Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Hyderabad: భక్తి ముసుగులో భారీ స్కెచ్: లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 07, 2026 4:50 AM IST Hyderabad: సమాజంలో ఉన్నతమైన గుర్తింపు, ఆడంబరాల వెనుక ఎంతటి భారీ మోసం దాగి ఉందో నిరూపించే మరో ఘటన హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం గతేడాది వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూను రికార్డు ధరకు దక్కించుకుని వార్తల్లో నిలిచిన వ్యక్తి, ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపి అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన ఉదంతం కలకలం రేపుతోంది. వినాయకుని ప్రసాదాన్ని పంచి, స్థానికుల నమ్మకాన్ని…
-

బంగారం వ్యాపారులకు తిరుపతి పోలీసుల కీలక హెచ్చరిక.. ఇకపై ఇవి తప్పనిసరి..! Gold Shop Security | | ACTPnews
Last Updated:Aug 06, 2026 10:49 PM IST తిరుపతి పోలీసులు జ్యువెలరీ, గోల్డ్ ప్లెడ్జ్ యజమానులతో సమావేశమయ్యారు. ఆస్తి నేరాల నివారణకు భద్రతా చర్యలు, సీసీటీవీలు, కేవైసీ అమలుపై సూచనలు చేశారు. News18 బంగారం ఆభరణాల దుకాణాలు, గోల్డ్ ప్లెడ్జ్ కేంద్రాల భద్రతపై తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆస్తి నేరాలను అరికట్టడంతో పాటు దొంగిలించిన బంగారం చెలామణి కాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ, జ్యువెలరీ షాపులు, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులతో…
-

Vangalapudi Anitha : జగన్ బయటఅడుగుపెడితే విధ్వంసమే! | ACTPnews
#VangalapudiAnitha #YSJagan #APPolitics వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా సాగుతుంటే.. జగన్ మాత్రం పరామర్శ యాత్రల పేరుతో రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో విధ్వంసం, అరాచకం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రజాస్వామ్యంలో బలప్రదర్శనల కంటే…
-

Kalvakuntla Kavitha | బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే! | ACTPnews
#KKavitha #BCReservation #ChaloDelhiహైదరాబాద్ సరూర్నగర్ వేదికగా జరిగిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గౌతమ బుద్ధుడు, ఛత్రపతి షాహూ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయం సాధిస్తామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర…
-

AP Cabinet : ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు.. పార్థసారథి సంచలన వ్యాఖ్యలు | ACTPnews
#APCabinet #ChandrababuNaidu #KolusuParthasarathy #AndhraPradesh #APNewsఅమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం 34 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. గత ప్రభుత్వంలో తెచ్చిన దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను…
-

Hyderabad: ఆటో, క్యాబ్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి రవాణా సేవలు బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 06, 2026 5:01 AM IST Hyderabad: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, లారీ, బస్సు తదితర రవాణా రంగ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ‘డ్రైవర్ల సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ (JAC) డిమాండ్ చేసింది. ఫైల్ ఫోటో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా…
-

EV Charging Station: జస్ట్ 15-20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్… హైదరాబాద్లో 3 రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ హబ్స్ | | ACTPnews
తెలంగాణలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా భారత్ ఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కీలక అడుగు వేస్తోంది. హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ హబ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ తొలి దశ ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు అవుతున్న నగరంలోని అతిపెద్ద పబ్లిక్ ఈవీ…
-

Hyderabad: పేరెంట్స్ బీ అలర్ట్.. దొంగ ఎన్ఓసీలతో దొరికిపోయిన 52 జూనియర్ కాలేజీలు! లిస్ట్లో మీ పిల్లల కాలేజ్ ఉందా? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 06, 2026 5:14 AM IST Hyderabad: హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న కళాశాలలు ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు (Affiliation) పొందడానికి దొంగదారి తొక్కాయి. ఏకంగా హైడ్రా (HYDRAA) కమిషనర్ ఆర్.వి. రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు (Fire NOC)…
-

ఆగిపోనున్న హైదరాబాద్.. ఆరోజు బయటకు వెళ్లేముందు ఈ విషయం తెలుసుకోండి! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 06, 2026 2:09 PM IST స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్.. అన్నీ బంద్? అసలు హైదరాబాద్లో ఏం జరగబోతోంది? స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్.. అన్నీ బంద్? అసలు హైదరాబాద్లో ఏం జరగబోతోంది? హైదరాబాద్ నగరంలో యాప్ ఆధారిత సేవలు వాడుకునే ప్రయాణికులకు, ఆహార ప్రియులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే శనివారం, ఆగస్టు 8 నుంచి తెలంగాణవ్యాప్తంగా సేవలను పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని…
-

Hyderabad: నమ్మి ఇంట్లో పనికి పెట్టుకుంటే ఎంత పని చేసింది? ఏకంగా యజమాని బిడ్డపై కన్నేసింది.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 06, 2026 5:29 AM IST Hyderabad: సంతానం లేదనే బాధతో ఒక మహిళ తాను పనికి కుదిరిన ఇంటోనే ఎనిమిది నెలల పసికందును కిడ్నాప్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం అయితే, ఘటన జరిగిన వెంటనే సమర్థవంతంగా స్పందించిన పోలీసులు కేవలం మూడు గంటల వ్యవధిలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని, పసికందును క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈనాడు కథనం ప్రకారం.. మేడిపల్లి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












