Category: World
All word Telugu news updates
-

PM Modi: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు.. మెల్బోర్న్ నుంచి శాంతి మంత్రం పఠించిన ప్రధాని మోదీ! | | ACTPnews
Last Updated:Jul 09, 2026 11:26 AM IST PM Modi: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని రకాల ఘర్షణలు మరియు వివాదాలను కేవలం చర్చలు, దౌత్య నీతి ద్వారానే పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో మెల్బోర్న్లో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతృప్తి చేసుకున్నాయి. ఇరాన్పై అమెరికా కొత్తగా దాడులు…
-

Iran-US War: ఇరాన్పై ట్రంప్ ప్రతీకారం.. వ్యూహాత్మక చాబహార్ ఓడరేవుపై అమెరికా భీకర వైమానిక దాడులు! | | ACTPnews
Last Updated:July 09, 2026 12:07 PM IST ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా కథనాల ప్రకారం.. ఆగ్నేయ నౌకాశ్రయ నగరమైన చాబహార్లోని రెండు మెరైన్ పీర్లు (నౌకాశ్రయ ప్లాట్ఫారమ్లు), సముద్ర రవాణా నియంత్రణ టవర్పై (Maritime Traffic Control Tower) అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. చబహార్ పోర్ట్ Iran-US War: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ వైఖరిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన…
-

Murder: తల్లిని చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా డ్రామా! చివరకు అడ్డంగా బుక్ అయ్యింది.. మర్డర్ ఎందుకు చేసిందో తెలిసి షాక్ అయిన పోలీసులు | | ACTPnews
Last Updated:Jul 08, 2026 5:16 AM IST ఆయుషి తన కన్నతల్లిని వదిలించుకోవాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఆమె తన సమీప బంధువులైన ఆరుగురితో కలిసి తల్లిని హతమార్చడానికి కుట్ర పన్నింది. ప్రతీకాత్మక చిత్రం Murder: ఆస్తిపాస్తులు, ఉద్యోగం కోసం బంధాలు, అనుబంధాలను మరిచిపోతున్న కొందరు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తండ్రి మరణం తర్వాత తల్లికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని, కుటుంబ ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో ఓ కూతురు కన్నతల్లిని హతమార్చిన ఘోర…
-

Iron-US Hight Tension: ఇరాన్పై ఈ రాత్రే దాడి చేస్తాం.. ట్రంప్ హెచ్చరిక.. ‘నువ్వు ఏం చేయలేవు’ ఆ దేశం ఎటాక్ | | ACTPnews
Last Updated:Jul 08, 2026 7:24 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై త్వరలోనే సైనిక దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించగా, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సీజ్ఫైర్ ముగిసిందని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అడ్మిరల్ హబీబుల్లా సయ్యారి ఘాటుగా స్పందించారు. తాజా అమెరికా-ఇరాన్ పరిణామాల పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా ఈ రాత్రే సైనిక…
-

LPG gas cylinder news: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు.. దొరికింది దొరికినట్లు పట్టుకెళ్తున్న జనాలు | | ACTPnews
Last Updated:Jul 08, 2026 9:20 PM IST భారీగా కురిసిన వర్షాలకు కాలువలు, వాగుల నుంచి గ్యాస్ సిలిండర్లు కొట్టుకోస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో సిలిండర్లను చూసిన జనాలు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం…. News18 భారీ వర్షాల మధ్య ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. చావణే ప్రాంతంలోని హిందుస్తాన్…
-

Top News: టూడే టాప్ 10 న్యూస్.. ఒక్క క్లిక్తో తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. | | ACTPnews
1.తెలంగాణ విఫలం కాలేదు..! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆర్థిక ప్రగతిపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో తెలంగాణ ఎగువ మధ్య ఆదాయ స్థాయిని దాటిన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని, దేశంలోని టాప్-5 రాష్ట్రాల్లో చోటు దక్కడం గర్వకారణమన్నారు. ఈ విజయానికి కేసీఆర్ దార్శనిక పాలన, తెలంగాణ ప్రజల కృషే కారణమని పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ చేస్తున్న ప్రచారాలకు ప్రపంచ బ్యాంకు నివేదికే సమాధానమని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పదేళ్లలో…
-

Iran War: ఇరాన్కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు | | ACTPnews
Last Updated:Jul 08, 2026 5:32 AM IST Iran War: హార్ముజ్ జలసంధిలో వరుసగా చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో అమెరికా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైల్ ఫోటో గత నెలలో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం ఇరాన్ చమురు విక్రయించుకోవడానికి ఇటీవల ఇచ్చిన మినహాయింపును (వైవర్) అమెరికా రద్దు చేసింది. గత జూన్ నెలలో ప్రకటించిన ఈ మినహాయింపు ప్రకారం.. ఇరాన్ ఆగస్టు 21 వరకు ముడి…
-

PM Modi: భారత్, ఇండోనేషియా మధ్య ‘నెంబర్ 8’ బంధం.. జకార్తాలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:Jul 08, 2026 9:02 AM IST PM Modi: భారతదేశం, ఇండోనేషియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒక సరళమైన గణిత ఉదాహరణను ఉపయోగించారు. ప్రధాని మోదీ జకార్తాలో స్థిరపడిన ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘8’ అనే సంఖ్యను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో మరియు భారతదేశ గణతంత్ర దినోత్సవంతో ముడిపెట్టారు. ప్రధాని చెప్పిన ఈ…
-

PM Modi: భారత్-ఇండోనేషియా సంబంధాల్లో కొత్త అధ్యాయం.. మోదీ పర్యటన హైలెట్స్ ఇవే! | | ACTPnews
ఈ పర్యటనలో రక్షణ, భద్రత, సముద్ర సహకారం, కీలక మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ (AI), డిజిటల్ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించే దిశగా చర్చలు జరిగాయి. భౌగోళిక, వ్యూహాత్మక అంశాలతో పాటు ఆర్థిక సహకారాన్ని కూడా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్న సంకేతాలు కనిపించాయి. As I conclude my visit to Indonesia, I leave with…
-

Farmer Rich House: 13 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రాజభవనం.. రాజు, మంత్రుల నివాసాన్ని తలదన్నే ఇల్లు కట్టుకున్న రైతు | | ACTPnews
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఇల్లు నిర్మాణం 2009 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ప్రస్తుతం నలుగురు సోదరుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తుండగా, ఒక సోదరుడు మాత్రం గ్రామంలోని ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇంటి నిర్మాణం, అక్కడ ఉండే వారి గురించి నన్హే ప్రధాన్ ఏమంటున్నారంటే తాము ఐదుగురు సోదరులమని మా అందరికీ కలిపి మొత్తం 21 మంది పిల్లలు అంటే 16 మంది కుమారులు, 5 మంది కుమార్తెలు ఉన్నారు. మేమంతా కష్టపడి, నిజాయితీగా సంపాదించిన డబ్బుతోనే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












