Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirupati: డేటింగ్ యాప్ పరిచయం.. రూ. 3 కోట్ల బ్లాక్మెయిల్.. ఇవ్వకుంటే చంపేస్తా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 08, 2026 5:50 AM IST Tirupati: డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం, ఆపై ప్రేమ, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం.. తీరా పెళ్లికి ముందే ఆస్తులు, డబ్బుల కోసం వేధింపులు మొదలయ్యాయి. News18 మనస్పర్ధలతో నిశ్చితార్థం రద్దయితే, కేసుల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ రూ. 3 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఓ యువతి బెదిరింపులకు దిగిన విస్తుపోయే ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. ఈనాడు కథనం ప్రకారం.. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన వంశీ,…
-

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో పెరిగిన పికప్, డ్రాపింగ్ పాయింట్లు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 01, 2026 10:17 AM IST ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు గాను, రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్ ) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. TGSRTC బస్సులు TGSRTC: బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు…
-

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కారు లోయలోకి, 72 ఏళ్ల వ్యక్తి మృతి..! Tirumala Ghat Road Accident | | ACTPnews
Last Updated:Aug 07, 2026 9:45 PM IST తిరుమల ఘాట్ రోడ్డులో కారు లోయలో పడి 72 ఏళ్ల సతీష్ కుమార్ మృతి. బెంగళూరు కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి స్వల్ప గాయాలు. + News18 శ్రీవారి దర్శనం ముగించుకుని ఇంటి దారి పట్టిన కుటుంబానికి తిరుమల ఘాట్ రోడ్డులో ఊహించని విషాదం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని లోయలోకి బోల్తా పడింది.…
-

Heavy Rain in Hyderabad | హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. జలమయమైన రోడ్లు | ACTPnews
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సాయంత్రం వేళ భారీ వర్షం దంచికొట్టింది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో తీవ్ర స్థాయి సాయంత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ఉద్యోగులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని సమీక్షించిన జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ (DRF) సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి నీటిని తొలగిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.…
-

Railway Checking: దక్షిణ మధ్య రైల్వే భారీ తనిఖీలు… ఒక్క రోజులో 4,121 మంది అడ్డంగా దొరికిపోయారు | | ACTPnews
సెక్షన్ 163 ప్రకారం సరుకుల గురించి తప్పుడు సమాచారం ఇస్తే, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జరిమానా విధిస్తారు. సెక్షన్ 165 ప్రకారం ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులు తీసుకెళితే కనీసం రూ.10,000 జరిమానా ఉంటుంది. సెక్షన్ 166 ప్రకారం రైల్వే నోటీసులు లేదా బోర్డులను పాడు చేస్తే మొదటి నేరానికి రూ.2,000 జరిమానా విధిస్తారు. సెక్షన్ 167 ప్రకారం రైలులో పొగ తాగితే రూ.2,000 జరిమానా ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే, సురక్షితమైన, భద్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలు…
-

Medico Priyanka Accident: క్రిటికిల్గా మెడికో ప్రియాంక కండీషన్.. జైలుకు ఇద్దరు నిందితులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 07, 2026 5:50 PM IST Priyanka Medico Accident: రాజమండ్రిలో కారు ఢీకొని గాయపడిన మెడికో స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈనెల 3వ తేదిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వైద్యురాలు కావాల్సిన ఓ యువతి బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో బెడ్పై కోమాలో పడి ఉంది. News18 Medico Priyanka Accident: రాజమండ్రిలో కారు ఢీకొని గాయపడిన మెడికో స్టూడెంట్ ప్రియాంక…
-

Special Trains: తిరుమల, అరుణాచలం భక్తులకు శుభవార్త… ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే | | ACTPnews
కొయంబత్తూరు-జైపూర్-కొయంబత్తూరు వారపు ప్రత్యేక రైళ్లు మొత్తం ఎనిమిది సర్వీసులు అందిస్తాయి. ఈ రైళ్లు రెండు వైపులా తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, ఢోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ, హింగోలి డెక్కన్, వాషిం, అకోలా, మల్కాపూర్, భుసావల్, జల్గావ్, ధరంగావ్, నందుర్బార్, ఉధ్నా, భరూచ్, వడోదర, గోధ్రా, రత్లామ్, జౌరా, మంద్సౌర్, నీమచ్, చిత్తోర్గఢ్, భిల్వారా, బిజైనగర్,…
-

కైలాసాన్ని తలపిస్తున్న కపిలతీర్థం.. శైవక్షేత్రంలో కనుల పండుగగా ఆడికృత్తిక వేడుకలు! | | ACTPnews
పవిత్రమైన ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఉదయం శాస్త్రోక్తంగా విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పవిత్ర తీర్థాలతో అర్చకులు ఈ అభిషేకాలను కనుల పండువగా జరిపించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ దివ్య ఘట్టం ప్రతి ఒక్కరినీ భక్తి పారవశ్యంలో…
-

Tirumala News Today: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు కొండపై పరిస్థితి ఎలా ఉందంటే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 07, 2026 11:15 AM IST తిరుమల వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కొండ మీద నేటి పరిస్థితి ఇదే! + News18 తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుని తరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఏడుకొండలపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సామాన్య భక్తులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు క్యూకడుతున్నారు. ఆధ్యాత్మిక శోభతో…
-

Hyderabad: భక్తి ముసుగులో భారీ స్కెచ్: లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 07, 2026 4:50 AM IST Hyderabad: సమాజంలో ఉన్నతమైన గుర్తింపు, ఆడంబరాల వెనుక ఎంతటి భారీ మోసం దాగి ఉందో నిరూపించే మరో ఘటన హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం గతేడాది వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూను రికార్డు ధరకు దక్కించుకుని వార్తల్లో నిలిచిన వ్యక్తి, ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపి అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన ఉదంతం కలకలం రేపుతోంది. వినాయకుని ప్రసాదాన్ని పంచి, స్థానికుల నమ్మకాన్ని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












