Main Story
-

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews
“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews
“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…
-

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews
Last Updated:Jul 11, 2026 6:02 PM IST PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. “వియత్నాంలోని ఫు…
Popular Now
-

Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 10, 2026 4:25 PM IST భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు బరిలోకి దిగి 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. News18 లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టగానే భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో…
-

IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 10, 2026 2:27 PM IST టీ20 సిరీస్లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది. టీమిండియా IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు టీ20 మ్యాచ్ల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీ20 సిరీస్లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI)…
Must Read
-

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews
“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…
-

Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా? | ACTPnews
షాబాద్ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిందితుడు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినప్పుడే పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులు, ప్రభుత్వం సహకరించాయని ఆరోపించారు. ఈరోజు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోవడం దారుణమన్నారు. ఆ బాధిత కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి మిగిలిందని.. మూగ, చెవిటి, నడవలేని స్థితిలో ఉన్న ఆ…
-

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews
Last Updated:Jul 11, 2026 6:02 PM IST PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. “వియత్నాంలోని ఫు…
-

PM Modi: న్యూజిలాండ్లో ప్రధాని మోదీ క్రేజ్.. ‘మావోరీ’ సంస్కృతితో భారత్ బంధాన్ని పోల్చిన పీఎం! | | ACTPnews
Last Updated:Jul 11, 2026 5:03 PM IST PM Modi: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య బంధాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల పెరుగుతున్న సంబంధాలను న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ సంస్కృతిలోని ‘వాకా’ (Waka) అనే పదంతో ఆయన పోల్చారు. రెండు దేశాలు కలిసి ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో…
-

Railway Station: వాహ్… ఎయిర్పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs | | ACTPnews
అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు,…
-

Idupu Kayitham: ట్రెండింగ్లో ప్రియదర్శి ఇడుపు కాయితం.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 11, 2026 3:36 PM IST బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా రాబోతున్న కొత్త సినిమా ఇడుపు కాయితం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. News18 యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో…
Recommended News
-

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే | | ACTPnews
“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…
-

Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా? | ACTPnews
షాబాద్ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిందితుడు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినప్పుడే పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులు, ప్రభుత్వం సహకరించాయని ఆరోపించారు. ఈరోజు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోవడం దారుణమన్నారు. ఆ బాధిత కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి మిగిలిందని.. మూగ, చెవిటి, నడవలేని స్థితిలో ఉన్న ఆ…
-

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews
Last Updated:Jul 11, 2026 6:02 PM IST PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. “వియత్నాంలోని ఫు…
-

PM Modi: న్యూజిలాండ్లో ప్రధాని మోదీ క్రేజ్.. ‘మావోరీ’ సంస్కృతితో భారత్ బంధాన్ని పోల్చిన పీఎం! | | ACTPnews
Last Updated:Jul 11, 2026 5:03 PM IST PM Modi: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య బంధాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల పెరుగుతున్న సంబంధాలను న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ సంస్కృతిలోని ‘వాకా’ (Waka) అనే పదంతో ఆయన పోల్చారు. రెండు దేశాలు కలిసి ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో…
-

Railway Station: వాహ్… ఎయిర్పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs | | ACTPnews
అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews
-

PM Modi: న్యూజిలాండ్లో ప్రధాని మోదీ క్రేజ్.. ‘మావోరీ’ సంస్కృతితో భారత్ బంధాన్ని పోల్చిన పీఎం! | | ACTPnews
-

Railway Station: వాహ్… ఎయిర్పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs | | ACTPnews




















