Tag: బజప
-

2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews
బీజేపీ అభ్యర్థుల జాబితా: సంస్థాగత నేతలకు పెద్దపీట భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి కేబినెట్ మంత్రులను కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ ఆర్గనైజేషనల్ లీడర్లకు, కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సీనియర్ నేత రజనీష్ అగర్వాల్ మధ్యప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్: రాజస్థాన్ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు…
-

Annamalai: అన్నామలై రాజీనామా.. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కి అందజేత.. సా.4కి అమిత్ షాతో భేటీ | | ACTPnews
Last Updated:Jun 02, 2026 1:53 PM IST Tamilnadu: అన్నామలై తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు సమర్పించారు. చెన్నైకి బయలుదేరే ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అన్నామలై (Image – PTI) తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు…
-

Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో నెక్ట్స్ బీజేపీ అధికారంలోకి రానుందా? కాంగ్రెస్కి షాక్ తప్పదా? | | ACTPnews
పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఈ విధంగా ఓడిపోవడం.. ఆ పార్టీలో అనేక పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. హిమాచల్ మున్సిపల్ బాడీ ఎన్నికల ఫలితాలతో.. హిమాచల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతల భవిష్యత్తు కూడా తేలిపోయినట్లు కనిపిస్తోంది. న్యూస్18 హిందీ రిపోర్టు ప్రకారం.. సోలన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. మొత్తం 17 వార్డులకు గాను, 10 వార్డులలో బీజేపీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం…
-

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews
Last Updated:May 21, 2026 7:04 AM IST ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. News18 ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్…
-

ఫాల్తాలో బీజేపీ సంచలన విజయం.. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.. బెదిరింపుల రాజకీయం ఓడింది’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:29 PM IST పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ కోట అయిన ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, ఇది ప్రజాస్వామ్య విజయమని కొనియాడారు. News18 బెంగాల్ రాష్ట్రంలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వెలువడిన ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఇది ప్రజాస్వామ్య…
-

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
-

West Bengal Election Violence: బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు | ముర్షిదాబాద్లో రణరంగం! | ACTPnews
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) భారీ హింసకు వేదికైంది. ముర్షిదాబాద్లోని నవోడాలో ఏజేయూపీ (AJUP) అధినేత, రెజినగర్ అభ్యర్థి హుమాయున్ కబీర్ కాన్వాయ్పై దుండగులు ఇటుకలు, కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే దక్షిణ దినాజ్పూర్లో కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్ను అల్లరిమూకలు పరిగెత్తించి కొట్టే ప్రయత్నం చేయగా, ఆయన తన ప్రాణాలను రక్షించుకోవడానికి సెక్యూరిటీతో కలిసి పరుగులు తీశారు. ముర్షిదాబాద్లోని పలు ప్రాంతాల్లో…
-

Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బలవంతంగా ఎన్నికలను రిగ్గింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు (Observers) బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని, టీఎంసీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర బలగాలు (CRPF) స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా…
-

BJP Celebrations at West Benga | బెంగాల్లో బీజేపీ ప్రభంజనం.. | ACTPnews
#WestBengalResults2026 #BJPSweepsBengal #SiliguriCelebrations #BengalElectionLive #TMCvsBJP #SuvenduAdhikariపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో బీజేపీ అంచనాలకు మించి దూసుకుపోతోంది. సోమవారం (మే 4) వెలువడుతున్న ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ ఇప్పటికే 148 స్థానాల (మెజారిటీ మార్కు) పైగా ఆధిక్యంలో ఉండటంతో సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఉత్తర బెంగాల్లోని మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు…
-

Opinion | తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్: బీసీ అస్త్రంతో కాషాయ దండు.. మోదీ మదిలో మాస్టర్ ప్లాన్ ఇదేనా? | తెలంగాణ వార్తలు | ACTPnews
అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా, దీర్ఘకాల వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్తో జరిగిన రాజకీయ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లో గుర్తుచేస్తూ, ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే సంకేతాన్ని కార్యకర్తలకు మోదీ స్పష్టంగా ఇచ్చారు. అయితే ఈ సభకు ముందు రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











