Category: World
All word Telugu news updates
-

US Iran Conflict: మళ్లీ మెుదటికి వచ్చిన అమెరికా-ఇరాన్ వార్.. ట్రంప్ సంచలన ప్రకటనతో హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం | | ACTPnews
ఇరాన్ ప్రజలను “అబద్ధాలకోరులు, మోసగాళ్లు, అనారోగ్య మనస్తత్వం ఉన్నవారు”గా అభివర్ణించిన ట్రంప్, గత రాత్రి అమెరికా ఇరాన్కు చెందిన “అత్యంత ప్రమాదకర వ్యక్తులపై” శక్తివంతమైన దాడులు నిర్వహించిందని చెప్పారు. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో, ఆ దాడులకు ఇరాన్ సైన్యమే బాధ్యత వహించిందని అమెరికా ఆరోపించింది. దీంతో ఈ దాడులు చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించారు. “వాళ్లు అబద్ధాలకోరులు, మోసగాళ్లు, అనారోగ్య మనస్తత్వం కలిగినవారు. తమ…
-

Gujarat Floods: గుజరాత్లో భారీ వర్షాలతో బీభత్సం.. ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారో తెలుసా..? | | ACTPnews
Gujarat Floods: ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా రుతుపవనాలు ప్రారంభ దశలోనే దక్షిణ గుజరాత్లో తమ ప్రతాపాన్ని చూపించాయి. ముఖ్యంగా సూరత్, వల్సాద్ , నవసారి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. మరోవైపు, నవసారి నగరం అక్కడి మూడు నదుల బారిన పడి చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. నగరం దాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా పూర్ణ నది గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. అంబిక, కావేరి, పూర్ణ నదులు నవసారి నగరాన్ని తమ గుప్పిట్లోకి…
-

Tehran: అమెరికాకు అణుబాంబు దాడి తప్ప మరో ఆప్షన్ లేదు: టెహ్రాన్ డిప్యూటీ మేయర్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
టెహ్రాన్ పీఆర్, అంతర్జాతీయ సంబంధాల కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఘోలామ్జాదేహ్.. తమ దేశంపై మళ్లీ దాడి జరిగినా శత్రువులపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. “ఇప్పుడు అమెరికన్లు మాపై ఉపయోగించగల ఏకైక ఆప్షన్ అణు బాంబు దాడే. అంతకు మించి వారు ఏమీ చేయలేరు. అయినా సరే మేము పోరాడుతాము” అని ఆయన ‘ఇండియా టుడే’తో పేర్కొన్నారు. దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు అంతరాయం కలిగించాలని అమెరికా, ఇజ్రాయెల్లు భావించాయని, అయితే అక్కడ…
-

Encounter: 12 ఏళ్ల బాలిక రేప్, మర్డర్ కేసు నిందితుడి ఎన్కౌంటర్.. బెంగాల్లో సంచలనం | | ACTPnews
Last Updated:Jul 08, 2026 11:03 AM IST Encounter: పశ్చిమ బెంగాల్లోని బారుయిపూర్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మోండల్ బుధవారం తెల్లవారుజామున జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వెస్ట్ బెంగాల్ క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ (ఘటనా స్థలాన్ని పునర్నిర్మించడం) కోసం పోలీసులు అతడిని తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బారుయిపూర్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన బృందంతో కలిసి…
-

JNVST Class 6 Admission: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం | | ACTPnews
నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి అర్హతలు 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్న జిల్లాకే చెందిన నివాసి అయి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ, 5వ తరగతులు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా మళ్లీ 5వ తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు. వయోపరిమితి 6వ తరగతి…
-

6 నెలల పసికందుకు మహాప్రభువు సేవ చేసే అదృష్టం.. పురీ ఆలయంలో అరుదైన ఘటన..! | | ACTPnews
ఆలయంలో ఎలా నిర్వహించారు?సంప్రదాయానికి అనుగుణంగా చిన్నారికి ప్రత్యేక వస్త్రాలు, కిరీటం ధరింపజేశారు. అనంతరం అనసర తాటి మార్గం గుండా మహాప్రభువు వద్దకు తీసుకెళ్లి సంప్రదాయ ప్రకారం పౌణా భేటి సమర్పింపజేశారు. తర్వాత చకటా భోగం స్వీకరింపజేసి అధికారికంగా దైతాపతి సేవకుడిగా గుర్తింపు కల్పించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారమే నిర్వహించారు. పురీ జగన్నాథ ఆలయంలో జరిగే అన్ని సేవలను “ఛత్తీసా నియోగ్” అనే వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో అనేక సేవకుల వర్గాలు…
-

PM Modi Indonesia Visit 2026: ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీ.. రెండు దేశాల మధ్యా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం | | ACTPnews
Last Updated:Jul 07, 2026 6:47 AM IST PM Modi Indonesia Visit 2026: “2018లో మేము మా సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాము, దీనివల్ల మా ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఈ పర్యటనలో, వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, నేను చర్చలు జరుపుతాము” అని ప్రధాని మోదీ అన్నారు. ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ జులై 6న ఇండోనేషియా,…
-

Shocking News: డబ్బుల కట్టలు కురిపించిన చెట్టు.. 85 ఏళ్ల వృద్ధుడు లక్షాధికారిగా ఎలా మారాడో తెలిస్తే షాక్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 07, 2026 8:57 AM IST Shocking News: అదృష్టం ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేరని అంటారు. బెంగళూరుకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడి విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఆయన తన ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ చెట్టు పడిపోయింది. అది కూలిపోవడం వల్ల అతడు లక్షాధికారిగా మారిపోయాడు. VIRAL NEWS Shocking News: సాధారణంగా వర్షాల సమయంలో చెట్లు కూలిపోవడం నష్టానికి సంకేతం,…
-

Iran News: అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్ జలసంధిలో టెన్షన్ | | ACTPnews
Last Updated:Jul 07, 2026 9:32 AM IST Iran News: ఓవైపు ఇరాన్ శోకసంద్రంలో ఉంటూ.. అనేక మందికి అంత్యక్రియలు జరుపుకుంటోంది. మరోవైపు అమెరికాను రెచ్చగొడుతూ దాడులు చేయిస్తుండటం కలకలం రేపుతోంది. ఇరాన్ చేయించిన పిడికిలి చెయ్యి గుర్తు సింబల్ కూడా.. ట్రంప్కి ఆగ్రహం తెప్పిస్తోంది. అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్ జలసంధిలో టెన్షన్ (Image – Reuters) ఇరాన్లో దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న ఈ సమయంలో…
-

PM Modi: ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం.. ఇప్పటివరకూ ఇలాంటి ఎన్ని అవార్డులు వచ్చాయి? | | ACTPnews
‘బింటాంగ్ ఆదిపూర్ణ’ పురస్కారం చరిత్ర , ప్రాముఖ్యం: ఇండోనేషియా దేశంలో పౌరులకు , సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకాలలో ఈ ‘బింటాంగ్ రిపబ్లిక్ ఇండోనేషియా’ అగ్రస్థానంలో ఉంటుంది. దీనికి సంబంధించిన కీలక విషయాలు చూస్తే.. * స్థాపన: ఈ పురస్కారాన్ని 1959 సంవత్సరంలో అధికారికంగా స్థాపించారు. * విభాగాలు: ఈ పురస్కారంలో మొత్తం 5 విభాగాలు (క్లాసెస్) ఉంటాయి. వాటిలో ‘ఆదిపూర్ణ’ అనేది అత్యున్నతమైన మొదటి విభాగం. * అర్హత: ఇండోనేషియా ప్రభుత్వం.. అసాధారణమైన సేవలు అందించిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












