Tag: india news
-

Revanth Reddy–Pawan Kalyan Match Fixing? | పవన్, రేవంత్లపై జగదీష్ రెడ్డి ఫైర్ | ACTPnews
తెలంగాణలో జనసేన ప్రెస్ మీట్, సభల అనుమతుల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముందే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రామాకు తెరలేపిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని, అసలు అనుమతి నిరాకరించిన వారిని వదిలేసి మిగతా వారిని ఎందుకు టార్గెట్…
-

విద్యార్థులకు హైదరాబాద్ డీఆర్డీఓ సూపర్ ఛాన్స్… రూ.30 వేల స్టైపెండ్తో ఇంటర్న్షిప్ | DLRL Hyderabad receiving applications for paid internship | | ACTPnews
ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఆర్డీవో అధికారిక వెబ్సైట్ https://drdo.gov.in/drdo/en/offerings/vacancies నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారమ్తో పాటు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి పంపాలి. పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, డీఆర్డీవో, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, చందరాయణగుట్ట లైన్స్, హైదరాబాద్- 500 005. కవర్పై “Application for Paid Internship with Discipline” అని స్పష్టంగా రాయాలి. అప్లికేషన్ అందాల్సిన చివరి తేదీ 15…
-

మైనర్ బాలికపై దారుణం.. 70 ఏళ్ల నిందితుడికి కోర్టు కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 6:24 PM IST మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద నమోదైన ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. News18 మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల…
-

Murder: జీడిమెట్లలో దారుణం.. కుమారుడితో కలిసి లవర్ను హతమార్చిన తల్లి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 05, 2026 5:10 AM IST జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్ వెలుపుపల్లి కాలనీలో నివాసం ఉంటున్న క్రమంలో, ఆమెకు ఏపీలోని అన్నమయ్య జిల్లా పిలేరుకు చెందిన శివారెడ్డి (40)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Murder: క్షణికావేశం, నిత్య వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నమ్మిన వ్యక్తి అండగా ఉంటాడని భావిస్తే, అతడే యమపాశంలా మారాడని భావించిన ఒక మహిళ, తన పదేళ్ల కుమారుడితో…
-

Hyderabad: సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు.. కలకలం రేపుతున్న గాయాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 05, 2026 5:27 AM IST గత నెల 18వ తేదీన, ఒక ప్లాటు విషయమై బెంగళూరుకు వెళ్తున్నానని తన భార్యకు చెప్పి ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. రాజేందర్ ఒంటరిగా వెళ్ళలేదని, ఆయనతో పాటు శ్రీనివాస్, సుధీర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్ళినట్లు సమాచారం. చంద్రబోస్, అతడి సోదరుడు Hyderabad: ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేందర్ (60)…
-

Metroi frail Bhavan: మెట్రో రైల్ భవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 2:54 PM IST తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో రసూల్పురాలోని మెట్రో రైల్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. News18 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో రసూల్పురాలోని మెట్రో రైల్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్ జాతీయ పతాకాన్ని…
-

AP News: మండలిలో ‘మతం’ రేపుతున్న రచ్చ.. అసలు తగ్గేదేలే అంటున్న కూటమి, వైసీపీ నేతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 04, 2026 4:23 PM IST AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇరువైపుల వారు స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి కొట్టుకున్నంత పని చేశారు. caste AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది.…
-

HYDRA Crackdown in Hyderabad: శంషాబాద్లో స్టోన్ క్రషర్లను కూల్చివేసిన హైడ్రా | ACTPnews
శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై హైడ్రా విరుచుకుపడింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ శాఖల ఫిర్యాదుల మేరకు సోమవారం, మంగళవారాల్లో భారీ కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 5 స్టోన్ క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ (RMC) యూనిట్లను అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. వందల కోట్ల బకాయిలను ఎగ్గొట్టి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. మైనింగ్ శాఖ విన్నపం మేరకు హైడ్రా రంగంలోకి…
-

KA Paul’s Bold Claim | నేను శపించాను.. స్టాలిన్ ఓడిపోయాడు | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన అఖండ విజయంపై డాక్టర్ కె.ఎ. పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 234 స్థానాలకు గానూ టీవీకే 108 సీట్లు గెలుచుకోవడంపై ఆయన స్పందిస్తూ.. ఇది అవినీతి పాలనపై ప్రజలు సాధించిన విజయమని పేర్కొన్నారు. “నేను శపించాను కాబట్టే స్టాలిన్ ఓడిపోయాడు” అని పాల్ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తనను అనుసరించే లక్షలాది మంది క్రైస్తవ, తెలుగు మరియు తమిళ యువత విజయ్కు ఓటు వేయడం వల్లే…
-

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 6:43 AM IST మాటలు కలిపి మాయ చేసేశారు.. కానీ గంటల వ్యవధిలోనే సీన్ సితార్ చేసిన తిరుమల పోలీసులు.. అసలేం జరిగిందంటే? Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! కలియుగ వైకుంఠమైన పవిత్ర తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో అక్రమాలకు పాల్పడాలని చూసే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











