Main Story

  • పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…

    Continue Reading

  • Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews

    Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 10, 2026 4:25 PM IST భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు బరిలోకి దిగి 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. News18 లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టగానే భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో…

    Continue Reading

  • IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews

    IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 10, 2026 2:27 PM IST టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది. టీమిండియా IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI)…

    Continue Reading

Must Read

  • పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…

    Continue Reading

  • KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews

    KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews

    రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోక్సో కేసుల్లో కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని, ఈ దారుణానికి హోంశాఖ మరియు న్యాయవాదుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. “ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా.. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఏ ధైర్యంతో అమ్మాయిలు బయటకు వస్తారు?” అని కేటీఆర్ రేవంత్…

    Continue Reading

  • Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే | | ACTPnews

    Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే | | ACTPnews

    ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు…

    Continue Reading

  • Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్ | ACTPnews

    Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్ | ACTPnews

    కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కాదని NDSA తేల్చిచెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని నిపుణులు సూచించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలు ఉన్నాయని.. ఒకటి నిపుణులైన ‘NDSA కమిటీ’ అయితే, రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఉన్న ‘కిలాడీ కమిటీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము…

    Continue Reading

  • Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews

    Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews

    “అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్‌డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…

    Continue Reading

  • Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా? | ACTPnews

    Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా? | ACTPnews

    షాబాద్ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిందితుడు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినప్పుడే పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులు, ప్రభుత్వం సహకరించాయని ఆరోపించారు. ఈరోజు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోవడం దారుణమన్నారు. ఆ బాధిత కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి మిగిలిందని.. మూగ, చెవిటి, నడవలేని స్థితిలో ఉన్న ఆ…

    Continue Reading

Recommended News

  • పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…

    Continue Reading

  • KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews

    KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews

    రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోక్సో కేసుల్లో కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని, ఈ దారుణానికి హోంశాఖ మరియు న్యాయవాదుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. “ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా.. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఏ ధైర్యంతో అమ్మాయిలు బయటకు వస్తారు?” అని కేటీఆర్ రేవంత్…

    Continue Reading

  • Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే | | ACTPnews

    Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే | | ACTPnews

    ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు…

    Continue Reading

  • Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్ | ACTPnews

    Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్ | ACTPnews

    కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కాదని NDSA తేల్చిచెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని నిపుణులు సూచించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలు ఉన్నాయని.. ఒకటి నిపుణులైన ‘NDSA కమిటీ’ అయితే, రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఉన్న ‘కిలాడీ కమిటీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము…

    Continue Reading

  • Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews

    Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews

    “అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్‌డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…

    Continue Reading