Category: World
All word Telugu news updates
-

జాబ్ కోసం అమెరికాలో సెర్చింగ్ చేస్తున్న అమ్మాయిని వెంటాడిన విధి.. పాపం ఆ తల్లిదండ్రులకు మిగిలింది కన్నీరే..! | | ACTPnews
Last Updated:Jul 07, 2026 1:02 PM IST ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. News18 ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన…
-

Ahmedabad Serial Blasts Case: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరి శిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు | | ACTPnews
Last Updated:Jul 07, 2026 11:57 AM IST Ahmedabad Serial Blasts Case: అసలు ఈ కేసేంటి? అహ్మదాబాద్లో ఏం జరిగింది? ఉరిశిక్ష పడిన దోషులకు.. మళ్లీ హైకోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తెలుసుకుందాం. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరి శిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మరణశిక్ష పడిన దోషులపై గుజరాత్ హైకోర్టు నేడు (జులై 7) తన చారిత్రక, తుది…
-

World Bank Report: భారత్లో అత్యంత ధనిక రాష్ట్రాలు ఇవే.. తెలుగు రాష్ట్రంపై వరల్డ్ బ్యాంక్ షాకింగ్ రిపోర్ట్ | | ACTPnews
ఎగువ-మధ్య ఆదాయ స్థాయికి చేరుకున్న 5 రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం తలసరి ఆదాయం 4,636 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం Upper-Middle Income కేటగిరీలోకి వస్తుంది. ఈ ప్రమాణాన్ని అధిగమించిన భారత రాష్ట్రాలు ఇవి: రాష్ట్రం 2025-26 తలసరి ఆదాయం ఢిల్లీ 6,217 డాలర్లు కర్ణాటక 5,579 డాలర్లు తెలంగాణ 5,407 డాలర్లు తమిళనాడు 5,329 డాలర్లు గుజరాత్ 4,734 డాలర్లు ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆ…
-

Trump Accounts: ట్రంప్ అకౌంట్స్ అంటే ఏమిటి? భారత్కు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్కు వర్తిస్తుందా? ఎవరు అర్హులు ? | | ACTPnews
ఈ పథకం ప్రధాన ఉద్దేశం చిన్న వయస్సు నుంచే పిల్లల్లో పొదుపు అలవాటును పెంపొందించడం, భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడం. ముఖ్యంగా 2025 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 మధ్య జన్మించిన ప్రతి అర్హత కలిగిన శిశువు పేరుతో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 1,000 డాలర్లు ప్రారంభ నిధిగా జమ చేయనుంది. ట్రంప్ అకౌంట్ కొత్తగా పుట్టిన పిల్లలకేనా? ఈ పథకంపై ఎక్కువగా ఏర్పడిన సందేహం ఇదే. చాలా మంది 2025-2028 మధ్య జన్మించిన…
-

Top 10 News: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. నేటి టాప్ 10 కీలక వార్తలు | | ACTPnews
దుర్గం చెరువు మీద CM రేవంత్ ఫోకస్.. తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. తారామతి బారాదరి, దుర్గం చెరువు, పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు.వికారాబాద్ ప్రాంతాన్ని సరికొత్త టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు. అలాగే ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. డిసెంబర్లో జరగబోయే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ కోసం వివిధ శాఖల సమన్వయంతో…
-

Marriage Cheater: మాట్రిమోనియల్ సైట్లో చీటర్.. మహిళపై అనేకసార్లు అత్యాచారం, రూ.41 లక్షలతో పరార్ | | ACTPnews
Last Updated:Jul 06, 2026 4:34 AM IST Marriage Cheater: వివాహ వెబ్సైట్లలో ఉండేవారంతా మంచివారే అనుకోవద్దు. మోసగాళ్లు అడుగడుగునా ఉంటారు. ఆ మహిళ ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి అన్ని రకాలుగా మోసపోయింది. ప్రతీకాత్మక చిత్రం ప్రస్తుత డిజిటల్ యుగంలో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు సైబర్ నేరగాళ్లకు, మోసగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో పెళ్లి పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోందని పీటీఐ వార్తా…
-

PM Modi 3 Nation Tour: నేడు ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన.. భారత్కి ఎందుకు కీలకమైనది? వ్యూహం ఏంటి? | | ACTPnews
పర్యటన పూర్తి షెడ్యూల్ వివరాలు: ప్రధాని మోదీ ఈ మూడు దేశాలలో దౌత్యపరమైన చర్చలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొంటారు. 1. ఇండోనేషియా (జులై 6-8, 2026): తన పర్యటనలో భాగంగా, ముందుగా ప్రధాని మోదీ ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకుంటారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) ఆహ్వానంతో ఆయన ఈ పర్యటన చేపడుతున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 2018లో రెండు దేశాల సంబంధాలు ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి…
-

Mumbai Heavy Rains: అరేబియాలో ప్రళయ తుపాను.. ముంబై అల్లకల్లోలం.. ప్రాణాలు తీస్తున్న కుండపోత వర్షాలు | | ACTPnews
ముంబైలో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జులై 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నేడు (జులై 6)న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మున్సిపల్ స్కూళ్లు, కళాశాలలు మూసివేసింది. ఇది విద్యార్థుల భద్రత…
-

Strait of Hormuz: రైతులకు తీపికబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. హార్ముజ్ జలసంధిని దాటిన 15 ఎరువుల నౌకలు! | | ACTPnews
మరో 5 నౌకలు త్వరలోనే రానున్నాయి. వీటిలో అమ్మోనియా, యూరియా ఉన్నాయి. మొత్తం 15-20 నౌకలు భారత పోర్టులైన కృష్ణపట్నం, కాకినాడ, పారాదీప్, ముంద్ర వైపు వస్తున్నాయి. కృష్ణపట్నం, కాకినాడకి వచ్చే నౌకల్లో ఎరువుల్ని ఏపీ, తెలంగాణకు సప్లై చేస్తారు. అందువల్ల ఆ నౌకల కోసం ఇప్పుడు మనం ఎదురుచూసే పరిస్థఇతి ఉంది. తెలంగాణలో పత్తి, మొక్కజొన్న, ఆంధ్రలో వరి, మిర్చి పండించే రైతులకు యూరియా, డీఏపీ అత్యంత కీలకం. గతంలో ఎరువుల కొరత వల్ల ధరలు…
-

Ayodhya Ram Mandir Trust: అయోధ్య రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం నేడే.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలపై ఉత్కంఠ | | ACTPnews
రాజీనామాలపై ఉత్కంఠ: ఇటీవల వెలుగుచూసిన రామ మందిర విరాళాల దొంగతనం వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తో విచారణ జరుపుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు జూన్ 26న రాజీనామాలు సమర్పించారు. “ఈ రోజు జరిగే సమావేశంలో వీరిద్దరి రాజీనామాలను ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ప్రముఖ జాతీయ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












