Tag: కమటస
-

Vladimir Putin: భారత్పై ప్రశంసల వర్షం కురిపించిన పుతిన్.. ఆ విషయంలో తిరుగులేని శక్తి అంటూ కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 9:23 PM IST భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ Vladimir Putin: ప్రపంచ సాంకేతిక రంగంలో (Global Technology Sector) రోజురోజుకూ పెరుగుతున్న భారతదేశ ప్రాభవాన్ని, ప్రభావాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్…
-

Lalit Modi: దావూద్ ఇబ్రహీం నన్ను చంపాలనుకున్నాడు.. నా కొడుకును కిడ్నాప్ చేశాడు: లలిత్ మోదీ సంచలన కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 04, 2026 6:11 PM IST ఐపీఎల్ రూపశిల్పి లలిత్ మోదీ దావుద్ ఇబ్రహీంపై సంచలన కామెంట్స్ చేశారు. తనను చాలాసార్లు చంపాలనుకున్నాడని.. తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. లలిత్ మోదీ Lalit Modi: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ కమిషనర్ లలిత్ మోదీ దశాబ్ద కాలం తర్వాత సరికొత్త సంచలన నిజాలను వెల్లడించారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని నేరపూరిత…
-

Peddi: ‘పెద్ది’ ఆ డైరెక్టర్ చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది.. చెర్రీపై ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్.. నెట్టింట వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించారు. అయితే సినిమా విడుదలకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఏఆర్…
-

IPL 2026: వైభవ్లా నువ్వు అస్సలు ఆడలేవు.. రాజస్తాన్ను వదిలేస్తే మంచిది.. అంబటి రాయుడు సంచలన కామెంట్స్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 2:51 PM IST వైభవ్ సూర్యవంశీ ఆటతీరు ముందు జైస్వాల్ ప్రతిభ మరుగున పడిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని వదిలిపెట్టి వేరే జట్టుకు వెళ్లడమే మంచిదని రాయుడు అభిప్రాయపడ్డాడు. PC : IPL IPL 2026: కేవలం రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాడో లేదో అప్పుడే 15 ఏళ్ల బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) లీగ్లోనే పోస్టర్ బాయ్గా మారిపోయాడు. ఎందరో…
-

Ram Charan & Janhvi Kapoor | 'పెద్ది' కథ ఇదే! బాక్సాఫీస్పై చరణ్ కామెంట్స్! | ACTPnews
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది (Peddi) చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక క్రీడాకారుడి పాత్రలో చరణ్ నటిస్తుండగా, తన పాత్ర చాలా హిలేరియస్గా ఉంటుందని జాన్వీ పేర్కొంది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్లపై స్పందించిన రామ్ చరణ్.. భారీ వసూళ్లు కొత్త ప్రయోగాలు చేయడానికి ధైర్యాన్ని ఇస్తాయని, అయితే కేవలం కలెక్షన్లు…
-

Perni Nani : ఎన్టీఆర్ పాత వ్యాసంతో చంద్రబాబు పై పేర్ని నాని హాట్ కామెంట్స్ | ACTPnews
మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ గతంలో చంద్రబాబుపై చేసిన వాగ్బాణాలను బయటపెట్టారు. “చంద్రబాబు నాకన్నా పెద్ద నటుడు” అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని, ఆయన రాసిన ఆర్టికల్ను నాని చదివి వినిపించారు. అందరూ వద్దంటున్నా.. తన కాళ్లపై పడ్డాడని కనికరించి పార్టీలోకి రానిస్తే, చివరికి ఔరంగజేబులా వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన తీరును నాని వివరించారు. చంద్రబాబును ఎన్టీఆర్ “గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం”…
-

Revanth Reddy: హరీష్రావు ఢిల్లీకి వెళ్లింది అందుకే.. గులాబీ శ్రేణులను కలవరపెడుతున్న రేవంత్రెడ్డి కామెంట్స్ | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 21, 2026 11:14 AM IST Revanth Reddy: కేసీఆర్, హరీష్ ను జైల్లో వేయాలని,ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఆనాడు అన్నారనికానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించిందన్నారు.కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారు.కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. + దోషులను కఠినంగా శిక్షిస్తాం Revanth Reddy: కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీష్ రావు…
-

Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత కొత్త పార్టీ ఏర్పాటును “బిగ్ జోక్”గా అభివర్ణించారు. “తండ్రికి (కేసీఆర్) కనీస విలువ ఇవ్వని మనిషి.. తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడి బిడ్డగా మాత్రమేనని, ఆమెకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. తిరిగి TRS పేరుతో పార్టీ…
-

Khushbu Sundar | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. పుదుచ్చేరి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీయే అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఖుష్బూ, దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని, పుదుచ్చేరిలో తమ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












