Author: Sanju
-

Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…
-

Cinema Industry: ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ ఆన్ స్క్రీన్ లవర్.. కట్ చేస్తే టాక్సీ డ్రైవర్! ఈ హీరో లైఫ్ ఘోరం భయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 5:09 PM IST Cinema Industry: మాజీ హీరో అబ్బాస్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్, ఒకప్పుడు చాక్లెట్ బాయ్గా క్రేజ్, ఇప్పుడు న్యూజిలాండ్లో వ్యాపారాలతో బిజీగా జీవితం కొనసాగిస్తున్నారు News18 సినీ పరిశ్రమ అనేది బయటకు కనిపించేంత అందమైన ప్రపంచం మాత్రమే కాదు.. దాని వెనుక ఎన్నో ఒత్తిళ్లు, పోటీలు, బాధలు దాగి ఉంటాయి. వెండితెరపై నటీనటులు కనిపించే గ్లామర్, పేరు, డబ్బు, అభిమానుల ప్రేమ చాలామందిని ఆకర్షిస్తాయి.…
-

Karnataka Politics: క్లైమాక్స్కి కర్నాటక కాంగ్రెస్ సీఎం కుర్చీ ఆట.. ఎవరికి హ్యాండిస్తుందో అధిష్టానం..! | | ACTPnews
Last Updated:May 26, 2026 2:20 PM IST కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టెన్ జన్పత్లో పార్టీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు…
-

Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! | | ACTPnews
Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…
-

Ruchi Gurjar: చిన్న పల్లెటూరి నుంచి ఇప్పుడు కేన్స్ వరకు.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ..! | | ACTPnews
ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టవల్ రెడ్ కార్పెట్పై ఈ సారి భారతీయ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాజస్థాన్కు చెందిన నటి, మోడల్ రుచి గర్జార్ తన ప్రత్యేకమైన సాంప్రదాయ లుక్తో అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ రంగు రాజస్థానీ దుస్తులు, వెండి జరీ పనితనం, సంప్రదాయ ఆభరణాలు, గాజులు, పారదర్శక ముసుగుతో ఆమె చేసిన రెడ్ కార్పెట్ వాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్యాషన్తో పాటు…
-

RR vs SRH: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్రైజర్స్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 26, 2026 12:36 AM IST జైపూర్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో గెలుపొందింది. 229 లక్ష్యాన్ని ఇషాన్ కిషన్ 74, అభిషేక్ శర్మ 57తో 18.3 ఓవర్లలో ఛేదించింది. credit: @cricket247 (X) జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ (103) బాదడంతో ఆ…
-

Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 3:53 PM IST క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. దగ్దమవుతున్న బస్సు Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మంగళవారం మధ్యాహ్నం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్పేట్ సమీపంలో ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైందని…
-

Ranveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్వీర్ అవుట్.. రూ. 45 కోట్లు నష్టం రావడంతో నిర్మాతలు షాకింగ్ నిర్ణయం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 6:30 PM IST Ranveer Singh: డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్వీర్ సింగ్పై FWICE నాన్ కోఆపరేషన్ సూచన, అశోక్ పండిట్ బ్యాన్ కాదని, సమస్య పరిష్కారం వరకు సభ్యులు ఆయనతో పని చేయొద్దని చెప్పారు News18 బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం భారీ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ సినిమా సంస్థ FWICE ఆయనపై ‘నాన్ కోఆపరేషన్’ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా…
-

Karnataka Congress: మార్పు లేదు.. ఊహాగానాలకు చెక్.. ఢిల్లీ భేటీపై హైకమాండ్ క్లారిటీ! | | ACTPnews
Last Updated:May 26, 2026 6:12 PM IST రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదా అధికార పంపిణీ అంశంపై చర్చలు జరగలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ హై-స్టేక్స్ సమావేశంలో చర్చలన్నీ కేవలం త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహాలు మరియు అభ్యర్థుల ఎంపికపైనే కేంద్రీకృతమయ్యాయని హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధరామయ్య, శివకుమార్ Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్…
-

Mohith Reddy : తిరుపతిలో భూ దందాలపై మోహిత్ రెడ్డి ఫైర్! | ACTPnews
వైసీపీ నేత, చంద్రగిరి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 11, 2026) తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి అర్బన్ మరియు రూరల్ పరిధిలో టీడీపీ నాయకులు అధికార బలంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను, వివాదాస్పద స్థలాలను తమ అనుచరుల పేరిట మార్చుకుంటున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












