Tag: national news

  • JanaSena Party Controversy: ఆ ZPTC నన్ను వాడుకొని మోసం చేశాడు.. జనసేన మరో నేతపై లైంగిక ఆరోపణ | ట్రెండింగ్ | ACTPnews

    JanaSena Party Controversy: ఆ ZPTC నన్ను వాడుకొని మోసం చేశాడు.. జనసేన మరో నేతపై లైంగిక ఆరోపణ | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Apr 09, 2026 11:04 AM IST JanaSena Party Controversy: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్షవీణ అనే యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడని స్వయంగా బాధితురాలే మీడియా, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి జనసేన పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. దీనికి తోడు కొద్ది రోజుల క్రితమే జనసేన నాయకుడు, అరవ శ్రీధర్ అనుచరులు కలిసి ఓ యువతిని ఆమె తరపు లాయర్‌ని…

    Continue Reading

  • Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…

    Continue Reading

  • Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! | | ACTPnews

    Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! | | ACTPnews

    Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…

    Continue Reading

  • Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 26, 2026 3:53 PM IST క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. దగ్దమవుతున్న బస్సు Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మంగళవారం మధ్యాహ్నం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ సమీపంలో ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైందని…

    Continue Reading

  • Mohith Reddy : తిరుపతిలో భూ దందాలపై మోహిత్ రెడ్డి ఫైర్! | ACTPnews

    Mohith Reddy : తిరుపతిలో భూ దందాలపై మోహిత్ రెడ్డి ఫైర్! | ACTPnews

    వైసీపీ నేత, చంద్రగిరి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 11, 2026) తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి అర్బన్ మరియు రూరల్ పరిధిలో టీడీపీ నాయకులు అధికార బలంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను, వివాదాస్పద స్థలాలను తమ అనుచరుల పేరిట మార్చుకుంటున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా…

    Continue Reading

  • Shamshabad Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వీధి కుక్క హల్చల్.. టేబుల్‌పై నిలబడి మిగిలిపోయిన ఫుడ్ తిన్న కుక్క! స్పందించిన అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Shamshabad Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వీధి కుక్క హల్చల్.. టేబుల్‌పై నిలబడి మిగిలిపోయిన ఫుడ్ తిన్న కుక్క! స్పందించిన అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 26, 2026 4:35 PM IST వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగే ఇటువంటి ప్రతిష్టాత్మక హబ్‌లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫుడ్ తింటోన్న వీధి కుక్క Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో చోటుచేసుకున్న ఒక విస్తుపోయే ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయం లోపల…

    Continue Reading

  • Gudivada Amarnath : చంద్రబాబు చేతిలో ప్రజలు మళ్ళీ మోసపోయారు” | ACTPnews

    Gudivada Amarnath : చంద్రబాబు చేతిలో ప్రజలు మళ్ళీ మోసపోయారు” | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం (ఏప్రిల్ 11, 2026) నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. కీలక హామీలను గాలికి వదిలేసి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ సాధనలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఐదు దశాబ్దాలుగా ఉన్న రైల్వే జోన్ డిమాండ్ను వైసీపీ తమ…

    Continue Reading

  • Harish Rao Fires on Revanth Govt: మీ ప్రభుత్వం రైతుల కోసమా? దళారుల కోసమా? | | | ACTPnews

    Harish Rao Fires on Revanth Govt: మీ ప్రభుత్వం రైతుల కోసమా? దళారుల కోసమా? | | | ACTPnews

    Last Updated: Apr 13, 2026, 22:36 IST సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనగ పంటను కొనుగోలు చేయకుండా ‘కోటా అయిపోయింది’ అని రైతులను వెనక్కి పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎప్పుడూ భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూలు చేస్తావా రేవంత్ రెడ్డి? రైతుల గురించి రివ్యూలు చేయడానికి నీకు తీరిక లేదా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు…

    Continue Reading

  • Jeevan Reddy : అంబేద్కర్ సాక్షిగా కేసీఆర్పై జీవన్ రెడ్డి ప్రశంసలు | ACTPnews

    Jeevan Reddy : అంబేద్కర్ సాక్షిగా కేసీఆర్పై జీవన్ రెడ్డి ప్రశంసలు | ACTPnews

    జగిత్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం నుంచే పట్టణంలోని తహశీల్దార్ చౌరస్తా మరియు గాంధీనగర్ ప్రాంతాలు ‘జై భీమ్’ నినాదాలతో మారుమోగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ…

    Continue Reading

  • KTR Strong Warning to BJP Over Delimitation Bill | మోదీకి దమ్ముంటే ఇప్పుడే అమలు చేయాలి.! | ACTPnews

    KTR Strong Warning to BJP Over Delimitation Bill | మోదీకి దమ్ముంటే ఇప్పుడే అమలు చేయాలి.! | ACTPnews

    నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 24 శాతం దక్షిణాది రాష్ట్రాల వాటాను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేస్తారా అని కేంద్రాన్ని నిలదీశారు. అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమం మొదలవుతుందని స్పష్టం చేశారు. Source link

    Continue Reading