Main Story
-

Jagga Reddy | రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం ..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త జోష్! 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన అంతర్గత సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 గెలవాలని, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత ఆ…
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ షాక్.. ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీల విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 8:25 PM IST Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో సదరు ఆరుగురు పార్లమెంటేరియన్లు ఇకపై లోక్సభలో షిండే వర్గం సభ్యులుగా కొనసాగుతారు.…
-

Top 10 News: కేదార్నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…
Popular Now
-

IND vs ENG: అదంతా తూచ్.. అదేం లేదు.. రోహిత్ విషయంలో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ | | ACTPnews
అయితే, 40 ఏళ్లకు చేరువవుతున్న రోహిత్ శర్మ స్థానంలో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వన్డే జట్టులో సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. దీనికి తోడు గత రెండు వన్డే మ్యాచ్ల్లో రోహిత్ పెద్దగా రాణించకపోవడంతో, గంభీర్-రోహిత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఇచ్చిన వివరణతో…
-

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతలకు చాంపియన్షిప్ రింగ్స్.. ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 18, 2026 7:46 AM IST FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ సమీపిస్తున్న తరుణంలో, టోర్నమెంట్ విజేతలకు మొదటిసారి చాంపియన్షిప్ రింగ్స్ అందజేయనున్నట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. ఇది ఫిఫా పోటీల చరిత్రలో ఒక మైలురాయి. అమెరికన్ స్పోర్ట్స్ సంప్రదాయాలను.. గ్లోబల్ ఫుట్బాల్కు తీసుకువచ్చే ఈ కొత్త ఆవిష్కరణ.. ఫ్యాన్స్ మధ్య భారీ చర్చగా మారింది. ఫిఫా వరల్డ్ కప్ విజేతలకు చాంపియన్షిప్ రింగ్స్ (Image –…
Must Read
-

Jagga Reddy | రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం ..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త జోష్! 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన అంతర్గత సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 గెలవాలని, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత ఆ…
-

బిగ్ బాస్ ఫేమ్ భరణి చేతుల మీదుగా అను ఫర్నీచర్ ప్రారంభం.. ఎక్కడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
ఈ నూతన షోరూమ్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ, “నేను కూడా మా ఇంటి కోసం అను ఫర్నిచర్ నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేశాను. వాటి…
-

Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ షాక్.. ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీల విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 8:25 PM IST Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో సదరు ఆరుగురు పార్లమెంటేరియన్లు ఇకపై లోక్సభలో షిండే వర్గం సభ్యులుగా కొనసాగుతారు.…
-

RAW NTR చుట్టూ రగులుతున్న వివాదం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 18, 2026 7:23 PM IST RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతోనే ఈ సంస్థను ప్రారంభించామని ఆర్గనైజర్ సాయిరూప్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలవడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. News18 RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతోనే ఈ…
-

Top 10 News: కేదార్నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…
-

72 National Film Awards: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 18, 2026 6:35 PM IST ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘బ్రహ్మయుగం’ సినిమాలో అసాధారణమైన నటనకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. News18 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను శనివారం (జూలై 18) అధికారికంగా ప్రకటించారు. 2024 జనవరి…
Recommended News
-

Jagga Reddy | రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం ..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త జోష్! 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన అంతర్గత సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 గెలవాలని, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత ఆ…
-

బిగ్ బాస్ ఫేమ్ భరణి చేతుల మీదుగా అను ఫర్నీచర్ ప్రారంభం.. ఎక్కడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
ఈ నూతన షోరూమ్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ, “నేను కూడా మా ఇంటి కోసం అను ఫర్నిచర్ నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేశాను. వాటి…
-

Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ షాక్.. ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీల విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 8:25 PM IST Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో సదరు ఆరుగురు పార్లమెంటేరియన్లు ఇకపై లోక్సభలో షిండే వర్గం సభ్యులుగా కొనసాగుతారు.…
-

RAW NTR చుట్టూ రగులుతున్న వివాదం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 18, 2026 7:23 PM IST RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతోనే ఈ సంస్థను ప్రారంభించామని ఆర్గనైజర్ సాయిరూప్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలవడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. News18 RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతోనే ఈ…
-

Top 10 News: కేదార్నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports






















