Tag: national news
-

Penthouse Tragedy: బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన | | ACTPnews
Last Updated:May 15, 2026 5:54 AM IST Penthouse Tragedy: హైదరాబాద్ యూసుఫ్గూడలో మెహందీ డిజైనర్ ఇడుపల్లి హరిత బాత్రూమ్లో మృతదేహంగా లభ్యం, అనారోగ్యంతో మృతి అనుమానం, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు News18 హైదరాబాద్లోని యూసుఫ్గూడలో ఒక విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక మెహందీ డిజైనర్ తన నివాసంలోని బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉండటం కలకలం సృష్టించింది. ఒంటరిగా నివసిస్తున్న ఆమె, అనారోగ్య సమస్యల…
-

Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ | ACTPnews
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం విశాఖలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా విశ్రాంతి లేకుండా పోరాటం చేయడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించడం వల్ల ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన సర్జరీ తర్వాత పవన్ కోలుకుంటున్నారని,…
-

Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. | | ACTPnews
Last Updated:May 09, 2026 11:21 AM IST Tirumala Temple: తిరుమలలో సముద్రఖని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శనం, సముద్రఖని దళపతి విజయ్ సీఎం కావడంపై ఆనందం, బాలకృష్ణ, జై హనుమాన్ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు + News18 ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శనివారం ఉదయం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ఉదయం జరిగిన వీఐపి…
-

Kavitha | ఇది ప్రజా పాలన కాదు అరాచక పాలన .. కవితను అడ్డుకున్న పోలీసులు | ACTPnews
కంచన్బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రి ఎదుట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు తెలంగాణ జాగృతి నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనను పరామర్శించేందుకు వచ్చిన కవితను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత.. “నేను ఎందుకు వెళ్లకూడదో సమాధానం చెప్పాలి” అంటూ పోలీసులను నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, రేవంత్…
-

Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. | | ACTPnews
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే…
-

Electric Shock: విద్యుత్ కనెక్షన్ తీయకుండానే కూలర్లో నీరు నింపే యత్నం.. కరెంట్ షాక్తో నిండు ప్రాణం బలి.. | | ACTPnews
Last Updated:May 15, 2026 7:32 AM IST Electric Shock: హైదరాబాద్ కాప్రాలో ఎయిర్ కూలర్కు నీరు నింపుతూ విద్యుదాఘాతంతో వ్యాపారి బచ్చు కృష్ణ మృతి, పోలీసులు స్విచ్ ఆఫ్, ఎర్త్ కనెక్షన్ వంటి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక News18 వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు మనం ఎయిర్ కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తాం. అయితే, వీటిని వినియోగించేటప్పుడు చేసే చిన్నపాటి పొరపాట్లు ప్రాణాంతకంగా మారుతాయని నిరూపిస్తూ హైదరాబాద్లోని కాప్రాలో ఒక…
-

YS Jagan: రాష్ట్రంలో కుంటుపడిన ఉపాధి హామీ పథకం.. అంతా కూటమి ప్రభుత్వం పుణ్యమేనని జగన్ విమర్శ | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews
Last Updated:Apr 21, 2026 5:29 PM IST YS Jagan: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పుకుంటోంది. రాష్ట్రానికి పెట్టుబడులు, కేంద్రం నుంచి సహాయ, సహకారాలు, కేటాయింపులు మెండుగా ఉన్నాయని చెప్పుకుంటున్న సమయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనపై, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగంగా లేవని ఆరోపిస్తున్నారు. YS Jagan YS Jagan: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి…
-

Tirumala Temple: తిరుమలలో సినీ ప్రముఖుల సందడి.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా..! | | ACTPnews
Last Updated:May 10, 2026 11:38 AM IST తిరుమలలో ఆదివారం భారీ భక్తుల రద్దీ, టాలీవుడ్ దర్శకులు బోయపాటి శ్రీను, చందూ మొండేటి, శైలేష్ కొలను, నిర్మాత డి.వి.వి. దానయ్య, రుహాణి శర్మ దర్శనం, 81,512 మంది, హుండీ 3.23 కోట్లు + News18 కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు దినం కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో…
-

Tirumala Traffic: తిరుమల భక్తులకు శుభవార్త.. అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 1500 కోట్లతో హైటెక్ వ్యవస్థ! | | ACTPnews
Last Updated:May 10, 2026 1:47 PM IST Tirumala Traffic: తిరుపతి అలిపిరిలో రూ 1500 కోట్లతో ITMS ఏర్పాటు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, AI కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో తిరుమల ట్రాఫిక్, భద్రత మెరుగుదల News18 తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని అలిపిరి వద్ద సుమారు రూ. 1500 కోట్లతో భారీ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్…
-

Bandi Sanjay Slams Revanth | మహిళా రిజర్వేషన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన **’మహిళా ఆక్రోశ పాదయాత్ర’**లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ మహిళా లోకాన్ని మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. “పార్లమెంటులో బిల్లు ముందుకు సాగకుండా కాంగ్రెస్ వంటి కుటుంబ పార్టీలే అడ్డుకుంటున్నాయి. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత లభించడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు” అని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు కాంగ్రెస్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











