Author: Sanju
-

Tirumala Temple Fraud: శ్రీవారి దర్శనం పేరుతో మోసం.. టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:Apr 27, 2026 8:33 AM IST తిరుమలలో టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి అనిత నుంచి 36 వేల రూపాయలు దోచుకున్న చాగంటి నవీన్ కుమార్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్ టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు..! తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో ‘కేటుగాడి’ బాగోతాన్ని తిరుపతి పోలీసులు రట్టు చేశారు.…
-

CM Revanth: అన్ని మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీఐడీ విచారణకు ఆదేశం.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 28, 2026 6:39 PM IST CM Revanth Reddy: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీని విచారణకు ఆదేశించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సహా అన్ని సంబంధిత సంస్థలపై పూర్తి విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. CM Revanth Reddy: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం…
-

Hyderabad News: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. వీడియో వైరల్.. పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 1:30 PM IST నెట్టింట ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోండి. Hyderabad News: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. వీడియో వైరల్.. పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు! సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం పిచ్చి వేషాలు వేస్తే కటకటాలు లెక్కబెట్టాల్సిందే.. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు…
-

YS Jagan Sensational Comments on Party Workers | సీట్లు పెరుగుతాయ్.. మీకే టికెట్లు ఇస్తా..! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

YS Jagan Sensational Comments on Party Workers | కష్టపడిన ప్రతి కార్యకర్తలకు న్యాయం చేస్తా.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? | | ACTPnews
బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు వేగంగా చోటుచేసుకోవడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా గురువారం ఉదయం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కీలక అల్పాహార సమావేశంపై అందరి దృష్టి నిలిచింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, సీనియర్ నేతలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం రాజకీయ మార్పులపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. పార్టీ…
-

CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews
తెలంగాణ శాసనసభలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పలువురు బీఆర్ఎస్ నేతల కంపెనీలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు నేతృత్వంలో సిరిసిల్ల, నేరెళ్ల ప్రాంతాల్లో ఇసుక మాఫియా సాగిందని ఆరోపించారు. వీటితో పాటు గంగుల కమలాకర్ గ్రానైట్ మైనింగ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల…
-

MLA Bendalam Ashok : బ్లడీ బాస్టర్డ్.. నువ్వెవడ్రాగిరిజనులపై ఎమ్మెల్యే బూతుల పురాణం! | ACTPnews
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పట్ల అత్యంత గర్వంగా, అసభ్యకరంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో తమ సమస్యల గురించి మాట్లాడాలని కోరినందుకు గిరిజన సంఘం నేతలను ఉద్దేశించి “బ్లడీ బాస్టర్డ్.. నువ్వు ఎవర్రా నన్ను అడగడానికి?” అంటూ బూతులు అందుకున్నారు. “బుర్ర ఉండే మాట్లాడుతున్నారా.. బుర్ర దె*గి మాట్లాడుతున్నారా?” అని అవమానిస్తూ, తన నియోజకవర్గంలో ఏం చేయాలో తనకు తెలుసని, ‘హాఫ్ నాలెడ్జ్’ వ్యక్తులు తన దగ్గరకు రావద్దని ఆయన రెచ్చిపోయి మాట్లాడారు. ప్రజా…
-

Karnataka Politics: సీఎం సిద్ధరామయ్య రాజీనామాపై సస్పెన్స్.. డీకే ఇంకా వేచిచూడాల్సిందే! | | ACTPnews
డి.కె. శివకుమార్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవడానికి అనేక పరిపాలనా, రాజకీయ కారణాలు ఉన్నాయి. అందువల్ల, ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు మరింత సమయం కావాలని అంటున్నారు. అసలు, డి.కె. శివకుమార్ ఈరోజే ముఖ్యమంత్రి ఎందుకు కాలేరు? కారణాలు చూడండి. గవర్నర్ హఠాత్తుగా ముంబైకి బయలుదేరారు! మొదటి కారణం గవర్నర్ ముంబై పర్యటన. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించడం, కొత్త ముఖ్యమంత్రిని ఆహ్వానించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…
-

Nandamuri Family at NTR Ghat: ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి ఫ్యామిలీ | ACTPnews
తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ కుమార్తెలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, అలాగే బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఘాట్ను సందర్శించి తమ పితృదేవుడికి ఘన నివాళులు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












