Tag: national news
-

Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.…
-

Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథ్కు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన మేడ్చల్ కోర్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 7:31 PM IST లోతైన దర్యాప్తు జరపడానికి కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పేట్బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల అభ్యర్థనను పాక్షికంగా అంగీకరిస్తూ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. బండి భగీరథ్ Bandi Bhagirath: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారానికి కారణమైన మైనర్ బాలిక…
-

Motkur Municipality Controversy: మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ | యాదాద్రి భువనగిరి వార్తలు (Yadadri Bhuvanagiri News) | ACTPnews
Last Updated:Apr 07, 2026 2:58 PM IST Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. + మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది.…
-

CM Chandrababu | బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం పై రైతులతో చంద్రబాబు ముఖాముఖి | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో పర్యటించి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పెండేకల్ రిజర్వాయర్ సమీపంలో సాగవుతున్న పొలాలను పరిశీలించిన ఆయన, ప్రకృతి సేద్యం మరియు బిందు సేద్యం విధానాలపై రైతులతో చర్చించారు. స్థానిక రైతులు నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలలతో సాగునీటి అవసరాలు, పీఎండీఎస్ (PMDS) సాగు పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు…
-

గొల్లపల్లి రిజర్వాయర్పై రాజకీయ వేడి.. మెగా రెడ్డి vs నిరంజన్ రెడ్డి మాటల యుద్ధం..! megha reddy niranjan reddy war of words over gollapalli reservoir. | | ACTPnews
Last Updated:Apr 09, 2026 9:04 PM IST గొల్లపల్లి రిజర్వాయర్పై వనపర్తిలో రాజకీయ వేడి, ఎమ్మెల్యే మెగా రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు + గొల్లపల్లి రిసర్వాయర్ పై ప్రస్తుత పరిస్థితి ఇదే …. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్పై వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే Megha Reddy మరియు మాజీ ఎమ్మెల్యే Niranjan Reddy ఒకరిపై ఒకరు తీవ్ర…
-

Senior Leader Jeevan Reddy Meet KCR at Erravelli Residence | కేసీఆర్ ఫామ్హౌస్కు జీవన్ రెడ్డి | ACTPnews
ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు ఇతర ముఖ్య నేతలు కేసీఆర్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులందరూ ఒకేసారి కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఈ భేటీ…
-

తిరుమలలో ప్రకృతి అద్భుతం.. మండుటెండలో వడగండ్ల వాన.. శ్రీవారి భక్తులకు వరుణుడి చల్లని కానుక..! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 8:16 PM IST తిరుమలలో 39 డిగ్రీల ఎండ తర్వాత మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో భారీ వర్షం, వడగండ్లు కురిశాయి, భక్తులకు చల్లదనం, రహదారులు జలమయమయ్యాయి + News18 కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రకృతి పరవశంతో పులకించిపోయింది. గత కొన్ని రోజులుగా సప్తగిరులపై భానుడు నిప్పులు చెరుగుతుండటంతో, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో…
-

DK Aruna: అమరచింతలో రాజకీయ రణరంగం.. ఎంపీ డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత! అవమానం చేశారని ఆరోపణలు.. | | ACTPnews
Last Updated:Apr 11, 2026 12:46 PM IST అమరచింతలో పెద్ద చెరువు అమృత్ 2.0 పనులపై డీకే అరుణ భూమి పూజకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, పోలీసు బందోబస్తు, మంత్రి వాకిటి శ్రీహరిపై ఆమె తీవ్ర విమర్శలు + News18 వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ డీకే అరుణ పర్యటన సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ఒక పక్క రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…
-

KTR | తెలంగాణలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోంది -కేటీఆర్ | ACTPnews
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుతం ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా దోపిడీలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన కేటీఆర్.. ప్రలోభాలకు లొంగకుండా నిలబడినందుకు వారిని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని విమర్శించారు. ముఖ్యంగా…
-

Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews
సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని.. రాజస్థాన్ ప్రభుత్వం కేవలం భూమి మాత్రమే ఇస్తూ పెట్టుబడి పెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











