Tag: Mamata
-

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలవుతోందా? మమతా బెనర్జీకి 73 మంది ఎమ్మెల్యేల షాక్! | | ACTPnews
పశ్చిమ బెంగాల్ తిరుగుబాటు: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోని అంతర్గత కలహాలు ఇప్పుడు పూర్తిగా అదుపుతప్పాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, పార్టీ నాయకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కోల్కతాలోని రాణి రస్మోని అవెన్యూలో వీధి పోరాటానికి దిగిన మమతా బెనర్జీ, ఇప్పుడు తన సొంత పార్టీలోనే ఒంటరి అయిపోయారు. మంగళవారం నిర్వహించిన ఈ ‘మహాధర్నా’ టీఎంసీలోని తీవ్రమైన అంతర్గత కలహాలను ప్రపంచం…
-

Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బలవంతంగా ఎన్నికలను రిగ్గింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు (Observers) బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని, టీఎంసీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర బలగాలు (CRPF) స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా…
-

Mamata Banerjee Votes in Bhabanipur | ఓటు వేసిన దీదీ.. పోలీసులపై ఆగ్రహం | ACTPnews
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భవానీపూర్లోని మిత్ర ఇన్స్టిట్యూట్లో తన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ జరుగుతున్నాయన్న ఈసీ ప్రకటనలను ఆమె తోసిపుచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి “దురాగతాలను” ఎప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు బూత్ల వద్ద సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలను, పిల్లలను కూడా కొడుతున్నాయని…
-

Mamata Banerjee Slams Paid Exit Polls & Warns on EVM Security | ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్ | ACTPnews
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ కార్యాలయం నుండి వచ్చిన సర్క్యులర్ల ప్రకారం రూపొందించిన “పెయిడ్ పోల్స్” అని ఆమె కొట్టిపారేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్ర బలగాలను వాడినా తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లను దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, EVMల తరలింపులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని…
-

Mamata visits EVM strong room: ఈవీఎంలకు సీఎం మమతా కాపలా “ఈవీఎంలు ముట్టుకుంటే ఖబర్దార్”! | ACTPnews
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ సెగలు రాజుకున్నాయి. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్ రూమ్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. ఈవీఎంల తారుమారుకు ప్రయత్నిస్తే ఊరుకోబోనని, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె హెచ్చరించారు. మరోవైపు, ఉత్తర కోల్కతా ఈవీఎంలు ఉన్న నేతాజీ ఇండోర్ స్టేడియం వద్ద టీఎంసీ నేతలు శశి పాంజా, కునాల్ ఘోష్…
-

Mamata Banerjee Visits Bhabanipur Counting Hall Amid Allegations | ఫలితాల వేళ గందరగోళం | ACTPnews
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కోల్కతాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భవానీపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్ను సందర్శించారు. ఎన్నికల కమిషన్ తీరుపై, బీజేపీ ఎత్తుగడలపై టీఎంసీ నేతలు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. ఓట్ల తారుమారు జరుగుతోందని అభిషేక్ బెనర్జీ సహా ఇతర నేతలు ఆరోపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభివృద్ధి అంశాల కంటే ఆరోపణలు, ప్రత్యారోపణలతో బెంగాల్ ఫలితాల సరళి గందరగోళంగా మారింది.…
-

Akhilesh Yadav Slams BJP & EC After Meeting Mamata Banerjee in Kolkata | మమతతో అఖిలేష్ భేటీ! | ACTPnews
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతాలో పర్యటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో భేటీ అయిన ఆయన.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, ఎన్నికల కమిషన్ మరియు వారి అనుబంధ సంస్థలు కలిసి “మల్టీ లేయర్డ్ మాఫియాగిరి” (బహుళ అంచెల మాఫియా రాజకీయాలు) చేశాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ, ఓటర్లపై ఒత్తిడి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











