reddy మరియు మాజీ ఎమ్మెల్యే Niranjan Reddy ఒకరిపై ఒకరు తీవ్ర…
-

DC vs PBKS: ఢిల్లీకి చుక్కలు చూపించిన పంజాబ్.. అలవోకగా 266 పరుగుల ఛేజింగ్ ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 25, 2026 7:48 PM IST ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. credit:x టార్గెట్ 265.. టోర్నీలోనే బెస్ట్ బౌలింగ్ సైడ్ అని పేరు తెచ్చుకన్న ఢిల్లీ.. ఎంత బ్యాటింగ్ లైనప్ ఉన్నా, ఇంత భారీ టార్గెట్ అంటే ప్రెజర్లో కష్టమే అనుకున్నారు. కానీ 265 కాదు కదా.. 300 టార్గెట్ కూడా ఈజీగా ఛేజింగ్ చేసేలా…
-

Senior Leader Jeevan Reddy Meet KCR at Erravelli Residence | కేసీఆర్ ఫామ్హౌస్కు జీవన్ రెడ్డి | ACTPnews
ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు ఇతర ముఖ్య నేతలు కేసీఆర్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులందరూ ఒకేసారి కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఈ భేటీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












