Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Hyderabad: హైదరాబాద్లో యువ వైద్యుడి అనుమానాస్పద మృతి.. నిద్రపట్టడం లేదని మత్తు ఇంజెక్షన్.. ఆపై మరణం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 24, 2026 5:25 AM IST చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో చదువు పూర్తి చేసిన ఆయన, గత రెండు నెలలుగా మల్లాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నైట్ డ్యూటీ (రాత్రి విధులు) నిర్వర్తిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నిద్రలేమి సమస్యకు మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఓ యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న వైద్యుడే…
-

Harish Rao Counters Minister Jupally: జూపల్లి కృష్ణారావుకు చిన్న మెదడు చిట్లిపోయిందా? | ACTPnews
పంట బోనస్, రైతుబంధు నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లెక్కలతో సహా ఘాటు కౌంటర్ ఇచ్చారు. “తాము ఇచ్చిన పంట బోనస్ మూడు సార్ల రైతుబంధు కంటే ఎక్కువ అని మాట్లాడటానికి జూపల్లి కృష్ణారావుకు అసలు తెలివి ఉందా? ఆయనకు చిన్న మెదడు ఏమైనా చిట్లిపోయిందా?” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సార్లు కలిపి కేవలం రూ.2,500 కోట్ల పంట బోనస్ ఇచ్చి, ఇంకో రెండు…
-

KTR : రేవంత్ రెడ్డి.. సగం "హిట్లర్" సగం "తుగ్లక్" లాంటోడు | ACTPnews
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న అత్యంత పిచ్చి నిర్ణయం ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేయడమేనని, ఇది ముమ్మాటికీ “తుగ్లక్ నిర్ణయం” అని మండిపడ్డారు. అసలు ఎయిర్పోర్ట్ మెట్రోను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్టులు మళ్లీ వేగంగా పట్టాలెక్కాలంటే 2028లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని…
-

Ambati Rambabu | సీసీ ఫుటేజీ మాయం.. పవన్కు హోంశాఖ ఇవ్వండి | ACTPnews
విజయవాడలో సీఐ నాగరాజు అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీనే మాయం చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. “ఆ హోంశాఖను పవన్ కళ్యాణ్కు ఇవ్వండి.. ఆయనే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు తెప్పిస్తాడు, అప్పుడే ఇవన్నీ సెట్ అవుతాయి” అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ కేసును తారుమారు (మేకప్) చేసేందుకే ప్రభుత్వం కంటితుడుపు చర్యగా సిట్…
-

YS Jagan | పులివెందుల చేరుకున్న జగన్కు ఘన స్వాగతం | ACTPnews
#YSJaganPulivendulaTour #PulivendulaPrajaDarbar #YSRCP #YSJaganLatest #APPoliticsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గమైన వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన వైఎస్ జగన్కు హెలిప్యాడ్ వద్ద ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ ప్రజాసందోహం మధ్య ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా భాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ ‘ప్రజా…
-

Anganwadi Recruitment 2026: నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. అంగన్వాడీ పోస్టుల భర్తీ, అప్లై చేసుకోండి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 23, 2026 4:48 PM IST Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు అద్భుతమైన తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారికంగా అనుమతి ఇచ్చింది. Anganwadi Recruitment 2026 Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు అద్భుతమైన తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగన్వాడీ…
-

Goa Trip in Caravan: లగ్జరీ కారవాన్లో ఫ్రెండ్స్తో 3 రోజుల గోవా ట్రిప్… ఎంత ఖర్చవుతుందో తెలుసా? | 3 Day Goa Caravan Trip with Friends | | ACTPnews
మొత్తం అదనపు ఖర్చు సుమారు రూ.11,000 నుండి రూ.14,500 వరకు అవుతుంది. మొత్తం ట్రిప్ ఖర్చు సుమారు రూ.1,04,800 నుండి రూ.1,08,300 వరకు వస్తుంది. ఇది 12 మంది గ్రూప్లో పంచుకుంటే ఒక్కరికి సుమారు రూ.8,733 నుండి రూ.9,025 వరకు అవుతుంది. 10 మంది గ్రూప్ అయితే ఒక్కరికి సుమారు రూ.10,480 నుండి రూ.10,830 వరకు ఖర్చు అవుతుంది. ఎక్కువ మంది ఉంటే వ్యక్తిగత ఖర్చు తగ్గుతుంది. రోజుకు ఒక్క వ్యక్తికి ఆహార ఖర్చు సుమారు రూ.600…
-

సంతానం పేరుతో మోసం.. ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తానంటూ నకిలీ డాక్టర్ అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 23, 2026 2:22 PM IST హైదరాబాద్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల ఆవేదనను, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుడి వ్యవహారం బయటపడింది. News18 హైదరాబాద్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల ఆవేదనను, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుడి వ్యవహారం బయటపడింది. ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మబలికి…
-

NIMS Jobs: నెలకు రూ.32 వేలకు పైగా జీతం.. నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు! | | ACTPnews
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ , ఇతర అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో కొంత మినహాయింపు ఇచ్చారు, వీరు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు ఇటీవల దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, టెన్త్ మార్క్స్ మెమో, బీఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, తాజా కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్/పీహెచ్…
-

గోవిందా గోవిందా అంటూనే భక్తుల జేబులకు చిల్లులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 23, 2026 5:45 AM IST దేవుడి దయ.. డ్రైవర్ల భయం! తిరుమలలో అమాయక భక్తులను ఇలా కూడా మోసం చేస్తారా? News18 శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తులకు సురక్షితమైన, పారదర్శకమైన రవాణా సేవలు అందించే దిశగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే అమాయక యాత్రికులను కొంతమంది ప్రైవేట్ వాహనదారులు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు పెరగడంతో అధికారులు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











