Author: Sanju
-

Air India Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన క్రూ మెంబర్.. ఇప్పటికీ వాట్సాప్ మెసేజ్లు పంపుతున్న కుటుంబం! ఎందుకంటే | | ACTPnews
Last Updated:Jun 13, 2026 9:37 AM IST ఇర్ఫాన్ మరణించినప్పటికీ, అతడి మొబైల్ నంబర్ డిస్కనెక్ట్ కాకుండా ఉండేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రతి నెల క్రమం తప్పకుండా రీఛార్జ్ చేస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ Air India Crash: గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదం వందలాది కుటుంబాలలో తీరని లోటును మిగిల్చింది. ఆ ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినప్పటికీ, ఆ చేదు జ్ఞాపకాలు, వ్యక్తిగత నష్టాల నుండి…
-

TOPCOS: ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
ఈ సందర్భంగా టాప్కోస్ అధ్యక్షుడు ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ‘పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి పరిశ్రమ గుర్తించుకోదగిన చారిత్రాత్మకమైన దినంగా మేం పరిగణిస్తున్నాం. ఎందుకంటే నాలుగు రాష్ట్రాల నిర్మాతల మండళ్లు కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడటం ఇదే మొట్ట మొదటిసారి. దీని వెనకాల రెండున్నరేళ్ల కృషి ఉంది. దీనికి చొరవ తీసుకున్నది తెలుగు టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. 2011లో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్…
-

చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 09, 2026 11:58 AM IST ఉబ్బసం, ఆస్తమాలకు చెక్.. నాంపల్లిలో లక్షల మంది కళ్లుమూసుకుని నమ్మే ఈ అద్భుతం ఏంటో తెలుసా? చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే చారిత్రక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో వైభవంగా కొనసాగుతోంది. మృగశిర కార్తె ప్రవేశించిన శుభ సందర్భంగా ఉబ్బసం, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక…
-

Shilpa Shetty: ఓటీటీ వదిలి బిగ్ స్క్రీన్పై కన్ను వేసిన నటి శిల్పా.. ఇప్పటివరకూ పిల్లలు థియేటర్లో తన సినిమా చూడలేదట! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 2:32 PM IST తన పిల్లలు ఇప్పటివరకు థియేటర్లో తన సినిమాను చూడలేదని, అందుకే మళ్లీ పూర్తి స్థాయి థియేట్రికల్ రిలీజ్తో సినిమా చేయాలని శిల్పా శెట్టి వెల్లడించారు. ఓటీటీ మంచి వేదిక అయినప్పటికీ పెద్ద తెరపై కనిపించాలనే కోరిక తనకు ఇంకా ఉందని చెప్పారు. News18 బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరోసారి వెండితెరపై మెరవాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అయితే ఈసారి ఆమెకు సినిమా చేయాలనే ఆసక్తి…
-

Salary Hike: హైదరాబాద్ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది? సర్వేలో తేలింది ఇదే | Hyderabad Among Top Indian Cities for Salary Hikes in FY27 | | ACTPnews
మొత్తంగా కార్పొరేట్ రంగంలో జీతాలు 8.6% నుంచి 10.2% వరకు పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, EV ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్, హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 9.6% నుంచి 10.2% వరకు పెంపులు ఉండొచ్చు. ఉద్యోగాల్లో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు అత్యధికంగా 11.2% పెంపు అంచనా వేయబడింది. క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు 10.9%, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ 10.3%, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు 10.2% వరకు పొందే అవకాశం ఉంది. ఆటోమోటివ్, రిటైల్, ఇన్సూరెన్స్,…
-

Bharat Innovates 2026: ఫ్రాన్స్లో భారత్ ఇన్నోవేట్స్ 2026ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఇదేంటి? | | ACTPnews
స్టార్టప్లు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ ప్రముఖులను ఒకచోట చేర్చే ‘భారత్ ఇన్నోవేట్స్’,.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, సుస్థిరత వంటి రంగాలలో భారత్, ఫ్రాన్స్ మధ్య కొత్త భాగస్వామ్యాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశానికి, తన డీప్-టెక్ సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి, పెట్టుబడులనూ, సహకారాన్నీ ఆకర్షించడానికి ఇది ఒక అవకాశం కూడా. భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది ఫ్రాన్స్లోని నైస్లో జూన్ 14 నుంచి జూన్ 16 వరకు 3 రోజుల…
-

OTT Release: మూవీ లవర్స్కు పండగే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:12 PM IST జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. జేక్ సల్లీ కుటుంబం భావోద్వేగ ప్రయాణంతో పాటు పండోరాలో కొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. News18 హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కిన…
-

Hyderabad Heavy Rain Alert: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. | ACTPnews
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, తార్నాక, హబ్సిగూడ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం…
-

Caravan Travel: బెడ్, ఫుడ్, ట్రావెల్… హైదరాబాద్లో కారవాన్ క్రేజ్… ఈ రూట్స్లో ఫుల్ డిమాండ్ | Caravan Travel in Hyderabad | | ACTPnews
నగర ప్రయాణికుల ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. హోటల్ బుకింగ్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ విడిగా ప్లాన్ చేయడం కంటే ఒకే కారవాన్లో అన్నీ ఉండటం వారికి సులభంగా అనిపిస్తోంది. దీనివల్ల ప్రయాణం అంటే కేవలం వెళ్లడం కాదు, “ప్రయాణంలో జీవించడం” అనే భావన పెరుగుతోంది. సచిన్ పంచాల్ చెప్పినట్టు ఎక్కువగా కుటుంబాలు, వృద్ధులు, పెట్ యజమానులు ఈ సేవను ఉపయోగిస్తున్నారు. ఇది బడ్జెట్ ట్రావెల్ కాదు. సౌకర్యం, కంఫర్ట్, కంట్రోల్ ఎక్కువగా కోరుకునే వినియోగదారుల ట్రెండ్.…
-

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఓజీ-2’ స్క్రిప్ట్ రెడీ.. సీక్వెల్పై పవర్ స్టార్ ఏమన్నారంటే.. మతి పోయే ట్విస్ట్లు పక్కా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:42 PM IST పవన్ కళ్యాణ్ బ్లాక్బస్టర్ చిత్రం ‘ఓజీ’కి సీక్వెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు సుజీత్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే దశలో ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. News18 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ చిత్రం 2025లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ మేకింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











