Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala Temple: ఏకాంత సేవ తర్వాత మంచం ఎక్కడికి వెళ్తుంది? తిరుమల గర్భగుడిలో రాత్రి పూట జరిగే వింతలు మీకు తెలుసా? | | ACTPnews
హారతి కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తయిన తర్వాత గర్భగుడిలో రాత్రి వేళ దేవతల పూజ కోసం ఉంచిన పవిత్ర తీర్థం, చందనం, శఠారిని ముందుగా అర్చకులు భక్తిభావంతో స్వీకరిస్తారు. అనంతరం వాటిని అక్కడే ఉన్న జియ్యంగార్, ఏకాంగికి ఎంతో గౌరవంగా అందజేస్తారు. ఆ తర్వాత చివరగా సన్నిధిగొల్లకు తీర్థం, శఠారితో పాటుగా నవనీత హారతి సమయంలో స్వామివారికి సమర్పించిన తాంబూలాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఎన్నో వందల ఏళ్లనాటి నుంచి వస్తున్న శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం…
-

సకుటుంబంగా తిరుమలలో ప్రత్యక్షమైన నాని.. బయటకు రాగానే ఆయన చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 25, 2026 11:32 AM IST నటుడు నాని వెంకన్న దర్శనం చేసుకున్నారు. మీరు కూడా తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. సర్వదర్శనానికి ఎంత టైమ్ పడుతోందో తెలుసుకోండి. + News18 టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నాని గురువారం ఉదయం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉదయాన్నే ఆలయానికి విచ్చేసి విశేష పూజల్లో పాల్గొన్నారు. శ్రీవారి…
-

600 ఏళ్ల క్రితం రాజులు ఆ కోటను రాత్రికి రాత్రే ఎందుకు వదిలేశారు? అక్కడికి వెళ్తే దెయ్యాలు కనిపిస్తాయా? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:39 AM IST హైదరాబాద్ వాసులకు తెలియని రహస్యం.. గంటన్నర ప్రయాణిస్తే చాలు, ఈ అద్భుతాన్ని చూసి స్టన్ అవుతారు! 600 ఏళ్ల క్రితం రాజులు ఆ కోటను రాత్రికి రాత్రే ఎందుకు వదిలేశారు? అక్కడికి వెళ్తే దెయ్యాలు కనిపిస్తాయా? భారతదేశంలోని పురాతన కట్టడాలు, చారిత్రక శిథిలాలను నిశితంగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. ఏదైనా ఒక మహా సామ్రాజ్యం అంతరించగానే, ఆ ప్రాంతం చుట్టూ ఎన్నో కట్టుకథలు అల్లుకుంటారు.…
-

KTR Mass Speech : సీతారామ ప్రాజెక్ట్పై కేటీఆర్ ఫైర్! | ACTPnews
ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో, తెలంగాణ ఆరాధ్య దైవం భద్రాద్రి శ్రీరాముడి పేరు మీద కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా సీతారామ ప్రాజెక్టును చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయితే, మొదటగా నీరు అంది లబ్ధి పొందేది సత్తుపల్లి నియోజకవర్గమేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులను…
-

KTR Slams Revanth Reddy : రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్! | ACTPnews
సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని, కానీ రాష్ట్రానికి చేసిన గొప్ప పనులేమీ లేవని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డమొస్తుందనే నెపంతోనే వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూలగొట్టారని ఆరోపించారు. Source link
-

Tiruchanur: తిరుచానూరులో ఆధ్యాత్మిక వైభవం.. శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు భారీ ఏర్పాట్లు..! | | ACTPnews
Last Updated:Jun 24, 2026 8:56 PM IST తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు జూన్ 25 నుంచి 29 వరకు వైభవంగా, పద్మసరోవరంలో తెప్ప విహారం, గజవాహన, గరుడవాహన సేవలు, భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు News18 తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జ్యేష్ఠ…
-

Tirumala: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. ఒక్క రోజులో రూ.5.18 కోట్ల హుండీ ఆదాయం..! Tirumala Tirupati temple | | ACTPnews
Last Updated:Jun 24, 2026 7:55 PM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, హన్సిక మోత్వాని, శ్రీ విష్ణు, శ్రీనాథ్ మాగంటి దర్శనం, మంగళవారం 84,235 మంది దర్శనం, హుండీ ఆదాయం రూ.5.18 కోట్లు, 4.20 లక్షల లడ్డూల విక్రయం + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఒకవైపు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుండగా, మరోవైపు సినీ ప్రముఖుల రాకతో…
-

ఆస్తి కోసం కన్న తండ్రిపైనే దాడి.. 300 గజాల స్థలం కోసం కుటుంబంలో రచ్చ..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:33 PM IST హైదరాబాద్లో ఆస్తి వివాదం మరోసారి కుటుంబ బంధాలను ఛిద్రము చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి తన సొంత కుమారుడి నుంచే ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. News18 హైదరాబాద్లో ఆస్తి వివాదం మరోసారి కుటుంబ బంధాలను ఛిద్రము చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి తన సొంత కుమారుడి నుంచే ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా తీవ్ర చర్చకు…
-

Tirumala Darshan: పది వేలు కడితే ఒక న్యాయం.. పది లక్షలు ఇస్తే మరో న్యాయం.. టీటీడీ దర్శన రూల్స్లో ఈ గుట్టు ఏంటి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 11:48 AM IST వీఐపీ దర్శనాల్లో టీటీడీ ద్వంద్వ వైఖరి.. దాతల ఆగ్రహానికి కారణమవుతున్న ఆ దర్శనం ఏంటో తెలుసా? + Tirumala Darshan: పది వేలు కడితే ఒక న్యాయం.. పది లక్షలు ఇస్తే మరో న్యాయమా? టీటీడీ దర్శన రూల్స్లో ఈ గుట్టు ఏంటి? పది వేలు ఇచ్చిన వారికి ఒక న్యాయం.. పది లక్షలు ఇచ్చిన వారికి మరో న్యాయమా? టీటీడీ దాతల దర్శన విధానంపై తీవ్ర…
-

భక్తుల భద్రత కోసం తిరుమలలో భారీ మాక్డ్రిల్.. అక్టోపస్ దళాల విన్యాసాలు వైరల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 11:58 AM IST దేశంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అక్టోపస్ (OCTOPUS) దళాలు ప్రత్యేక మాక్డ్రిల్ నిర్వహించాయి. బుధవారం అర్ధరాత్రి తిరుమలలోని వెంకటాద్రి నిలయం (పీఏసీ-5) వద్ద నిర్వహించిన ఈ విన్యాసాలు కొంతసేపు ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టించాయి. + News18 దేశంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అక్టోపస్ (OCTOPUS)…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











