Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

KTR on Hyderabad Development | హైదరాబాద్ నిర్మాణం ఎవరో ఒక్కరి వల్ల కాలేదు | ACTPnews
హైదరాబాద్ నగరాభివృద్ధిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశాను” అని చెప్పుకోవడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఈ నగరం ఒక రోజులోనో లేదా ఒక వ్యక్తి వల్లనో ఈ స్థాయికి చేరలేదని, ఇది వందల ఏళ్ల కృషి అని చెప్పారు. 1591లో కులీ కుతుబ్ షా నగరాన్ని నిర్మించినప్పటి నుండి నేటి వరకు ఎంతోమంది పాలకులు, ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాయని ఆయన గుర్తు చేశారు. ఎవరో…
-

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident | | ACTPnews
Last Updated:May 13, 2026 10:39 PM IST తిరుపతి జిల్లా భాకరాపేట సమీప జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొని ఘోర ప్రమాదం, పలువురు స్వల్ప గాయాలు, ట్రాఫిక్ గంటల పాటు నిలిచింది, అతివేగమే కారణమని అనుమానం + News18 తిరుపతి జిల్లాలోని భాకరాపేట సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకెళ్తున్న మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో క్షణాల్లో హైవేపై భయానక…
-

TG POLYCET 2026 Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్, చెక్ చేసుకునే విధానం ఇదే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 11:41 AM IST స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శనివారం (మే 23, 2026) ఉదయం 11:30 గంటలకు పాలిసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. చెక్ చేసుకునే విధానం ఇదే ప్రతీకాత్మక చిత్రం TG POLYCET 2026 Results: తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET 2026) రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్…
-

Hyderabad: కారుతో ఢీ కొట్టిన ఘటనలో న్యాయవాది మృతి.. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న అడ్వకేట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 12:44 PM IST అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన న్యాయవాదుల వర్గాల్లో, నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మొయినుద్దీన్ Hyderabad: హైదరాబాద్లో శనివారం ఘోరం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న తరుణంలో వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టిన ఘనటలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడి.. అనంతరం…
-

Ponguleti Srinivas Reddy Shocking Comments on KCR | కేసీఆర్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ACTPnews
తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం మరియు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ కమిషన్ సమర్పించిన సుమారు 114 పేజీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేల…
-

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
-

Hyderabad: విశ్రాంత ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి.. ఇద్దరు నిందితుల అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 4:50 AM IST నమ్మకంగా ఇంట్లోనే ఉంటూ యజమానురాలి ప్రాణాలు తీయడానికి పథకం రచించిన నేపాలీ పనిమనిషి కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ పరిధిలో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య, భారీ దోపిడీ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అంతర్రాష్ట్ర నేపాలీ ముఠాలోని…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. గంటలో శ్రీవారి దర్శనం.. నేడే టికెట్ల కోటా విడుదల! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 9:11 AM IST ఈ కోటా టికెట్లు చాలా వేగంగా అయిపోయే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమల Tirumala: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలని భావించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, సేవా టోకెన్లను…
-

Hyderabad: హైదరాబాద్లో వింతైన దొంగ.. మనోడి టార్గెట్ ఏసీలోని ఆ పైపులే.. వాటికి మార్కెట్లో ఫుల్ డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 5:05 AM IST ఏసీ మెకానిక్లు, టెక్నీషియన్లు మాత్రమే గుర్తించగల ఈ ఖరీదైన కాపర్ పైపులనే తన ప్రధాన లక్ష్యంగా మార్చుకుని, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ దొంగను పట్టుకోవడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: భాగ్యనగరంలోని విలాసవంతమైన ప్రాంతాలైన బంజారాహిల్స్, ఫిల్మ్నగర్ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా ఏసీల కాపర్ పైపులు మాయమవుతూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వినూత్న చోరీలతో కలకలం రేపుతున్న…
-

Asaduddin Owaisi Warns Revanth Reddy Govt on SIR | SIR వల్లే స్టాలిన్, మమత ఓటమి | | ACTPnews
Last Updated: May 05, 2026, 15:11 IST ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్లో మాట్లాడుతూ “SIR” (Statistical Information Report/Survey) నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వాన్ని SIRతో ముడిపెట్టడం సరైనది కాదని, దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గతంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల్లో SIR నిర్వహించినప్పుడు వారు ఓటమి చవిచూశారని ఒవైసీ గుర్తు చేశారు. పౌరసత్వ నిబంధనలు, NRC, NPR వంటి అంశాలపై కేంద్ర హోం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











