Tag: national news

  • Ponguleti Cabinet Decisions | ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. సర్కార్ సంచలన నిర్ణయం! | ACTPnews

    Ponguleti Cabinet Decisions | ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. సర్కార్ సంచలన నిర్ణయం! | ACTPnews

    రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న సుమారు రూ. 6,000 కోట్ల బకాయిలను వచ్చే 100 రోజుల్లో చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ తమ నెలవారీ జీతాల్లో 50 శాతం కోత విధించుకుని, ఆ మొత్తాన్ని బకాయిల చెల్లింపుల కోసం జమ చేయాలని నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెలకు రూ.…

    Continue Reading

  • Tirumala Temple: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ.. క్యూలైన్లు తాత్కాలికంగా బంద్! | | ACTPnews

    Tirumala Temple: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ.. క్యూలైన్లు తాత్కాలికంగా బంద్! | | ACTPnews

    Last Updated:May 24, 2026 1:26 PM IST Tirumala Temple: తిరుమలలో వేసవి సెలవుల వల్ల భారీ రద్దీ, టీటీడీ క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపి, ఉచిత బస్సులు, అన్నప్రసాదం, పాలు, మజ్జిగతో భక్తుల సేవలు బలోపేతం చేసింది News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు, వేసవి సెలవుల సీజన్ కావటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శనివారం ఉదయం నుంచి కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. కంపార్టుమెంట్ నుంచి భక్తులను…

    Continue Reading

  • Preethi Reddy: మల్లారెడ్డి కోడలు అన్నంత పని చేస్తుందా.. మామ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటీ..? | | ACTPnews

    Preethi Reddy: మల్లారెడ్డి కోడలు అన్నంత పని చేస్తుందా.. మామ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటీ..? | | ACTPnews

    అయితే ఇప్పుడు ప్రీతిరెడ్డి వ్యాపారవేత్తగానే కాకుండా ఓ విద్యావంతురాలిగా చలామణి అవుతూ రాబోయే రోజుల్లో రాజకీయ నాయకురాలిగా మారాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పలు సందర్భాల్లో మోదీని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు, అభివృద్దిని మెచ్చుకుంటూ బీజేపీ జపం చేస్తూ వచ్చారు. అయితే మామ, అన్న ఇద్దరూ బీఆర్ఎస్‌లో ఉండటం, కాంగ్రెస్ పార్టీలో తమకు వ్యతిరేకిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరితే బెటర్ అని రాబోయే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ…

    Continue Reading

  • బిఆర్ఎస్‌కు షాక్… కవిత టిఆర్ఎస్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారేనా..? | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    బిఆర్ఎస్‌కు షాక్… కవిత టిఆర్ఎస్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారేనా..? | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Last Updated:Apr 25, 2026 4:00 PM IST కల్వకుంట్ల కవిత మేడ్చల్ మునిరాబాద్‌లో కొత్త టిఆర్ఎస్ పార్టీని ప్రకటించారు, బిఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు, మహిళలు యువతకు ప్రాధాన్యమని, కొత్త ప్రాంతీయ ప్రత్యామ్నాయంగా చర్చ సాగుతోంది + కొత్త పార్టీ సక్సెస్ సాధించేనా… కవిత వ్యూహం ఎలా ఉండబోతుంది..? తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్ (తెలంగాణ…

    Continue Reading

  • Petrol Prices: పెట్రోల్ ధరల్లో హైదరాబాద్ టాప్… లీటర్‌కు ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే | Hyderabad Tops Indias Petrol Price Chart Check Per-Litre Fuel Rate | | ACTPnews

    Petrol Prices: పెట్రోల్ ధరల్లో హైదరాబాద్ టాప్… లీటర్‌కు ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే | Hyderabad Tops Indias Petrol Price Chart Check Per-Litre Fuel Rate | | ACTPnews

