Tag: india news
-

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident | | ACTPnews
Last Updated:May 13, 2026 10:39 PM IST తిరుపతి జిల్లా భాకరాపేట సమీప జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొని ఘోర ప్రమాదం, పలువురు స్వల్ప గాయాలు, ట్రాఫిక్ గంటల పాటు నిలిచింది, అతివేగమే కారణమని అనుమానం + News18 తిరుపతి జిల్లాలోని భాకరాపేట సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకెళ్తున్న మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో క్షణాల్లో హైవేపై భయానక…
-

Priyanka Gandhi Slams BJP After Constitution Amendment Bill | ఇది ప్రజాస్వామ్య విజయం | ACTPnews
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు (131వ సవరణ) లోక్సభలో వీగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం” అని ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, దేశ రాజకీయ మ్యాప్ను మార్చాలని చూసిన ప్రభుత్వ కుట్రను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మహిళల కోసం నిలబడని వారే ఇప్పుడు…
-

TG POLYCET 2026 Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్, చెక్ చేసుకునే విధానం ఇదే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 11:41 AM IST స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శనివారం (మే 23, 2026) ఉదయం 11:30 గంటలకు పాలిసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. చెక్ చేసుకునే విధానం ఇదే ప్రతీకాత్మక చిత్రం TG POLYCET 2026 Results: తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET 2026) రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్…
-

Hyderabad: కారుతో ఢీ కొట్టిన ఘటనలో న్యాయవాది మృతి.. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న అడ్వకేట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 12:44 PM IST అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన న్యాయవాదుల వర్గాల్లో, నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మొయినుద్దీన్ Hyderabad: హైదరాబాద్లో శనివారం ఘోరం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న తరుణంలో వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టిన ఘనటలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడి.. అనంతరం…
-

South Korean President at Rajghat: రాజ్ఘాట్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు..బాపూజీకి ఘన నివాళి! | ACTPnews
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆయన సతీమణి కిమ్ హీ-క్యుంగ్ సోమవారం ఢిల్లీలోని రాజ్ఘాట్ ను సందర్శించారు. భారత పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ బోధించిన అహింస, శాంతి సందేశాలను కొనియాడుతూ విజిటర్స్ బుక్లో సంతకం చేశారు. భారత్-దక్షిణ కొరియా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రితో…
-

Ponguleti Srinivas Reddy Shocking Comments on KCR | కేసీఆర్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ACTPnews
తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం మరియు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ కమిషన్ సమర్పించిన సుమారు 114 పేజీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేల…
-

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
-

Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews
ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో లీ…
-

Hyderabad: విశ్రాంత ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి.. ఇద్దరు నిందితుల అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 4:50 AM IST నమ్మకంగా ఇంట్లోనే ఉంటూ యజమానురాలి ప్రాణాలు తీయడానికి పథకం రచించిన నేపాలీ పనిమనిషి కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ పరిధిలో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య, భారీ దోపిడీ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అంతర్రాష్ట్ర నేపాలీ ముఠాలోని…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. గంటలో శ్రీవారి దర్శనం.. నేడే టికెట్ల కోటా విడుదల! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 9:11 AM IST ఈ కోటా టికెట్లు చాలా వేగంగా అయిపోయే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమల Tirumala: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలని భావించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, సేవా టోకెన్లను…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











