Category: World
All word Telugu news updates
-

Malviya Nagar Fire: మంటలు కాదు.. ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అదే.. ఢిల్లీ అగ్నిప్రమాదం ఘటనలో షాకింగ్ నిజాలు | | ACTPnews
Last Updated:Jun 04, 2026 1:55 PM IST గురువారం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 21 మంది మృతి చెందారు. అయితే ఈ మృతుల్లో ఎక్కువ మంది మంటల వల్ల చనిపోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ అగ్నిప్రమాదం Malviya Nagar Fire: ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఒక హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో రెండు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.…
-

Malviya Nagar Fire: రెస్టారెంట్ ఫైర్ యాక్సిడెంట్లో ఇద్దర్ని కాపాడిన సాహస బాలలు.. ఎలాగో తెలుసా..? | | ACTPnews
Last Updated:Jun 04, 2026 1:05 PM IST Delhi Malviya Nagar Fire Ground Report: ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరగడంతో, చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రజలు కేకలు వేస్తూ అరుస్తుండగా, కొందరు పైకప్పు నుంచి కిందకు దూకుతున్నారు. ఇది చూసిన 9 ఏళ్ల చంద్, అతని స్నేహితుడు అమిత్ కుమార్ చాకచక్యంతో ఇద్దరి ప్రాణాలు కాపాడారు. + Malviya Nagar Fire Malviya Nagar Fire: దేశ…
-

Breaking News Live Updates: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.. చంద్రబాబు | | ACTPnews
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.. చంద్రబాబు జూన్ 4, 2024… ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు… రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా…
-

JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ ఔట్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి | | ACTPnews
56 వేల మందికి పైగా అర్హత.. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,87,389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,79,694 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యార్థులు ఇప్పుడు దేశంలోని ఐఐటీలు, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ను పరిగణనలోకి తీసుకునే ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం JoSAA కౌన్సెలింగ్లో పాల్గొననున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి…
-

Supreme Court: పెళ్లైతే ఏంటి? కుమార్తెకు సొంతింట్లో అన్ని హక్కులు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. | | ACTPnews
Last Updated:Jun 03, 2026 5:58 AM IST వివాహిత కుమార్తెల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కుటుంబ సభ్యురాలిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఏఐ ఇమేజ్… దేశంలో మహిళల హక్కులు, కుటుంబ వ్యవస్థలో వారి స్థానం, సమానత్వం వంటి అంశాలపై మరోసారి కీలక చర్చకు దారితీసే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం జరిగిన తర్వాత కుమార్తెను పుట్టింటి కుటుంబానికి దూరమైన వ్యక్తిగా పరిగణించడం చట్టపరంగానూ, రాజ్యాంగపరంగానూ సమంజసం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం…
-

Telangana highway expansion: తెలంగాణకు కేంద్రం వరం. హైవే విస్తరణకి కేబినెట్ ఆమోదం.. ఉత్తరాన అభివృద్ధికి కీలకం | తెలంగాణ వార్తలు | ACTPnews
ఈ నిర్ణయం తెలంగాణలోని ఉత్తర ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారుల సామర్థ్యం తక్కువ కావడం వల్ల ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది. ఈ విస్తరణతో ఆర్మూర్-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం సుమారు 1.5 గంటలు తగ్గనుంది. అలాగే జగిత్యాల-కరీంనగర్ మధ్య సుమారు 45 నిమిషాలు తగ్గుతుందని ది హిందూ తన రిపోర్టులో అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు మూడు ప్యాకేజీలుగా విభజించారు. – ఆర్మూర్-జగిత్యాల సెక్షన్ (NH-63): 63.6…
-

Missile Attack: ఇరాన్ మరోసారి క్షిపణుల దాడి.. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యం | | ACTPnews
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన అనేక బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అమెరికా మరియు మిత్రదేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని. దీంతో పెద్ద ఎత్తున నష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఉద్రిక్తతలకు కారణం ఏమిటి? న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం.. ఇటీవల పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపం పరిసరాల్లో జరిగిన అమెరికా చర్యలకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్…
-

Instagram Crime: ఇన్స్టాలో ఫ్రెండ్ అయింది.. చాటుగా రమ్మంది.. ఆ తర్వాత పిల్ల చేసిన పనికి..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 3:29 PM IST సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారుతాయో విశాఖపట్నంలో జరిగిన తాజా ఘటన మరోసారి రుజువు చేసింది. News18 సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారుతాయో విశాఖపట్నంలో జరిగిన తాజా ఘటన మరోసారి రుజువు చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి మాటలు నమ్మి విశాఖకు వచ్చిన ఓ యువకుడిని పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడిన…
-
Dog In Car: కారులో ఊపిరాడక విలవిలలాడిన కుక్క.. ఆరు గంటల మృత్యుపోరాటం..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 4:19 PM IST వేసవిలో ఎండ తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో మూసివేసిన కారులో గంటల తరబడి చిక్కుకుపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అస్సాంలోని గువాహటిలో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది. వేసవిలో ఎండ తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో మూసివేసిన కారులో గంటల తరబడి చిక్కుకుపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అస్సాంలోని గువాహటిలో…
-

Southwest Monsoon: కేరళలో తొలకరి జల్లులు.. ఏపీ, తెలంగాణ వైపు రానున్న నైరుతీ రుతుపవనాలు | | ACTPnews
కేరళ, తమిళనాడు మీదుగా ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాల విస్తరణ రెండు రాష్ట్రాల్లో చాలా వేగంగా జరగనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు, ఐఎండీ (IMD) అధికారుల సంయుక్త అంచనాల ప్రకారం, జూన్ 15వ తేదీ నాటికి ఈ నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా పూర్తి స్థాయిలో విస్తరిస్తాయి. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకూ అంటే ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, కోస్తా, రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలు,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












