Author: Sanju

  • Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Supreme Court: కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం | | ACTPnews

    Last Updated:May 20, 2026 11:49 AM IST Supreme Court: సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అన్న జస్టిస్ సూర్యకాంత్.. కులగణన ద్వారానే.. దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది అని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. సుప్రీంకోర్టు కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. జనగణనలో కులాల లెక్కింపుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన ప్రభుత్వ పరమైన నిర్ణయం, విధానపరమైన…

    Continue Reading

  • Tamil Nadu’s Only BJP MLA | తమిళనాడులో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఈయనే | ACTPnews

    Tamil Nadu’s Only BJP MLA | తమిళనాడులో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఈయనే | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీలో బుధవారం (మే 13, 2026) జరిగిన ఉత్కంఠభరిత బలపరీక్షలో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీలగిరి జిల్లా ఉదగమండలం (ఊటీ) నియోజకవర్గం నుంచి 976 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన ఆయన.. ఈ బలపరీక్షలో తటస్థంగా (Neutral) ఉంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (TVK) నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునే క్రమంలో, అటు ప్రభుత్వానికి గానీ, ఇటు విపక్షానికి గానీ మద్దతు తెలపకూడదని…

    Continue Reading

  • Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

    Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:May 20, 2026 11:49 AM IST Tirumala: తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన గోల్డ్ మెన్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపించారు. + News18 Tirumala: వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం తిరుమలేశుడి దర్శనం కోసం…

    Continue Reading

  • IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RR.. టాప్-4 లక్ష్యంగా కీలక పోరు | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RR.. టాప్-4 లక్ష్యంగా కీలక పోరు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 19, 2026 7:02 PM IST రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ News18 ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకున్న వేళ.. ప్లేఆఫ్స్ రేసును మరింత హీట్‌ఎక్కించే మ్యాచ్‌కు జైపూర్ వేదికైంది. మంగళవారం జరుగుతున్న 64వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారవ్వగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు…

    Continue Reading

  • CM Vijay: సీఎం విజయ్‌కి GOAT డైరెక్టర్ ఖతర్నాక్ గిఫ్ట్.. కల నిజమైన వేళ ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    CM Vijay: సీఎం విజయ్‌కి GOAT డైరెక్టర్ ఖతర్నాక్ గిఫ్ట్.. కల నిజమైన వేళ ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 19, 2026 2:04 PM IST స్టార్ హీరోగా సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా GOAT డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆయనకు ఖతర్నాక్ గిఫ్ట్ ఇచ్చారు. News18 తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తొలి…

    Continue Reading

  • LSG vs RR: అదరగొట్టిన లక్నో.. మిచెల్ బ్యాడ్‌లక్.. ఆర్ఆర్ టార్గెట్ ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews

    LSG vs RR: అదరగొట్టిన లక్నో.. మిచెల్ బ్యాడ్‌లక్.. ఆర్ఆర్ టార్గెట్ ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 19, 2026 9:37 PM IST LSG vs RR: టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీగా 220 పరుగులు చేసింది. LSG vs RR: అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. మిచెల్ సెంచరీ మిస్.. ఆర్ఆర్ టార్గెట్ ఎంతంటే ఐపీఎల్‌ 2026లో మరో హైస్కోరింగ్ థ్రిల్లర్‌కు జైపూర్ వేదికైంది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్…

    Continue Reading

  • Suriya: రికార్డులు తిరగరాస్తున్న ‘వీరభద్రుడు’ సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Suriya: రికార్డులు తిరగరాస్తున్న ‘వీరభద్రుడు’ సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 19, 2026 2:41 PM IST గత శుక్రవారం రిలీజైన ‘వీరభద్రుడు’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాకు ఆరే.బాలాజీ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. News18 గత శుక్రవారం రిలీజైన ‘వీరభద్రుడు’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం…

    Continue Reading

  • Trump Warns Iran: ఇరాన్పై దాడికి ట్రంప్ ప్లాన్..డీల్ కుదుర్చుకోకపోతే బాంబుల వర్షమే | ACTPnews

    Trump Warns Iran: ఇరాన్పై దాడికి ట్రంప్ ప్లాన్..డీల్ కుదుర్చుకోకపోతే బాంబుల వర్షమే | ACTPnews

    అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఏ క్షణమైనా భీకర సైనిక దాడికి అమెరికా దిగవచ్చని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (మే 19) వైట్హౌస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై దాడికి ఆదేశాలు ఇచ్చేందుకు తాను కేవలం ఒక గంట దూరంలో ఉన్నానని, అయితే యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్ (ఇరాన్) నుండి కొత్త ప్రతిపాదన రావడంతో ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ట్రంప్ వెల్లడించారు.…

    Continue Reading

  • YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews

    YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తూ భారీగా చేరుతున్నారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన…

    Continue Reading

  • టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! | | ACTPnews

    టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! | | ACTPnews

    Last Updated:May 19, 2026 10:57 PM IST టీటీడీ మే 21 నుంచి జూన్ 2 వరకు తిరుమల, అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన 505 లాట్ల వస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్ ఈ వేలం ద్వారా విక్రయించనుంది News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు సమర్పించిన వివిధ రకాల వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports