Author: Sanju
-

Karnataka Congress: మార్పు లేదు.. ఊహాగానాలకు చెక్.. ఢిల్లీ భేటీపై హైకమాండ్ క్లారిటీ! | | ACTPnews
Last Updated:May 26, 2026 6:12 PM IST రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదా అధికార పంపిణీ అంశంపై చర్చలు జరగలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ హై-స్టేక్స్ సమావేశంలో చర్చలన్నీ కేవలం త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహాలు మరియు అభ్యర్థుల ఎంపికపైనే కేంద్రీకృతమయ్యాయని హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధరామయ్య, శివకుమార్ Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్…
-

Mohith Reddy : తిరుపతిలో భూ దందాలపై మోహిత్ రెడ్డి ఫైర్! | ACTPnews
వైసీపీ నేత, చంద్రగిరి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 11, 2026) తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి అర్బన్ మరియు రూరల్ పరిధిలో టీడీపీ నాయకులు అధికార బలంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను, వివాదాస్పద స్థలాలను తమ అనుచరుల పేరిట మార్చుకుంటున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా…
-

Senior Heroine: దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి హీరోయిన్ రీఎంట్రీ.. అలాంటి పాత్రలు చేయడానికి అస్సలు మొహమాటం లేదట.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 5:48 PM IST Senior Heroine: దాదాపు 30 ఏళ్ల తర్వాత సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సినిమాలు, OTTల్లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించారు. News18 సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన చాలామంది నటీమణులు పెళ్లి, కుటుంబ బాధ్యతలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమవుతుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు కూడా…
-

IPL CSK vs GT 2026: చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్.. చెపాక్లో యుద్ధం.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 26, 2026 9:11 AM IST IPL CSK vs GT 2026: ఐపీఎల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్లేఆఫ్ మ్యాచ్కి కీలకమైన మ్యాచ్లు కావడంతో.. ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో చూస్తున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్ ఎనాలసిస్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (Image credit – x – @ChennaiIPL, @gujarat_titans) చెన్నై: ఐపీఎల్ 2026 సీజన్లో నేడు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై…
-

Shamshabad Airport: హైదరాబాద్ ఎయిర్పోర్టులో వీధి కుక్క హల్చల్.. టేబుల్పై నిలబడి మిగిలిపోయిన ఫుడ్ తిన్న కుక్క! స్పందించిన అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 4:35 PM IST వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగే ఇటువంటి ప్రతిష్టాత్మక హబ్లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫుడ్ తింటోన్న వీధి కుక్క Shamshabad Airport: హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో చోటుచేసుకున్న ఒక విస్తుపోయే ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయం లోపల…
-

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ను కలిసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ల మనుగడపై కీలక చర్చలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 5:28 PM IST ఈ సందర్భంగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా ఎగ్జిబిటర్ల విభాగం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా మంగళవారం కలుసుకున్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, నిర్మాతలు సతీష్,…
-

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వెనుక అసలు వ్యూహం బయటపెట్టిన చౌహాన్.. మోదీ తీసుకున్న షాకింగ్ నిర్ణయాలు | | ACTPnews
Last Updated:May 26, 2026 2:22 PM IST Operation Sindoor: భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 భారత రక్షణ, సైనిక వ్యూహాల చరిత్రలో అత్యంత రహస్యంగా, శత్రుదేశం ఊహించని రీతిలో సాగిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది జరిగిన పహల్గామ్ దారుణ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సాయుధ…
-

Gudivada Amarnath : చంద్రబాబు చేతిలో ప్రజలు మళ్ళీ మోసపోయారు” | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం (ఏప్రిల్ 11, 2026) నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. కీలక హామీలను గాలికి వదిలేసి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ సాధనలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఐదు దశాబ్దాలుగా ఉన్న రైల్వే జోన్ డిమాండ్ను వైసీపీ తమ…
-

IPL 2026 Controversy: శ్రేయస్ అయ్యర్ సిస్టర్పై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన శ్రేష్ఠ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 5:03 PM IST శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్కు దిగారు. దీనిపై శ్రేష్ఠ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ అత్యంత ఘాటుగా స్పందించారు. శ్రేయస్ అయ్యర్ సోదరి IPL 2026 Controversy: భారత క్రికెట్లో ఫ్యాన్స్ టాక్సిక్ కల్చర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ (PBKS) కేవలం ఒక్క…
-

Harish Rao Fires on Revanth Govt: మీ ప్రభుత్వం రైతుల కోసమా? దళారుల కోసమా? | | | ACTPnews
Last Updated: Apr 13, 2026, 22:36 IST సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనగ పంటను కొనుగోలు చేయకుండా ‘కోటా అయిపోయింది’ అని రైతులను వెనక్కి పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎప్పుడూ భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూలు చేస్తావా రేవంత్ రెడ్డి? రైతుల గురించి రివ్యూలు చేయడానికి నీకు తీరిక లేదా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











