Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala: తిరుమలలో భక్తుల ప్రభంజనం.. 2025-26లో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు.. టీటీడీ మాస్టర్ ప్లాన్ హిట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
4.57 శాతం పెరిగిన దర్శనాలు ఈనాడు కథనం ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023-24, 2024-25) తిరుమలలో సగటున రోజుకు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సగటు సంఖ్య 73 వేలకు చేరుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే దర్శనాల్లో 4.57 శాతం వృద్ధి నమోదైంది. పక్కా ప్రణాళికతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టడం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం…
-

పౌర్ణమి గరుడసేవలో కనువిందు చేసిన మలయప్పస్వామి.. గోవిందా నామస్మరణతో మార్మోగిన తిరుమల..! Tirumala Pournami Garuda Seva. | | ACTPnews
Last Updated:May 31, 2026 10:42 PM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణ గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చగా, వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో ఆదివారం రాత్రి నిర్వహించిన పౌర్ణమి గరుడసేవ తిరుమల కొండలను భక్తి పారవశ్యంతో నింపేసింది. పౌర్ణమి వెన్నెల కాంతులు తిరుమాడ వీధులపై పరుచుకున్న వేళ, సర్వాభరణ భూషితుడై దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో…
-

Mulugu: దూడను కాపాడి.. మృత్యుఒడికి చేరిన తండ్రీకొడుకులు.. ప్రాణాలు తీసిన విషవాయువు.. ములుగు జిల్లాలో విషాదం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:45 AM IST మానవత్వమే ఆ కుటుంబానికి శాపమైంది. లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రికొడుకులు ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన తండ్రి, చేతికందిన కొడుకు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. ప్రతీకాత్మక చిత్రం Mulugu: ఒక మూగజీవ ప్రాణాన్ని కాపాడాలనే మానవత్వం ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన లేగదూడను రక్షించిన తండ్రీకుమారులు, అదే బావిలో ఊపిరాడక ప్రాణాలు విడిచిన…
-

Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. | | ACTPnews
Last Updated:Apr 12, 2026 11:56 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, విఐపీలు దర్శనం, బీజేపీ నేత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు కోరారు, హుండీ ఆదాయం 3.43 కోట్లు + శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..! తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంగా భాసించే వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం…
-

TTD Services: శ్రీవారి భక్తులకు వడదెబ్బ తగలకుండా టీటీడీ కవచం.. మొబైల్ వాటర్ డ్రమ్స్తో టీటీడీ సేవలు! | | ACTPnews
Last Updated:Apr 12, 2026 1:50 PM IST తిరుమలలో ఎండ తీవ్రత మధ్య టీటీడీ మొబైల్ వాటర్ సర్వీస్ తో భక్తులకు తాగునీరు, కూల్ పెయింటింగ్, ఫ్యాన్లు, ఫాగర్స్, NABL ల్యాబ్ ద్వారా నీరు ఆహార నాణ్యత భద్రత. + ఎండలోనూ భక్తులకు చల్లని సేవ మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా తాగునీరు..! తిరుమల పుణ్యక్షేత్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. వేసవి…
-

Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…
-

Talasani Srinivas Yadav : రేవంత్ రెడ్డికి తలసాని స్ట్రాంగ్ కౌంటర్! | ACTPnews
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సచివాలయం (Secretariat), కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రజాభవన్ (ప్రగతి భవన్) నిర్మించింది కేసీఆర్ గారేనని ఆయన గుర్తుచేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టిన కేసీఆర్ గారి ఆనవాళ్లను ఎలా…
-

Komatireddy : టాపర్ భవితకు కోమటిరెడ్డి అండ! | ACTPnews
పదో తరగతిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచిన విద్యార్థిని భవితకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు అండగా నిలిచారు. పాత స్కూల్ ఫీజు కట్టలేక, సర్టిఫికెట్లు చేతికి రాక భవిత పడుతున్న ఇబ్బందుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంత్రి తక్షణమే స్పందించారు. భవిత చదివిన స్కూల్ ప్రిన్సిపల్ను స్వయంగా తన క్వార్టర్స్కు పిలిపించి, పెండింగ్లో ఉన్న రూ. 60 వేల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. అంతేకాకుండా, పాలిసెట్ (POLYCET)…
-

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్లకు గెజిట్ నోటిఫికేషన్…
-

శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. | | ACTPnews
Last Updated:Apr 12, 2026 10:30 PM IST జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారానే చేయాలని సూచించింది శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












