Category: World
All word Telugu news updates
-

Agni-1 Missile: శత్రు దేశాలకు షాక్.. అగ్ని-1 క్షిపణి విజయవంతమైన యూజర్ ట్రయల్ | | ACTPnews
2004లో అగ్ని-1 క్షిపణి భారత రక్షణ అస్త్రాగారంలో చేరినప్పటి నుండి సరిహద్దుకు ఆవలి వైపు ఎందరో పాలకులు మారారు, శత్రువులు సరికొత్త వ్యూహాలు పన్నారు. అయితే, 22 ఏళ్ల ప్రస్థానం తర్వాత కూడా ఈ క్షిపణి అంతే భయంకరంగా, మరింత ప్రాణాంతకంగా మారడం వెనుక డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరంతర సాంకేతిక కృషి దాగి ఉంది. ఈ క్షిపణి కాలం చెల్లిపోయిందని భావిస్తున్న తరుణంలో, దీనికి అత్యంత ఆధునిక “డిజిటల్ మెదడు”ను, సరికొత్త…
-

Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
హరీశ్రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ——– 2.భగీరథ్ను దాచిపెట్టారు బండి భగీరథ్పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై…
-

NEET 2026 Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు.. పూణేలో ఎన్టీఏ ఎక్స్పర్ట్ అరెస్ట్.. అసలేం జరుగుతోంది ఈ విచారణలో? | | ACTPnews
Last Updated:May 22, 2026 8:17 PM IST దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్-యూజీ 2026’ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కీలక అడుగు వేసింది. ఈ భారీ స్కామ్కు సంబంధించి శుక్రవారం మహారాష్ట్రలోని పూణేలో మరో ముఖ్య నిందితురాలిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. News18 దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్-యూజీ…
-

Donald Trump: ఇరాన్తో యుద్ధం.. కుమారుడి పెళ్లికి వెళ్లేందుకు భయపడుతున్న ట్రంప్ ! | | ACTPnews
Last Updated:May 22, 2026 1:17 PM IST ఇరాన్ ఉద్రిక్తతల నడుమ కొడుకు పెళ్లికి వెళ్లడంపై డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహానికి హాజరైనా, కాకపోయినా మీడియా తనను విమర్శిస్తుందని, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తనకు ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు. News18 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వైట్ హౌస్కు సంబంధించినది కాదు, ఆయన పెద్ద కుమారుడు డోనాల్డ్…
-

Hamza Burhan Killed: PoKలో మెరుపు దాడి.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ఖతం | | ACTPnews
Last Updated:May 22, 2026 3:43 PM IST Hamza Burhan Killed: పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో హత్యకు గురయ్యాడు. News18 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) వేదికగా భారతదేశంపై నిరంతరం ఉగ్ర కుట్రలు పన్నుతున్న దేశద్రోహ శక్తులకు ఊహించని విధంగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ మద్దతుతో నడుస్తున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘అల్-బదర్’కు చెందిన టాప్ కమాండర్, కీలక సూత్రధారి అర్జుమండ్…
-

Tourism: మోదీ పిలుపుతో దేశీయ టూరిజం బూమ్.. కాశ్మీర్ నుంచి అండమాన్ వరకు ఫుల్ బుకింగ్స్ | | ACTPnews
దీంతో దేశవ్యాప్తంగా విలాసవంతమైన స్టేకేషన్లు, వెల్నెస్ రిట్రీట్లు, వన్యప్రాణి రిసార్ట్లు, సాంస్కృతిక అనుభవాలకు సంబంధించిన టూరిజం బుకింగ్లు గణనీయంగా పెరిగినట్లు ఆతిథ్య రంగ సంస్థలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది తాత్కాలిక మార్పు కాకుండా భారతీయుల ప్రయాణ అలవాట్లలో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. దేశీయ ఖర్చులతో స్థానిక ఆర్థిక వ్యవస్థలకు బలం.. మే నెల ప్రారంభంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోనే పర్యటించడం ద్వారా స్థానిక…
-

US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు..? తుది ఒప్పందం సిద్ధం! | | ACTPnews
Last Updated:May 22, 2026 3:57 PM IST అమెరికా, ఇరాన్ మధ్య పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై శాంతి చర్చలు తుది దశలోకి, 10 షరతులతో తుది ముసాయిదా ఒప్పందం సిద్ధమైందని అల్ అరబియా, అంతర్జాతీయ మీడియా సమాచారం. ట్రంప్, ఖమేని పశ్చిమ ఆసియాలో నెలలుగా ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం…
-

Supreme Court Reservation Debate: అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ అవసరమా? | | ACTPnews
Last Updated:May 22, 2026 2:24 PM IST రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు కూడా కోటా ప్రయోజనాలను కొనసాగిస్తూ కోరడం సరైనదేనా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు దేశంలో రిజర్వేషన్లు, క్రీమీ లేయర్ అంశాలపై భారత సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యా, ఆర్థిక రంగాల్లో ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాలు, ఇంకా కోటా ప్రయోజనాల కోసం పట్టుబట్టడాన్ని న్యాయస్థానం తీవ్రంగా ప్రశ్నించింది.…
-

PM Modi Jhulmudi Vendor: ‘నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’.. ప్రధాని మోదీకి ఝాల్ముడి తినిపించిన వ్యాపారి ఆందోళన | | ACTPnews
Last Updated:May 22, 2026 1:58 PM IST ప్రధాని నరేంద్ర మోదీకి ఝాల్ముడి తినిపించిన విక్రమ్ సాహు కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపులు, అసభ్య కాల్స్, పోలీసులు రక్షణ కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. News18 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన చేతులతో ‘ఝాల్ముడి’ (మరమరాల మిశ్రమం) తినిపించిన ఒక స్థానిక చిన్న వ్యాపారికి ఇప్పుడు అంతర్జాతీయ నంబర్ల నుండి ప్రాణాపాయ బెదిరింపులు వస్తున్నాయి. ఝార్గ్రామ్…
-

Cockroach Janatha Party: ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన డిమాండ్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 22, 2026 1:05 PM IST నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. Credit: Grok దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ (NEET-UG 2026) పేపర్ లీకేజీ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘కాక్రోచ్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











