Tag: Fires

  • Harish Rao Fires on Congress: కాంగ్రెస్ వచ్చాక చిన్న పిల్లలపై పెరిగిన అఘాయిత్యాలు! | | ACTPnews

    Harish Rao Fires on Congress: కాంగ్రెస్ వచ్చాక చిన్న పిల్లలపై పెరిగిన అఘాయిత్యాలు! | | ACTPnews

    Last Updated: Jun 11, 2026, 17:03 IST తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 2,200 మంది, 2025లో 2,400 మంది చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, మహిళా వింగ్ అధికారికి…

    Continue Reading

  • Vijayashanti Fires on Congress Govt | ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్.. | | ACTPnews

    Vijayashanti Fires on Congress Govt | ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్.. | | ACTPnews

    Last Updated: Mar 30, 2026, 22:17 IST తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం (మార్చి 30, 2026) ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా సూచిస్తేనే ఉద్యమకారుల కోసం ప్రత్యేక హామీలను మేనిఫెస్టోలో చేర్చారని, ఆ నమ్మకంతోనే వేలాది మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వెనుక నిలిచారని ఆమె గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి…

    Continue Reading

  • Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’! | ACTPnews

    Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’! | ACTPnews

    రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని ఛేదిస్తూ అన్ని ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమలు వచ్చి తీరప్రాంత ప్రజలు బాగుపడటం వైకాపాకి నచ్చట్లేదు. పొరుగు రాష్ట్రాల బోట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వైసీపీ కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులను అడ్డుకుంటూ వారి మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మత్స్యకారులకు ఎలాంటి సాయం చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని…

    Continue Reading

  • Harish Rao Fires on Revanth Govt: మీ ప్రభుత్వం రైతుల కోసమా? దళారుల కోసమా? | | | ACTPnews

    Harish Rao Fires on Revanth Govt: మీ ప్రభుత్వం రైతుల కోసమా? దళారుల కోసమా? | | | ACTPnews

    Last Updated: Apr 13, 2026, 22:36 IST సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనగ పంటను కొనుగోలు చేయకుండా ‘కోటా అయిపోయింది’ అని రైతులను వెనక్కి పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎప్పుడూ భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూలు చేస్తావా రేవంత్ రెడ్డి? రైతుల గురించి రివ్యూలు చేయడానికి నీకు తీరిక లేదా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు…

    Continue Reading

  • Ravula Sridhar Reddy Fires | తేజస్వి సూర్య, రేవంత్ రెడ్డిలపై రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ | | ACTPnews

    Ravula Sridhar Reddy Fires | తేజస్వి సూర్య, రేవంత్ రెడ్డిలపై రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ | | ACTPnews

    Last Updated: Apr 17, 2026, 17:31 IST బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తేజస్వి సూర్య దక్షిణాది రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.…

    Continue Reading

  • Seethakka Fires on KCR | కేసీఆర్ నీ గతం చూసుకో.. సీతక్క కౌంటర్ | ACTPnews

    Seethakka Fires on KCR | కేసీఆర్ నీ గతం చూసుకో.. సీతక్క కౌంటర్ | ACTPnews

    మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. మంగళవారం ములుగులో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ హయాంలో రైతుబంధు పంపిణీ తీరును గణాంకాలతో సహా బయటపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదని, నెలల తరబడి రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. 2018 యాసంగిలో నిధులు ఇవ్వడానికి 161 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు సమయం పట్టిందని ఆమె గుర్తు చేశారు. కానీ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం గత…

    Continue Reading

  • Producer Naga Vamsi Fires on Theatre Owners | నష్టాలొస్తే థియేటర్లు మూసేసి వెళ్ళండి | ACTPnews

    Producer Naga Vamsi Fires on Theatre Owners | నష్టాలొస్తే థియేటర్లు మూసేసి వెళ్ళండి | ACTPnews

    టాలీవుడ్లో నిర్మాతలు మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది. థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు విపరీతంగా పెంచడం వల్లే ప్రేక్షకులు రావడం లేదని నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. నష్టాలు వస్తుంటే వ్యాపారం వదిలేసి వెళ్లాలని, అంత త్యాగం చేయనవసరం లేదని ఘాటుగా స్పందించారు. మరోవైపు, మైత్రి రవి కూడా శిరీష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సంక్రాంతి సమయంలో సినిమాలు ఉన్నప్పుడు లేని కష్టాలు,…

    Continue Reading

  • Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | ACTPnews

    Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | ACTPnews

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆయన విమర్శించారు. లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదని, కాళేశ్వరంపై చర్చ పెట్టిన ప్రభుత్వం విద్యుత్ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. “మీరు ఎన్ని విచారణలు చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ మోడీ…

    Continue Reading

  • Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews

    Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గారిపై బండి సంజయ్ వాడిన భాష అభ్యంతరకరమని, ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటేనే తాము కూడా వెనక్కి తగ్గుతామని స్పష్టం చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని, అలాగే క్రిశాంక్ మీద పెట్టిన అక్రమ…

    Continue Reading

  • Harish Rao Fires on Telangana Police & Govt | దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే! | ACTPnews

    Harish Rao Fires on Telangana Police & Govt | దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే! | ACTPnews

    తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు బంగారం దోపిడీ వంటి ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దొంగను పట్టుకున్న క్రిశాంక్ మీద అక్రమ కేసులు పెట్టి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను వదిలేసి, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలో ఉందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని హరీష్ రావు నిలదీశారు.…

    Continue Reading