Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala News: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇకపై తిరుమలలో ఆ తప్పు జరిగితే యంత్రాలు పట్టేసుకుంటాయి! | | ACTPnews
ప్రతిరోజూ తిరుమలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నమూనాలను సేకరించి ఇక్కడ నిశితంగా పరీక్షిస్తున్నారు. అన్నదాన వంటశాలలు, వివిధ అన్నప్రసాద కేంద్రాలు, ఫుడ్ కౌంటర్లు, స్థానిక హోటళ్లు, ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విభాగాలు, మార్కెటింగ్ విభాగం గోదాముల్లోని ముడి సరుకుల నుంచి నిత్యం సుమారు 40 ఆహార నమూనాలను తీసుకుంటున్నారు. అదనంగా జలప్రసాదం కేంద్రాలు, ప్రధాన వాటర్ లైన్ల నుంచి మరో 20 నీటి నమూనాలను సేకరించి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.…
-

రూ.45 లక్షల బంగారం బ్యాగ్ దొరికినా టెంప్ట్ కాలేదు.. తిరుపతిలో ఆశ్చర్యపరిచే ఘటన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 7:24 AM IST తిరుపతి హోటల్లో రూ.45 లక్షల బంగారం మర్చిపోయిన ఫ్యామిలీ.. ఆ తర్వాత ఆ క్యాషియర్ ఏం చేశారంటే.. రూ.45 లక్షల బంగారం బ్యాగ్ దొరికినా టెంప్ట్ కాలేదు.. తిరుపతిలో ఆశ్చర్యపరిచే ఘటన! సమాజంలో కనుమరుగవుతున్న నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ సాధారణ హోటల్ క్యాషియర్. ఏకంగా 45 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొరికినప్పటికీ, ఏమాత్రం ప్రలోభాలకు గురికాకుండా వాటిని సురక్షితంగా పోలీసులకు అప్పగించి…
-

Muharram Traffic Diversion: మొహర్రం వేళ హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఈ రూట్లలో బైక్ తీశారో బుక్కయినట్టే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 26, 2026 6:24 AM IST హైదరాబాద్లో ఉంటున్న వారికి అలర్ట్. నేడు ఆ రోడ్లన్నీ బంద్, మొహర్రం పండుగ వేళ ట్రాఫిక్ మళ్లింపు. పూర్తి వివరాలు తెలుసుకోండి. Muharram Traffic Diversion: మొహర్రం వేళ హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఈ రూట్లలో బైక్ తీశారో బుక్కయినట్టే! హైదరాబాద్ పాతబస్తీ వాసులకు, ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి ముఖ్య గమనిక. జూన్ 26వ తేదీ శుక్రవారం నగరంలో జరగనున్న బీబీ-కా-ఆలం ఊరేగింపు…
-

Vangalapudi Anitha : విజయవాడ దుర్గమ్మ చెంత హోంమంత్రి అనిత! | | ACTPnews
Last Updated: Jun 25, 2026, 22:50 IST ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, కూటమి…
-

ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలను ఎవరూ పీకలేరు.. భవిష్యత్తులో వీళ్లకే అత్యంత డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి రంగంపై ఏఐ ఒకే విధమైన ప్రభావం చూపదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏఐ అనేది మనుషుల ఉద్యోగాలన్నింటినీ లాగేసుకోదు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ భావోద్వేగాలు, శారీరక నైపుణ్యం, ఊహించని పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దానికి ఉండవు. ముఖ్యంగా మానవ నిర్ణయాలు, అనుభవం, భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాలు కీలకంగా ఉండే రంగాల్లో…
-

Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త! | బిజినెస్ | ACTPnews
Last Updated:Jun 25, 2026 5:47 PM IST మీరు కూడా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటే.. ఈ విషయం వెంటనే తెలుసుకోండి. Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త! తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, ఆర్థికంగా కలిసొచ్చేలా ప్రముఖ ఆన్లైన్ బస్సు టికెటింగ్ సంస్థ రెడ్బస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై,…
-

Gudivada Amarnath Fire On CM : చంద్రబాబుపై అమర్నాథ్ ఘాటు విమర్శలు! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అసలు అంశాలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం” అంటూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్సార్సీపీ ముందు పాత రాజకీయ డ్రామాలు పనిచేయవని, ప్రజలు ఇప్పుడు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా…
-

Jagga Reddy : రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఆ అక్రమాలకు బ్రేక్! | ACTPnews
హైదరాబాద్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో SIR (Special Intensive Revision) విజిలెన్స్ డ్రైవ్ను ప్రారంభించారు. ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో జరిగే అక్రమాలను అడ్డుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఓటు విలువైనదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అలాగే దేశంలో అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే నాయకత్వం రాహుల్ గాంధీకే ఉందని, ఆయన ప్రధానమంత్రి అయితేనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని…
-

Hyderabad: లోకానికి భయపడి.. పుట్టిన బిడ్డ ఊపిరి తీసిన ఇంటర్ విద్యార్థిని! ఎవరిది తప్పు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 25, 2026 5:49 AM IST పుట్టిన బిడ్డ ఏడుపు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని గోల్కొండ పరిధిలో గుండెల్ని పిండేసే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. సమాజానికి, అవమానానికి భయపడి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని తను జన్మనిచ్చిన పసికందును చేజేతులా చంపేసింది. పుట్టిన బిడ్డ ఏడుపు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా…
-

బోనాలకు వెళ్లే ఆడపడుచులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈసారి గుళ్ల దగ్గర కొత్తగా.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:30 AM IST మునుపెన్నడూ లేని విధంగా బోనాలు.. ఆ మూడు నగరపాలక సంస్థల ప్రజలకు ఇక పండగే పండగ! News18 తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాలు ఈ ఏడాది మరింత ఘనంగా జరగనున్నాయి. గతంలో ఒకే నగరపాలక సంస్థ పరిధికి పరిమితమైన ఈ ఉత్సవాలను ఈసారి హైదరాబాద్ పరిధిలోని మూడు నగరపాలక సంస్థల్లో కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. జూలై 16న…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











