Tag: national news
-

టీటీడీ ఆలయాల్లో ముగిసిన నగల తనిఖీ.. శ్రీవారి ఆభరణాల్లో బయటపడ్డ లోటుపాట్లు..! TTD temple jewellery audit. | | ACTPnews
Last Updated:Jun 06, 2026 10:48 AM IST టీటీడీ 81 ఆలయాల తిరువాభరణాల జుడ్తీ పూర్తి, పెద్ద అక్రమాలు లేవని నివేదిక, రూ.2.33 లక్షల లోటుపై బాధ్యుల నుంచి వసూలు, ఈ-తిరువాభరణం సిస్టమ్ ద్వారా పారదర్శకతకు నిర్ణయం News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని 81 ఆలయాల్లో నిర్వహించిన తిరువాభరణాల వార్షిక భౌతిక తనిఖీ (జుడ్తీ) ప్రక్రియ పూర్తైంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. ఆలయాల్లో స్వామివారికి నిత్య…
-

IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్రాజ్, బైద్యనాథ్ దర్శనం | బిజినెస్ | ACTPnews
Last Updated:Jun 05, 2026 7:30 PM IST IRCTC Ayodhya Kashi Tour | అయోధ్య, కాశీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 16 వేలకే 10 రోజుల యాత్రకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్రాజ్, బైద్యనాథ్ దర్శనం (image:…
-

Araku MP Gumma Thanuja Rani | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews
పొన్నూరు నియోజకవర్గంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టిన దళిత మహిళా రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అరకు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనడానికి పొన్నూరు ఘటనే సజీవ సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై పోలీసులు రౌడీల్లా జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు, ఎంపీ…
-

Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన విజ్ఞాన కేంద్రంలో స్కూల్ విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం స్వయంగా మట్టితో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేశారు. ప్రతి సీడ్ బాల్కు ఒక మొక్కను సృష్టించగలిగే అద్భుత శక్తి ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి…
-

PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని సూరత్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరత్లో రూ. 18,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన ‘గ్రీన్ ఫ్యూచర్’ (పచ్చని భవిష్యత్తు) వైపు వేగంగా నడుస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ భారత్ కూడా ‘గ్రీన్ గ్రోత్’…
-

CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:57 PM IST మహబూబ్నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లాలో…
-

YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది…
-

Maya World Hyderabad: కేవలం రూ.499కే వేరే ప్రపంచంలోకి యాత్ర.. హైదరాబాద్ మాయా వరల్డ్లో ఏముందో చూస్తే మైండ్ బ్లాకే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 9:06 AM IST వీకెండ్లో ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదా? హైదరాబాద్లో సరికొత్త మాయాలోకం.. లోపలికి వెళితే మీ కళ్లను మీరే నమ్మలేరు. గచ్చిబౌలిలో ఈ అద్భుతం చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Maya World Hyderabad: కేవలం రూ.499కే వేరే ప్రపంచంలోకి యాత్ర.. గచ్చిబౌలి మాయా వరల్డ్లో ఏముందో చూస్తే మైండ్ బ్లాకే! భాగ్యనగర వాసులకు వినోదాన్ని పంచేందుకు ఒక సరికొత్త ప్రపంచం అందుబాటులోకి రాబోతోంది. కళ, ఆధునిక సాంకేతికత కలబోతగా ఒక…
-
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..! | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews
Last Updated:Jun 04, 2026 3:28 PM IST రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నిరసనలు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపణలు, మేనిఫెస్టో దహన యత్నాలు, జూన్ 8, 12న మరిన్ని కార్యక్రమాలు ప్రకటింపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.…
-

KVP vs Pawan Kalyan: ‘లై డిటెక్టర్’ పరీక్షకు సిద్ధమా? పవన్ కళ్యాణ్కు కేవీపీ బహిరంగ సవాల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 5:24 PM IST దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసినవి పూర్తిగా “సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలు” అని కేవీపీ కొట్టిపారేశారు. దివంగత సీఎం వైఎస్సార్తో కేవీపీ, పవన్ కళ్యాణ్ KVP vs Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











