Category: World

All word Telugu news updates

  • Cockroach Janta Party: కాక్‌రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్ బంద్.. ప్రభుత్వంపై వ్యవస్థాపకుడి ఆగ్రహం | | ACTPnews

    Cockroach Janta Party: కాక్‌రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్ బంద్.. ప్రభుత్వంపై వ్యవస్థాపకుడి ఆగ్రహం | | ACTPnews

    Last Updated:May 23, 2026 5:17 PM IST నీట్ పరీక్ష వివాదంపై కేంద్ర మంత్రి రాజీనామాను కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వెబ్‌సైట్ నిలిచిపోయింది. ప్రభుత్వం నియంతృత్వంతో తమ సైట్‌ను తొలగించిందని వ్యవస్థాపకుడు అభిజీత్ ఆరోపించారు. News18 ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) అధికారిక వెబ్‌సైట్ శనివారం నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తూ తమ వెబ్‌సైట్‌ను తొలగించిందని ఆ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే…

    Continue Reading

  • ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియానే మూలస్తంభం: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియానే మూలస్తంభం: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    Last Updated:May 23, 2026 6:37 PM IST ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలకు భారతదేశమే మూలస్తంభమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఇరు దేశాల రక్షణ, ఇంధన రక్షణ భాగస్వామ్యాన్ని ఆయన కొనియాడారు. News18 భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఇరు దేశాల…

    Continue Reading

  • దేశంలో 47000 మంది చిన్నారుల అదృశ్యం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన | | ACTPnews

    దేశంలో 47000 మంది చిన్నారుల అదృశ్యం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన | | ACTPnews

    Last Updated:May 23, 2026 5:36 PM IST దేశవ్యాప్తంగా అదృశ్యమైన 47 వేల మంది పిల్లల ఆచూకీ లభించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. AI Generated దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పిల్లల అపహరణలు, మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) కేసులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.…

    Continue Reading

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి కీలక భేటీ.. ప్రధానికి వైట్ హౌస్ ఆహ్వానం ! | | ACTPnews

    PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి కీలక భేటీ.. ప్రధానికి వైట్ హౌస్ ఆహ్వానం ! | | ACTPnews

    Last Updated:May 23, 2026 4:29 PM IST అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వైట్ హౌస్ సందర్శించాల్సిందిగా ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని మోదీకి అందజేస్తూ, రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి…

    Continue Reading

  • PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్‌గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా…

    Continue Reading

  • Rajya Sabha elections 2026: దేశంలో రాజ్యసభ ఎన్నికల నగారా.. జూన్ 18న 26 స్థానాలకు పోలింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ! | | ACTPnews

    Rajya Sabha elections 2026: దేశంలో రాజ్యసభ ఎన్నికల నగారా.. జూన్ 18న 26 స్థానాలకు పోలింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ! | | ACTPnews

    ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన టైమ్‌లైన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కింది విధంగా సాగనుంది: నోటిఫికేషన్ జారీ: జూన్ 1 నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: జూన్ 8 నామినేషన్ల పరిశీలన: జూన్ 9 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ: జూన్ 11 పోలింగ్ తేదీ: జూన్ 18 (ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు) ఓట్ల లెక్కింపు: జూన్ 18న సాయంత్రం 5 గంటల నుండి…

    Continue Reading

  • Green Card: గ్రీన్‌కార్డు ఆశావహులకు అమెరికా షాక్.. దెబ్బకు హెచ్-1బీ అప్లికేషన్లు 38.5% డౌన్! | | ACTPnews

    Green Card: గ్రీన్‌కార్డు ఆశావహులకు అమెరికా షాక్.. దెబ్బకు హెచ్-1బీ అప్లికేషన్లు 38.5% డౌన్! | | ACTPnews

    Last Updated:May 23, 2026 9:16 AM IST అలాంటి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకొనే వారి విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యర్థికి సంబంధించిన అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ కొత్త పాలసీ మెమోలో మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Green Card: అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్‌కార్డు సాధించాలని కలలు కనే విదేశీయులకు, ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై అక్కడ నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు మరియు విద్యార్థులకు భారీ షాక్…

    Continue Reading

  • Ivanka Trump: ఇవాంకా ట్రంప్‌ హత్యకు భారీ కుట్ర.. అమెరికాలో ఉగ్రవాది అరెస్ట్! | | ACTPnews

    Ivanka Trump: ఇవాంకా ట్రంప్‌ హత్యకు భారీ కుట్ర.. అమెరికాలో ఉగ్రవాది అరెస్ట్! | | ACTPnews

    Last Updated:May 23, 2026 10:07 AM IST ఇటీవలి కాలంలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమాని మరణించిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్, ఇవాంక ట్రంప్ Ivanka Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను దారుణంగా హత్య చేసేందుకు ఇరాన్ మద్దతు ఉన్న ఒక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్ భారీ కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో అమెరికా-ఇజ్రాయెల్…

    Continue Reading

  • Iran-US Talks: కాల్పుల విరమణ ముగిసేలోపే తుది ఒప్పందం ?.. డీల్ కోసం అగ్రరాజ్యంతో ఇరాన్ పరోక్ష చర్చలు | | ACTPnews

    Iran-US Talks: కాల్పుల విరమణ ముగిసేలోపే తుది ఒప్పందం ?.. డీల్ కోసం అగ్రరాజ్యంతో ఇరాన్ పరోక్ష చర్చలు | | ACTPnews

    Last Updated:May 22, 2026 8:37 AM IST ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, కొత్త యుద్ధాన్ని నిరోధించేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. తుది ఒప్పందం కోసం ముసాయిదా పత్రాలను మార్చుకుంటూ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. News18 అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి యుద్ధం జరగకుండా రెండు వైపులా తీవ్రమైన పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు…

    Continue Reading

  • Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:May 22, 2026 9:49 AM IST నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం నడిచింది. 2026 తర్వాత దక్షిణాది సీట్ల వర్గీకరణ, ప్రయోజనాలపై ఇరు నేతలు లెక్కలతో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. News18 దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports