Author: Sanju
-

Hyderabad Metro: మెట్రో ఇక మనదే.. L&T నుంచి హస్తగతం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. భాగ్యనగర రవాణాలో కొత్త చరిత్ర..! | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:37 PM IST హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది, L&T LTMRHLలో వంద శాతం షేర్లు కొనుగోలు, 13538.53 కోట్ల అప్పు రీఫైనాన్స్ చేయనుంది News18 హైదరాబాద్ మెట్రోలో ఒక కీలక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో సాగిన మెట్రో ప్రయాణం ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానుంది. భాగ్యనగర ప్రజల రవాణా కష్టాలను…
-

Vemula Veeresham | నీ డైలాగ్లు ఆంధ్రాలో కొట్టు..తెలంగాణలో కాదు…! | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత వేముల వీరేశం అత్యంత ఘాటుగా స్పందించారు. “నీ సినిమా డైలాగ్లు ఏవైనా ఉంటే ఆంధ్రాలో కొట్టుకో.. ఇక్కడ నడవవు” అంటూ పవన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్, బీజేపీలను…
-
Dog In Car: కారులో ఊపిరాడక విలవిలలాడిన కుక్క.. ఆరు గంటల మృత్యుపోరాటం..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 4:19 PM IST వేసవిలో ఎండ తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో మూసివేసిన కారులో గంటల తరబడి చిక్కుకుపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అస్సాంలోని గువాహటిలో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది. వేసవిలో ఎండ తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో మూసివేసిన కారులో గంటల తరబడి చిక్కుకుపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అస్సాంలోని గువాహటిలో…
-

Summer Camps: కిషోర బాలికలకు అదిరిపోయే గిఫ్ట్! మే 2 నుంచి స్నేహా సమ్మర్ క్యాంప్స్! పూర్తి వివరాలు ఇవే | ములుగు వార్తలు (Mulugu News) | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:21 AM IST Summer Camps: తెలంగాణ ప్రభుత్వం మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనుంది, 15-18 ఏళ్ల బాలికల నైపుణ్యాలు, భద్రత, విద్య, నాయకత్వంపై దృష్టి. News18 రాష్ట్రంలోని కిషోర బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “స్నేహా సమ్మర్ క్యాంప్స్” గురించి పంచాయతీరాజ్, మహిళా…
-

Irumudi: ఊహించని సర్ప్రైజ్తో ‘ఇరుముడి’ గ్లింప్స్.. ఈసారి రవితేజ రూటే వేరు.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 7:46 PM IST రవితేజ, శివ నిర్వాణ ఇరుముడి గ్లింప్స్ రిలీజ్, తండ్రి కూతురు బంధం, అయ్యప్ప భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు News18 మాస్ మహారాజా రవితేజ అంటే అభిమానులకు గుర్తుకు వచ్చేది యాక్షన్, వినోదం, మాస్ డైలాగ్స్. కానీ ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం…
-

Layout Regularisation: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు బంపర్ ఆఫర్.. ఫీజులో 25 శాతం రాయితీ, గడువు పెంపు! | | ACTPnews
Last Updated:Apr 30, 2026 4:41 AM IST తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ఫీజులకు 25 శాతం రాయితీ, చెల్లింపు గడువు 2026 మే 1 నుంచి జూలై 31 వరకు, GHMC HMDA సహా రాష్ట్రవ్యాప్తంగా అమలు News18 తెలంగాణ రాష్ట్రంలో భూములు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, దరఖాస్తుదారులపై ఆర్థిక…
-

Southwest Monsoon: కేరళలో తొలకరి జల్లులు.. ఏపీ, తెలంగాణ వైపు రానున్న నైరుతీ రుతుపవనాలు | | ACTPnews
కేరళ, తమిళనాడు మీదుగా ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాల విస్తరణ రెండు రాష్ట్రాల్లో చాలా వేగంగా జరగనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు, ఐఎండీ (IMD) అధికారుల సంయుక్త అంచనాల ప్రకారం, జూన్ 15వ తేదీ నాటికి ఈ నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా పూర్తి స్థాయిలో విస్తరిస్తాయి. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకూ అంటే ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, కోస్తా, రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలు,…
-

YS Jagan | డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా | ACTPnews
కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ ప్రక్రియలో అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. తాడేపల్లిలో డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై స్పందించిన ఆయన.. బాధితుల న్యాయపోరాటానికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని, కోర్టు ఖర్చులన్నీ వైఎస్సార్సీపీనే భరిస్తుందని ప్రకటించారు. ఈ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్…
-

Karnataka CM Oath: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. ఇక నయా పాలన! | | ACTPnews
ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చెయ్యగా.. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. స్పీకర్ గా హెచ్కే పాటిల్ ఉండబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం తదితరులు హాజరయ్యారు. గవర్నర్ కార్యాలయం లోక్ భవన్లో చాలా సింపుల్గా ఈ కార్యక్రమం ఉండేలా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













