Main Story

  • Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల…

    Continue Reading

  • Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల…

    Continue Reading

  • Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    సీఎం చంద్రబాబు, ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స! ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది…

    Continue Reading

  • Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews

    Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 10, 2026 4:25 PM IST భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు బరిలోకి దిగి 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. News18 లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టగానే భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో…

    Continue Reading

  • IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews

    IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 10, 2026 2:27 PM IST టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది. టీమిండియా IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI)…

    Continue Reading

Must Read

  • Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల…

    Continue Reading

  • S Janaki: దిగ్గజ గాయని జానకి మరణంపై ప్రముఖుల సంతాపం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    S Janaki: దిగ్గజ గాయని జానకి మరణంపై ప్రముఖుల సంతాపం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 11, 2026 10:15 PM IST ప్రముఖ గాయని ఎస్ జానకి శనివారం సాయంత్రం మృతి చెందారు. 60 ఏళ్ల కెరీర్‌లో 48 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. జానకి, చిరంజీవి S Janaki: ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో…

    Continue Reading

  • Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    సీఎం చంద్రబాబు, ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స! ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది…

    Continue Reading

  • KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    భద్రాచలానికి అసలైన ముప్పు పోలవరం ప్రాజెక్ట్ వల్లే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపింది, మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై హరీష్ రావు కేంద్రానికి లేఖ రాస్తే సర్వే టీంను కూడా పంపించిందని గుర్తు చేశారు. రాముడి గురించి, భద్రాచలం గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర…

    Continue Reading

  • S Janaki: నేలరాలిన సిరిమల్లె పువ్వు.. మూగబోయిన జానకమ్మ గాత్రం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    S Janaki: నేలరాలిన సిరిమల్లె పువ్వు.. మూగబోయిన జానకమ్మ గాత్రం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 11, 2026 8:59 PM IST S Janaki: విలక్షణమైన వాయిస్.. ఇట్టే ఆకట్టుకునే గాత్రం.. లాలిపాటలో అమ్మప్రేమను.. విరహ గీతంలో ఎదురు చూపులు.. జానపదంలో హుషారును ఒలికించడమే కాకుండా… చిన్న పిల్లల గొంతు నుండి పక్షి కూతలకు సైతం తన గొంతుతో ప్రాణం పోసిన అసాధారణ ప్రతిభాశాలి జానకమ్మ. ఎస్ జానకి పదహారేళ్ల వయసు సినిమాలో ఆమె పాడిన ‘సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా’ ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రేడియోలో జానకమ్మ…

    Continue Reading

  • పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village | | ACTPnews

    కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…

    Continue Reading

Recommended News

  • Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

    వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల…

    Continue Reading

  • S Janaki: దిగ్గజ గాయని జానకి మరణంపై ప్రముఖుల సంతాపం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    S Janaki: దిగ్గజ గాయని జానకి మరణంపై ప్రముఖుల సంతాపం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 11, 2026 10:15 PM IST ప్రముఖ గాయని ఎస్ జానకి శనివారం సాయంత్రం మృతి చెందారు. 60 ఏళ్ల కెరీర్‌లో 48 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. జానకి, చిరంజీవి S Janaki: ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో…

    Continue Reading

  • Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    సీఎం చంద్రబాబు, ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స! ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది…

    Continue Reading

  • KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    భద్రాచలానికి అసలైన ముప్పు పోలవరం ప్రాజెక్ట్ వల్లే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపింది, మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై హరీష్ రావు కేంద్రానికి లేఖ రాస్తే సర్వే టీంను కూడా పంపించిందని గుర్తు చేశారు. రాముడి గురించి, భద్రాచలం గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర…

    Continue Reading

  • S Janaki: నేలరాలిన సిరిమల్లె పువ్వు.. మూగబోయిన జానకమ్మ గాత్రం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    S Janaki: నేలరాలిన సిరిమల్లె పువ్వు.. మూగబోయిన జానకమ్మ గాత్రం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 11, 2026 8:59 PM IST S Janaki: విలక్షణమైన వాయిస్.. ఇట్టే ఆకట్టుకునే గాత్రం.. లాలిపాటలో అమ్మప్రేమను.. విరహ గీతంలో ఎదురు చూపులు.. జానపదంలో హుషారును ఒలికించడమే కాకుండా… చిన్న పిల్లల గొంతు నుండి పక్షి కూతలకు సైతం తన గొంతుతో ప్రాణం పోసిన అసాధారణ ప్రతిభాశాలి జానకమ్మ. ఎస్ జానకి పదహారేళ్ల వయసు సినిమాలో ఆమె పాడిన ‘సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా’ ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రేడియోలో జానకమ్మ…

    Continue Reading