    మే 15, 2026 తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ రూ.97.77, ముంబై రూ.106.64, కోల్‌కతా రూ.108.74, చెన్నై రూ.103.90, గురుగ్రామ్ రూ.98.29, నోయిడా రూ.98.04, బెంగళూరు రూ.106.17, భువనేశ్వర్ రూ.104.57, చండీగఢ్ రూ.97.27, హైదరాబాద్ రూ.110.89, జైపూర్ రూ.108.19, లక్నో రూ.97.58, పాట్నా రూ.108.55, తిరువనంతపురం రూ.110.75. అదే సమయంలో డీజిల్ ధరలు న్యూఢిల్లీ రూ.90.67, ముంబై రూ.93.14, కోల్‌కతా రూ.95.13, చెన్నై రూ.95.47, గురుగ్రామ్ రూ.90.77, నోయిడా రూ.91.31, బెంగళూరు…

    Continue Reading

  • Special Efforts to Ensure Safe Arrival of Ships  | భారత్‌కు చేరుతున్న చమురు, గ్యాస్, ఎరువుల నౌకలు | ACTPnews

    Special Efforts to Ensure Safe Arrival of Ships | భారత్‌కు చేరుతున్న చమురు, గ్యాస్, ఎరువుల నౌకలు | ACTPnews

    పశ్చిమాసియాలో (West Asia) యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ, భారత్‌కు వచ్చే సముద్ర వాణిజ్య నౌకల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. చమురు (Oil), గ్యాస్ (Gas) మరియు ఎరువులను (Fertilisers) తీసుకొచ్చే నౌకలు సురక్షితంగా మన దేశానికి చేరుకునేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజుల్లోనే అనేక నౌకలు సురక్షితంగా భారత తీరానికి చేరుకున్నాయని, రైతులకు ఎరువుల కొరత లేకుండా, సామాన్యులకు ఇంధన…

    Continue Reading

  • మే 9న తెలంగాణలో మోడీ పర్యటన.. వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం..! Narendra Modi Telangana visit. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    మే 9న తెలంగాణలో మోడీ పర్యటన.. వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం..! Narendra Modi Telangana visit. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Last Updated:Apr 25, 2026 7:38 PM IST మే 9న ప్రధానమంత్రి Narendra Modi తెలంగాణ పర్యటన, Warangal రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంకితం, మామునూర్ ఎయిర్‌పోర్టు, Hyderabad MMTS దశ 2, ఎయిమ్స్ విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు మే 9న వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో మరోసారి రాజకీయ, అభివృద్ధి వాతావరణం వేడెక్కబోతోంది. ప్రధానమంత్రి Narendra Modi మే 9న రాష్ట్రంలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన…

    Continue Reading

  • Pithapuram Flexi Row: కాకినాడలో ఫ్లెక్సీల రచ్చ …టీడీపీ – జనసేన నేతల మధ్య తోపులాట! | | ACTPnews

    Pithapuram Flexi Row: కాకినాడలో ఫ్లెక్సీల రచ్చ …టీడీపీ – జనసేన నేతల మధ్య తోపులాట! | | ACTPnews

    Last Updated: Apr 21, 2026, 21:36 IST టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన…

    Continue Reading

  • Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన | ACTPnews

    Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన | ACTPnews

    ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో పాటు సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో వెల్లడించారు. పెట్రోల్పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని ₹13 నుండి ₹3కి తగ్గించగా, డీజిల్పై ఉన్న ₹10 ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నాకు (Zero) తగ్గించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా రవాణా రంగంపై సానుకూల ప్రభావం చూపి, నిత్యావసర వస్తువుల…

    Continue Reading

  • Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్కు అనారోగ్యం..! | ACTPnews

    Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్కు అనారోగ్యం..! | ACTPnews

    జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల బాధితురాలు హర్షవీణ బుధవారం విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. “ఒక దరిద్రుడు నడిరోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేత్తోనే పని చెప్తా” అని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకుండానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆమె ప్రశ్నించారు.…

    Continue Reading